ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ గొల్లపల్లి మండలం కేంద్రం లో శుక్రవారము రాత్రి బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి, గ్రామపంచాయతీ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని ఉగ్రవాదులు జరిపిన ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఈ చర్యకు ప్రతి చర్యగా దేశం మొత్తం ఐక్యంగా వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే మన దేశంలో ఉంటూ మన ఉప్పు తింటూ పరాయి దేశానికి వంతపాడే కొందరు నీచులను కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు.
మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే ఇలాంటి చర్యల పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఐకమత్యంతో ఎదుర్కోవాలని అన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునారవృతం కాకుండా మన దేశ శక్తిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని అన్నారు. అనంతరం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు వేముల సంతోష్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ శాఖ కుంబర్ కార్ అరుణ్, అంకం సతీష్, కోల వెంకటేష్, ఎనగందుల రమేష్, నల్ల సతీష్ రెడ్డి, నిరంజన్ ,యువకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల
*ఈ... మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.జగిత్యాల నవంబర్ 5(ప్రజా మంటలు)
మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద పోస్టర్ ను... న్యూయార్క్ మేయర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు
న్యూయార్క్ నవంబర్ 05:
న్యూయార్క్ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్ (34) ఘన విజయాన్ని సాధించి మేయర్గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్లకు పెద్ద షాక్గా మారింది.
ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని... భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు)
గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు....
ఈ సందర్భంగా ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త చిట్ల గంగాధర్... బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ
కోల్కతా, నవంబర్ 05:
పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్సీ (TMC) ఆరోపించింది.
తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద... “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు):
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ... కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత
జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది.
ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,... ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి
ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి... పోల్ బాల్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
సికింద్రాబాద్,నవంబర్ 05 (ప్రజా మంటలు):
కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ పోల్ బాల్ హనుమాన్ శివాలయంలో భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం ఎంతో విశేషమైన భాగ్యం అని వేద... జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా... సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు
సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే మార్గంపై చర్చ – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO డైరెక్టర్ జనరల్ సమావేశం
ఉత్తర సిక్కింకు నిరంతర రవాణా, భద్రతా బలపాటుకు ప్రాధాన్యత
గ్యాంగ్టాక్: నవంబర్ 05 :
సిక్కింకు చెందిన లోక్సభ సభ్యుడు ఇంద్రా హాంగ్ సుబ్బా రాష్ట్రంలోని కీలక రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యతలపై బోర్డర్... రేపిస్టులపై శిక్ష సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా?
రేపిస్టులకు ఏ శిక్ష సరైనది? జయలలిత ప్రతిపాదన నుంచి నేటి సమాజ ఆలోచనలు
చెన్నై / హైదరాబాద్ నవంబర్ 0 5:
సమాజాన్ని కుదిపేసే అత్యాచార ఘటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కోయంబత్తూరులో 20 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మళ్లీ ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది — రేపిస్టులకు సరైన శిక్ష ఏది?... 