వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

On
వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన
 ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన  పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ  ఆచార్యత్వంలో మద్యాహ్నం 3 గంటలకు ముందుగా వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో దేవస్థానం ముందు భాగాన, సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ల ద్వారా అశేష భక్తులు, రథాలపైకి నిచ్చెనల ద్వారా వెళ్ళి రథా రూఢులైన స్థానిక దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్ర ఘోషలు, మంగళ వాద్యాలు, జయజయ ధ్వనాల మధ్య దేవ స్థానంనుండి ఇసుకస్థంభం మీదుగా పురపాలక సంఘ కూడలి వద్ద గల నంది విగ్రహం వరకు నారసింహ, వేంకటేశ్వర, రామలింగేశ్వర రథాలను వరుసగా నిలిపి భక్తజనం అనుసరించగా, రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరు వైపులా నిలిచి మంగళ హారతులు పట్టారు. IMG_20250319_204903

స్థానిక ప్రముఖులతో కలిసి రథారూడు లయిన స్వామి దర్శనం చేసుకొని కంకణాలు కట్టు కున్నారు. సిఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
ఈఓ శ్రీనివాస్,  చైర్మన్ రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్, అసిస్టెంట్ శ్రీనివాస్ రథాల ముందుండిమార్గ నిర్దేశనం చేయగా నంది విగ్రహ కూడలి వద్దకు అశేష భక్త జనం తోడురాగా వూరేగి తిరిగి వచ్చారు.
 అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్ధ మంగళ స్నానాలు ఆచరించారు. చక్రతీర్ధం అనంతరం రాత్రి మధ్వా చారి రాం కిషన్ గృహంలో
 విందు భోజనం ఆరగించి, తిరిగి దేవస్థానానికి చేరుకున్నారు. ధర్మపురి సి ఐ
రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, అధిక సంఖ్యలో పోలీసులు, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్, జనవరి 09 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక...
Read More...
Crime  State News 

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన కేసులో రూ.8 లక్షల అదనపు పరిహారం

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన కేసులో రూ.8 లక్షల అదనపు పరిహారం హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):   వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స అనంతరం శ్రీమతి ఎం. లలిత మృతి చెందడానికి వైద్య నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించిన కమీషన్, ఇందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని వికేరియస్ లయబిలిటీకి లోబరచిందని, డా. జస్టిస్ షమీమ్ అక్తర్    అధ్యక్షతన ఉన్న తెలంగాణ మానవ...
Read More...

ఈనెల 11 ఓసి జేఏసీ చలో వరంగల్ విజయవంతం చేయండి

ఈనెల 11 ఓసి జేఏసీ చలో వరంగల్ విజయవంతం చేయండి   ధర్మపురి /వెల్కటూర్/ గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) ఈనెల 11న వరంగల్లో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓసి జెఏ సి సింహ గర్జన కార్యక్రమానికి ఓసీలు అధిక సంఖ్య లో తరలి రావాలని ఓ సి జెఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మపురి, వెల్కటూర్ ,గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఓసి జేఏసీ...
Read More...
Local News 

ఎల్కతుర్తి గ్రామ అంగన్వాడి కేంద్రం–2 లో అక్షరాభ్యాస కార్యక్రమం

ఎల్కతుర్తి గ్రామ అంగన్వాడి కేంద్రం–2 లో అక్షరాభ్యాస కార్యక్రమం ఎల్కతుర్తి జనవరి 08 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం–2లో గురువారం అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య, ఉప సర్పంచ్ గొడిశాల రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులకు విద్య ప్రాముఖ్యతను వివరించి,తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసు నుంచే చదువుపై దృష్టి...
Read More...

ఎల్కతుర్తి మండల కేంద్రంలో డెవిల్ ట్రీ లపై విమర్శలు

ఎల్కతుర్తి మండల కేంద్రంలో డెవిల్ ట్రీ లపై విమర్శలు ఎల్కతుర్తి జనవరి 08  (ప్రజా మంటలు): ఎల్కతుర్తి మండలం కేంద్రంలో డెవిల్ ట్రీగా పిలవబడే చెట్ల శాస్త్రీయ నామం ఆల్టోనియా స్కోలారిస్ వీటిని స్థానికంగా ఏడు ఆకుల చెట్టుగా కూడా పిలుస్తారు. అతి తక్కువ సమయంలోనే విస్తారంగా పెరిగే ఈ చెట్లు నిత్యం పచ్చగా కనిపిస్తాయి. భూమి నుంచి తక్కువ నీటిని మాత్రమే తీసుకుంటాయి.ప్రతి సంవత్సరం...
Read More...
Local News 

అంబేద్కర్ చౌరస్తా నుంచి కార్మెల్ స్కూల్ వరకు ర్యాలీ 

అంబేద్కర్ చౌరస్తా నుంచి కార్మెల్ స్కూల్ వరకు ర్యాలీ  ఎల్కతుర్తి జనవరి 08 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నేషనల్ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామును గురువారం ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల్లో రవాణా నియమాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ పులి...
Read More...
Crime  State News 

ఏసీబీకి చిక్కిన  కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్‌ఐ  శ్రీకాంత్

ఏసీబీకి చిక్కిన  కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్‌ఐ  శ్రీకాంత్ హన్మకొండ జనవరి 08 (ప్రజా మంటలు): కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేకాట కేసును తేలిక చేయాలని...
Read More...
Local News 

జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ విజయవంతం

జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ విజయవంతం జగిత్యాల | జనవరి 08 (ప్రజా మంటలు): జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాలలో బి.టెక్ విద్యార్థుల కోసం 10000 Coders ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా ముందుగా 10000 Coders సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధి పి....
Read More...
State News 

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త విద్యా విధానం : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త విద్యా విధానం : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 08 (ప్రజా మంటలు): తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విద్యా విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో...
Read More...

రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత  * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)   జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్...
Read More...

విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే  సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్ 

విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే  సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్     జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)  విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం  స్థానిక తైసిల్ చౌరస్తాలో  'ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్   మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు...
Read More...

జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్

జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు  హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్ జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)నేడు మన దేశంలో న్యాయం కోసం ఆరాటపడే  జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హై కోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. జగిత్యాలలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు. దేశంలో నాలుగవ స్తంభం జర్నలిస్ట్ లని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయవాదులను, జర్నలిస్టులను...
Read More...