బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు
జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)
శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్ల ను పంపిణీ చేశారు జగిత్యాల నియోజకవర్గ నాయకులు,బీసీ,ఇతర కుల సంఘాల నాయకులు ,సభ్యులు, తదితరులు.
మాట్లాడుతూ....
అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,మంత్రి పొన్నం ప్రభాకర్ కి జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విశేష కృషి చేస్తున్న రాష్ట్రం దేశం లో తెలంగాణ రాష్ట్రం మాత్రమే
నిరుద్యోగుల పక్షాన ఉండి గడిచిన ఏడాదిలో 50వేలపైన ఉద్యోగ నియామక పత్రాలు అందించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపే వరకు ముఖ్యమంత్రి కి బీసీ ప్రజలు అండగా ఉండి కొట్లాడాలి.
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు.
అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో ఒక మైలురాయి.
ఎమ్మెల్యే సంజయ్ అన్నకు అన్ని విధాలుగా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్,గిరి నాగభూషణం,మోర హను మండ్లు,కోల శ్రీనివాస్,మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ గన్నె రాజీ రెడ్డి,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చెట్ పల్లి సుధాకర్,శ్రీనివాస్ గౌడ్,
మాజీ కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు,యూత్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)