వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

On
వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం  జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  డిఎస్పీ రఘు చందర్  తెలిపారు.

సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. కొందరు ఇతర  దేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి  పాస్ పోర్టులు, వీసాలను కూడా రద్దు చేయించొచ్చని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి పోస్టులను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ల ద్వారా  చేసిన వ్యక్తులపై  కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. కావున సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై  ఎలాంటి అనుమానలు , సందేహాలు ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత ,లా & ఆర్డర్  సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం  జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.

Tags
Join WhatsApp

More News...

 " చెస్ టోర్నమెంట్ "లో గెలిచిన విద్యార్థిని అభినందించిన  MLA కల్వకుంట్ల సంజయ్,

  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 విజేత అక్షయ్  మెట్టుపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 "చెస్ టోర్నమెంట్"  లో  టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న, వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి  విద్యార్థి" బబ్బిలి...
Read More...
Local News 

పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు: మెట్ పల్లి  డిఎస్పి రాములు  

పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు: మెట్ పల్లి  డిఎస్పి రాములు   కోరుట్ల అక్టోబర్ 24(ప్రజా మంటలు) పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ఆదేశాలమేరకు  కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆద్వర్యం లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం లతో  కోరుట్ల పోలీస్ స్టేషన్ లో  ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి రాములు  ప్రారంభించారు....
Read More...

పాకిస్తాన్‌లో టమోటా బంగారం కంటే ఖరీదు - కిలో ₹600!

పాకిస్తాన్‌లో టమోటా బంగారం కంటే ఖరీదు - కిలో ₹600! ఇస్లామాబాద్, అక్టోబర్ 24:పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు టమోటా కూర చేయాలంటే ముందుగా బ్యాంకు లోన్‌ గురించి ఆలోచించాల్సి వస్తోంది! మార్కెట్‌లో టమోటా ధర ₹600 పాకిస్థానీ రూపాయలు కిలో చేరడంతో ప్రజలు షాక్‌లో మునిగిపోయారు. కొందరు టమోటా ముక్కలు ఫ్రిజ్‌లో ఉంచి "ఈది నా భవిష్యత్తు ఇన్వెస్ట్‌మెంట్‌" అని అంటున్నారు. ఒకప్పుడు కేవలం ₹50–₹100...
Read More...
Local News 

గొల్లపల్లిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన  ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి 

గొల్లపల్లిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన  ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు): గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించు కొని ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి  ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ విద్యార్థులు బాల బాలికలు హైస్కూల్  విద్యార్థులు హాజరై , పోలీస్ స్టేషన్లో,రిసెప్షన్ సెంటర్, లాకప్, బెల్...
Read More...
National  Filmi News 

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు కొచ్చి, అక్టోబర్ 24:మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పై ఉన్న ఏనుగు దంతాల (ఐవరీ) కలిగిన కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 2011లో నమోదు చేయబడింది. 2023లో ఎర్నాకുളം జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసు ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించింది, అంటే...
Read More...

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు జెరుసేలం అక్టోబర్ 24: ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను “అమానుషం”గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూదులు తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని వారు కోరారు. ఈ మేరకు 450 మందికి పైగా యూదు మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మాజీ ఇజ్రాయెల్ అధికారులు కలిసి ఓ...
Read More...

కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు

కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు పూర్తి అమలు కొరకు కొన్నాళ్ళు వేచిచూడాలా? నిర్బంధ చాకిరి నుండి వేలాది మందికి విముక్తి (సిహెచ్ వి ప్రభాకర్ రావు) హైదరాబాద్, అక్టోబర్ 24:సౌదీ అరేబియా ప్రభుత్వము కాఫాలా (Kafala) వ్యవస్థను అధికారికంగా రద్దు చేయడం, భారతదేశం నుండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మెదక్) జిల్లాల నుండి వేలాది...
Read More...

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు): పసిడి ప్రియులకు మంచి సమాచారం – ఇటీవల కొద్దీ క్ర‌మంగా దిగుముఖంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మళ్లీ మార్పులు చూపాయి. ముఖ్యంగా గ్రాము బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నాణ్యతలు మరియు క్యారెట్ల ప్రకారం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు, ఉప‌భో‌క్తార‌కు ఇది గమనించదగ్గ సమయం...
Read More...
Crime  State News 

నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం 

నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం  ధర్మపురి అక్టోబర్ 24 (ప్రజా మంటలు): జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన ప్రమాదం.పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో  బస్సు టైరు ఊడిపోయింది.డ్రైవర్ అప్రమత్తతో, బస్సును ఆపివేయడంతో, ప్రమాదం  తప్పింది. ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో...
Read More...
National  Crime  State News 

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి?

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి? కర్నూలు అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 33 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. స్థలం: చిన్నటెకూరు, కర్నూలు జిల్లా సమయం: తెల్లవారుజామున...
Read More...

హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం

హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ  ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో  గురువారం రోజున  ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది....
Read More...