జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం
జగిత్యాల మార్చి 18(ప్రజా మంటలు)
జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లా కలెక్టర్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధ్యక్షులు సత్య ప్రసాద్ ని మరియు అదనపు కలెక్టరు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఉపాధ్యక్షులు బి ఎస్.లత ని మర్యాద పూర్వకంగా కలిశారు .
నూతనంగా ఎన్నికైన కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా లోని విద్యార్థులలో జాతీయ భావాలను , సామాజిక స్పృహను, సృజనాత్మకతను మంచి స్కౌట్ శిక్షణ ద్వారా పెంపొందించాలని, మన జిల్లా పిల్లలు జాతియ స్థాయి కి ఎదగాలని కోరుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ బీఎస్ లత తెలియజేశారు.
. ఈ కార్యక్రమంలో జిల్లా భారత్ స్కౌట్స్ కమిషనర్ బియ్యాల హరి చరణ్ రావు, సెక్రటరి కొలగాని మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ వుజగిరి జమున రాణి, ట్రైనింగ్ కమిషనర్ చంద నాగరాజు, కబ్స్ కమిషనర్ దొమ్మాటి వినోద్ గౌడ్ , స్కౌట్స్ మాస్టర్ మ్యాడం భూమారెడ్డి, చుక్క కిరణ్ కుమార్ పాల్గోన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
