బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

On
బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

 

 జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
జిల్లా 
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్  విలేఖరులతో సమావేశంలో మాట్లాడారు

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ...


ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 
పార్టీ... 

మహిళలకు 2500/-పెన్షన్ ఇస్తామని చెప్పారు.. దాని ఊసే లేదు..
కాలేజీ విద్యార్థినిలకు స్కూటీ ఇస్తామన్నారు దాని ఊసే లేదు...
కళ్ళబోల్లి మాటలు, దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలన చేతగావడం లేదు..
తెలంగాణ పౌరుని గా తెలివి లేదా.. నీకు చెప్పే వాళ్ళు లేరా..

8లక్షల కోట్ల అప్పు అంటూ 6500కోట్ల వడ్డీ కడుతున్నామని..ఇప్పటివరకు మీరు 1లక్ష 50వేల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు..
కేసీఆర్ గారి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని.. ఉద్యోగ నోటిఫికెషన్లు ఇచ్చింది మేము.. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోతే.. మేమే ఇచ్చినమని గొప్పలు చెప్పుకోవడం...
నీవు రాష్ట్రాన్ని నడుపలేవు..ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పు అన్నారు.

కేసీఆర్  హయాంలో ఏ లోటు లేకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది...

దావ వసంత సురేష్ మాట్లాడుతూ....
బడ్జెట్ లో ఎటువంటి సామాజిక న్యాయం లేదు.
ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన సర్కార్
420హామీలు చెప్పి కేసీఆర్  సంక్షేమ పథకాలను పేరు మర్చి మభ్యపెట్టారు..
అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు 12లక్షలు ఇస్తామన్నారు...
బడ్జెట్ లో దాని ఊసే లేదు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 5లక్షలు ఇస్తామన్నారు...
కల్యాణలక్ష్మి తులం బంగారం ఎగనామం పెట్టారు..
పెన్షన్ పెంపు లేదు..
కులవృత్తులను ఆగం చేసింది కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పాలనలో అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా ప్రోత్సహించింది.
పంటలు ఎందుతున్నాయి.. అవగాహన లేని ఇరిగేషన్ మినిస్టర్...
పసుపు మద్దతు ధర లేదు.. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇంకా అందలేదు..ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు..
గౌడ కార్మికుల ఊసే లేదు.. మత్స్య పథకం ఊసే లేదు.. మత్స్య సంపద పడిపోయింది..
వాస్తవలకు దూరంగా బడ్జెట్ ఉంది.. ఇంకా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో రాజు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు...
రేవంత్ రెడ్డి  అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఫై ద్రుష్టి పెట్టి మంచి పాలన అందించాలని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షులు తుమ్మ గంగాధర్, రూరల్ మండలం అధ్యక్షులు ఆనంద్ రావు,మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్,మాజీ జడ్పీటీసీ మహేష్,  పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ   ఏ ఎం సి చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ ప్యాక్స్ అధ్యక్షులు సత్యం రావు,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్, కల్లూరి హరీష్,నీలి ప్రతాప్, ప్రశాంత్ బాలే చందు  అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Filmi News  State News 

సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ

సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ! హైదరాబాద్‌, నవంబర్ 12 (ప్రజా మంటలు): మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు....
Read More...

ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి – ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రం అధికారిక ప్రకటన న్యూ ఢిల్లీ నవంబర్ 12 (ప్రజామంటలు): దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశం అనంతరం,...
Read More...
Local News  State News 

అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు

అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు అంగన్వాడీ విద్యార్థులకు ఆటవస్తువుల పంపిణీ    సికింద్రాబాద్,నవంబర్ 12 (ప్రజామంటలు):      సికింద్రాబాద్ పరిధిలో రాణిగంజ్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం  చిన్నారుల మధ్యలో స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమారి. ఓ.పావని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకు ఇష్టమైన వివిధ రకాల తినుబండారాలను, ఆటవస్తువులను  అందజేశారు. ఈ కార్యక్రమములో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరిత, ప్రెసిడెంట్ వై....
Read More...
Local News  State News 

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి..   : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి..   : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) : పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా...
Read More...
Local News  Crime  State News 

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ 

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ  సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేష్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు పొగొట్టుకున్న,...
Read More...

నిమోనియా ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడవచ్చు 

నిమోనియా ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడవచ్చు  మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మళ్లూ   ప్రపంచ నిమోనియా దినోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :   నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీస్తుందని సికింద్రాబాద్ మెడికవర్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ పల్మనాలజిస్ట్‌ డా. గంగాధర్‌రెడ్డి మళ్లూ అన్నారు. ప్రపంచ నిమోనియా దినోత్సవం––...
Read More...
Local News  State News 

సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు

సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు): దేశంలోనే మొదటిసారిగా కిమ్స్‌ సన్‌షైన్‌ బోన్‌ అండ్‌ జాయింట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. రోబోటిక్‌ అసిస్టెడ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీలు పదివేలకు పైగా చేయడం, పరిశోధన పత్రాలు, హాస్పిటాలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్ట్రైకర్‌ కంపెనీ ఈ అవార్డును అందజేసింది.ఈ సందర్భంగా కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్స్‌...
Read More...
Local News  State News 

'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ –

'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ – సినిమా విడుదలను నిలిపివేయాలని శత్రియ సంద్రోర్ పడై సంస్థ స్థాపకుడు హరి నాదర్ హైకోర్టును ఆశ్రయించారు చెన్నై నవంబర్ 12,(ప్రజా మంటలు) మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజర్ ను అపఖ్యాతి పాల్జేస్తోందని ఆరోపిస్తూ, ఒక రాజకీయ పార్టీ ‘దేశియా తలైవార్ (Desiya Thalaivar)’ సినిమా విడుదలను నిషేధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సిలైవ్ లాకి నివేదిక...
Read More...
Local News  State News 

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్ కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు): తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని...
Read More...
National  State News 

టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్ 

టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్  డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య చెన్నై నవంబర్ 12,  తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు...
Read More...

ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో  సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి

ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో  సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి   సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్మల్యాల /కొడిమ్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)బుధవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులు మరియు రైస్ మిల్లర్ లతో జేఎన్టీయు లో  చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి...
Read More...

రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం

రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం రాయికల్ నవంబర్ 12 ( ప్రజా మంటలు)జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో  సఖి వన్ స్టాప్ సెంటర్* వారి ఆధ్వర్యంలో  బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల...
Read More...