నిమ్స్​ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ   * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్​ కమిషనర్

On
నిమ్స్​ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ   * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్​ కమిషనర్

నిమ్స్​ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ
  * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్​ కమిషనర్

సికింద్రాబాద్​, ఫిబ్రవరి  04 ( ప్రజామంటలు):

హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ తన 19 వ లైబ్రరీని పంజాగుట్టలోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆప్​ మెడికల్​ సైన్సెస్​ (నిమ్స్) ​ ఆసుపత్రి రేడియాలజీ అంకాలజీ విభాగంలో ఏర్పాటు చేశారు. మంగళవారం క్యాన్సర్​ దినోత్సవం సందర్బంగా సిటీ పోలీస్​ కమిషనర్ సీవీ ఆనంద్​, నిమ్స్​ డైరెక్టర్​ డాక్టర్​ బీరప్ప నగరి లు ప్రారంభించారు. ఆసుపత్రిలోని అంకాలజీ వార్డులో ట్రీట్మెంట్​ పొందుతున్న క్యాన్సర్​ పేషంట్ల కోసం ఆకర్షణ తాను సొంతంగా సేకరించిన, కొనుగోలు చేసిన 600 పుస్తకాలను ఈ లైబ్రరీలో పెట్టారు. ఈ పుస్తకాల పఠనంలో పేషంట్లు కొంత సాధారణ స్థితికి వస్తారనే ఆశతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపారు. చిన్న ​వయస్సులోనే పెద్ద మనసుతో తన పాకెట్​ మనీతో పాటు పలు చోట్ల పుస్తకాలను సేకరిస్తూ అనాధ పిల్లలు, స్టూడెంట్స్​, పేషంట్ల కోసం ఓపెన్​ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సీవీ ఆనంద్​ ఆకర్షణ ను అభినందించారు. ఇప్పటివరకు ఆకర్షణ ఏర్పాటు చేసిన 19 ఓపెన్​ లైబ్రరీల్లో మొత్తం 12605 పుస్తకాలను అందచేసినట్లు ఆకర్షణ తండ్రి సతీష్​ తెలిపారు. మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్ త్వరలో హైదరాబాద్​ లో ప్రారంభించనున్నామని, ప్రతి మెట్రో స్టేషన్​ లో ప్రయాణీకుల కోసం లైబ్రరీలను అందుబాటులో ఉంటాయన్నారు. ఆకర్షణ ఏర్పాటు చేయబోయే 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్​ కు వస్తారని తెలిపారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఆకర్షణ ఇటీవల జనవరి 26 రిపబ్లిక్​ డే వేడుకల్లో పాల్గొనడానికి న్యూఢిల్లీ వెళ్ళి వచ్చారు. కార్యక్రమంలో రేడియేషన్​ అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్​ మోనికా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్‌

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్‌ న్యూ ఢిల్లీ నవంబర్ 13 (ప్రజా మంటలు):ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు.బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ దగ్గర రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయిను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. లగేజీ తనిఖీ సమయంలో ఆ మహిళ తాను NIA...
Read More...

“సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం

“సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు): “సీఎం ప్రజావాణి” పనితీరును పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా అధికారులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కలిశారు. ప్రజా...
Read More...

రాజస్థాన్, జోధ్‌పూర్‌లో భారీ శబ్దం – ప్రజల్లో భయం

రాజస్థాన్, జోధ్‌పూర్‌లో భారీ శబ్దం – ప్రజల్లో భయం జోధ్‌పూర్ (రాజస్థాన్) నవంబర్ 12: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మండోర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ప్రజలు దీన్ని పెద్ద విస్ఫోటనంగా భావించి బయటకు పరుగులు తీశారు. అయితే, అధికారుల ప్రకారం ఇది పేలుడు కాదు, భారత వాయుసేన ఫైటర్ జెట్‌ “సోనిక్ బూమ్” కారణంగా ఉద్భవించిన...
Read More...
Crime  State News 

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన చందానగర్ నవంబర్ 11 (ప్రజా మంటలు): మెడ్చల్‌ జిల్లా చీర్యాల బాలాజీ ఎన్క్లేవ్‌లో ఆదివారం ఉదయం జరిగిన గృహప్రవేశం వేడుక హింసాత్మక ఘటనకు వేదికైంద. సదానందం అనే వ్యక్తి కుటుంబం గృహప్రవేశం నిర్వహిస్తున్న సమయంలో, కొన్ని హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వలేమని కుటుంబ సభ్యులు స్పష్టం...
Read More...
National  International  

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ అమృతసర్ నవంబర్ 11: అటారి–వాఘా సరిహద్దులో గురునానక్ ప్రకాశ్ పర్వం కోసం సిక్కు జాథాతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లిన హిందూ భక్తులకు పాకిస్తాన్ అధికారులు ప్రవేశం నిరాకరించినట్లు భారత్‌కు వచ్చిన భక్తులు ఆరోపించారు. జాథాలోని 12–14 మంది హిందూ యాత్రికులు పూర్తిస్థాయి పత్రాలతో వచ్చినప్పటికీ, ఇమిగ్రేషన్ వద్ద నిలిపి తిరిగి పంపించినట్లు వారు వెల్లడించారు. భక్తుల...
Read More...
Local News 

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి   ఎంపీ అరవింద్ ధర్మపురికి జగిత్యాల జిల్లా PRTU–TS వినతి జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు,): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా PRTU–TS నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర...
Read More...
Local News 

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ జగిత్యాల (రూరల్) నవంబర్ 1 (1ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవలే జిల్లా శాఖకు, అలాగే జగిత్యాల అర్ధన్ యూనిట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయాలు సాధించిన నూతన పదవాధికారులు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
Read More...
Local News 

జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన

జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్‌స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో తల్లులు, కిశోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News  Spiritual  

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) : పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని  శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక...
Read More...
Local News 

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 11  (ప్రజా మంటలు):    బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ ప్రజా పరిషత్ రెవెన్యూ కార్యాలయం గ్రామ పంచాయతీ భావనల కోసం భూమినీ ఇచ్చిన భూ దాతలు గూడూరు రంగారావు  కుటుంబసమేతంగా వచ్చి నిర్మాణం పనులను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా బుగ్గారం గ్రామ ప్రజలకు స్వాగతం పలికి
Read More...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ::  ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.  మొన్నటి వరకు...
Read More...