సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
సికింద్రాబాద్ మార్చి 16 (ప్రజామంటలు) :
అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్టీ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతూ ఓ వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ సిఐ పాపయ్య వెంటనే అతడిని రోడ్డు పై నుంచి పక్కకు తీసుకువచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ఆనంద్, హైదర్ లు అతడికి సీపీఆర్ చేశారు. అతను అపస్మారక స్థితి నుంచి మాములు స్థితికి రాగానే వెంటనే అతన్ని 108 లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో డాక్టర్లు అతడికి ట్రీట్మెంట్ చేసి, సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించడంతో సీపీఆర్ ద్వారా అతన్ని ప్రాణలు కాపాడిగలిగారు . అతడి వద్ద ఉన్న మొబైల్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన సురేష్ (27) గా పోలీసులు గుర్తించారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులను అంతా అభినందిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)