బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

On
బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

 

 జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
జిల్లా 
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్  విలేఖరులతో సమావేశంలో మాట్లాడారు

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ...


ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 
పార్టీ... 

మహిళలకు 2500/-పెన్షన్ ఇస్తామని చెప్పారు.. దాని ఊసే లేదు..
కాలేజీ విద్యార్థినిలకు స్కూటీ ఇస్తామన్నారు దాని ఊసే లేదు...
కళ్ళబోల్లి మాటలు, దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలన చేతగావడం లేదు..
తెలంగాణ పౌరుని గా తెలివి లేదా.. నీకు చెప్పే వాళ్ళు లేరా..

8లక్షల కోట్ల అప్పు అంటూ 6500కోట్ల వడ్డీ కడుతున్నామని..ఇప్పటివరకు మీరు 1లక్ష 50వేల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు..
కేసీఆర్ గారి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని.. ఉద్యోగ నోటిఫికెషన్లు ఇచ్చింది మేము.. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోతే.. మేమే ఇచ్చినమని గొప్పలు చెప్పుకోవడం...
నీవు రాష్ట్రాన్ని నడుపలేవు..ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పు అన్నారు.

కేసీఆర్  హయాంలో ఏ లోటు లేకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది...

దావ వసంత సురేష్ మాట్లాడుతూ....
బడ్జెట్ లో ఎటువంటి సామాజిక న్యాయం లేదు.
ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన సర్కార్
420హామీలు చెప్పి కేసీఆర్  సంక్షేమ పథకాలను పేరు మర్చి మభ్యపెట్టారు..
అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు 12లక్షలు ఇస్తామన్నారు...
బడ్జెట్ లో దాని ఊసే లేదు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 5లక్షలు ఇస్తామన్నారు...
కల్యాణలక్ష్మి తులం బంగారం ఎగనామం పెట్టారు..
పెన్షన్ పెంపు లేదు..
కులవృత్తులను ఆగం చేసింది కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పాలనలో అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా ప్రోత్సహించింది.
పంటలు ఎందుతున్నాయి.. అవగాహన లేని ఇరిగేషన్ మినిస్టర్...
పసుపు మద్దతు ధర లేదు.. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇంకా అందలేదు..ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు..
గౌడ కార్మికుల ఊసే లేదు.. మత్స్య పథకం ఊసే లేదు.. మత్స్య సంపద పడిపోయింది..
వాస్తవలకు దూరంగా బడ్జెట్ ఉంది.. ఇంకా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో రాజు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు...
రేవంత్ రెడ్డి  అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఫై ద్రుష్టి పెట్టి మంచి పాలన అందించాలని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షులు తుమ్మ గంగాధర్, రూరల్ మండలం అధ్యక్షులు ఆనంద్ రావు,మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్,మాజీ జడ్పీటీసీ మహేష్,  పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ   ఏ ఎం సి చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ ప్యాక్స్ అధ్యక్షులు సత్యం రావు,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్, కల్లూరి హరీష్,నీలి ప్రతాప్, ప్రశాంత్ బాలే చందు  అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Sports  State News 

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం హైదరాబాద్‌ డిసెంబర్ 13 (ప్రజా మంటలు): ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు...
Read More...
Local News 

నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు): రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్...
Read More...
Local News 

వయోవృద్ధులకు టాస్కా ఆసరా.                                -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ  దినోత్సవం  వేడుకలు.

వయోవృద్ధులకు టాస్కా ఆసరా.                                -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ  దినోత్సవం  వేడుకలు. జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):     వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం  ఆల్ సీనియర్ సిటీజేన్స్...
Read More...
Local News  State News 

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) : సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల...
Read More...
State News 

రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం

రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్ డిసెంబర్ 13: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Read More...
Local News 

ఎల్కతుర్తి  గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం 

ఎల్కతుర్తి  గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం  ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం  గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి  ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి  మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో  ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా...
Read More...
Local News 

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :

నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా : గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య): గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు  గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో...
Read More...

బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ

బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు): జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్‌ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద...
Read More...
National  Comment  International  

రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..

 రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు .. ఆడపిల్లలకు ఆరాధ్యదైవం     భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా...
Read More...
National  State News 

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13: జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి...
Read More...
National  Comment 

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత లక్నో డిసెంబర్ 13: ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్‌తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ...
Read More...