#
#paddy
Local News 

వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్

వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 22 (ప్రజా మంటలు) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న...
Read More...