అల్లిపూర్ లో బేటి బచావో బేటి పడావో అవగాహన 

On
అల్లిపూర్ లో బేటి బచావో బేటి పడావో అవగాహన 

అల్లిపూర్ లో బేటి బచావో బేటి పడావో అవగాహన
(వనమాల గంగాధర్, ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) 
జగిత్యాల ఫిబ్రవరి 04:
జగిత్యాల జిల్లా మహిళా సాధికారత బృందం వారు, ఆశ డే సందర్భంగా బేటి బచావో బేటి పడావో గురించి అల్లిపూర్  పి హెచ్ సి  లో, పిసి& పి ఎన్ డి టి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా పిసి & పి ఎన్ డి టి & ఎంటిపి  (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) చట్టం గురించి వివరించారు,

మిషన్ శక్తి స్కీమ్ గురించి మహిళా సాధికారత గురించి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అందించే సేవలు గురించి, సఖి  గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ ల గురించి లింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి వారికి అవగాహన కల్పించారు. మరియు ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది

 ఈ కార్యక్రమంలో  మెడికల్ ఆఫీసరు డా. సమిన తబస్సమ్, మహిళా సాధికారత కేంద్రం టీమ్ బి. స్వప్న, కే. గౌతమి జెండర్ స్పెషలిస్ట్ పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం 

శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం  జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)  శుక్రవారం.రోజున ఉదయం. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, ఆధ్వర్యంలో. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే. దహన సంస్కాలకు.,. ఆర్థిక సహాయం తో పాటు. నిత్యవసర కిరాణం సరుకులు, అందించడం, కొరకు, మన జగిత్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా . ఇట్టి...
Read More...
Local News 

మజీద్ కమిటీ సభ్యులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మజీద్ కమిటీ సభ్యులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)పట్టణ 4వ వార్డు కౌసర్ మజీద్ కి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  నిధులు మంజూరు చేయగా అభివృద్ది పనులు పూర్తి అయి నేడు మంజూరురైనా 3 లక్షల 20 వేల రూపాయల విలువగల చెక్కును మజీద్ కమిటీ సభ్యులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...

 " చెస్ టోర్నమెంట్ "లో గెలిచిన విద్యార్థిని అభినందించిన  MLA కల్వకుంట్ల సంజయ్,

  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 విజేత అక్షయ్  మెట్టుపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 "చెస్ టోర్నమెంట్"  లో  టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న, వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి  విద్యార్థి" బబ్బిలి...
Read More...
Local News 

పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు: మెట్ పల్లి  డిఎస్పి రాములు  

పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు: మెట్ పల్లి  డిఎస్పి రాములు   కోరుట్ల అక్టోబర్ 24(ప్రజా మంటలు) పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ఆదేశాలమేరకు  కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆద్వర్యం లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం లతో  కోరుట్ల పోలీస్ స్టేషన్ లో  ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి రాములు  ప్రారంభించారు....
Read More...

పాకిస్తాన్‌లో టమోటా బంగారం కంటే ఖరీదు - కిలో ₹600!

పాకిస్తాన్‌లో టమోటా బంగారం కంటే ఖరీదు - కిలో ₹600! ఇస్లామాబాద్, అక్టోబర్ 24:పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు టమోటా కూర చేయాలంటే ముందుగా బ్యాంకు లోన్‌ గురించి ఆలోచించాల్సి వస్తోంది! మార్కెట్‌లో టమోటా ధర ₹600 పాకిస్థానీ రూపాయలు కిలో చేరడంతో ప్రజలు షాక్‌లో మునిగిపోయారు. కొందరు టమోటా ముక్కలు ఫ్రిజ్‌లో ఉంచి "ఈది నా భవిష్యత్తు ఇన్వెస్ట్‌మెంట్‌" అని అంటున్నారు. ఒకప్పుడు కేవలం ₹50–₹100...
Read More...
Local News 

గొల్లపల్లిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన  ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి 

గొల్లపల్లిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన  ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు): గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించు కొని ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి  ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ విద్యార్థులు బాల బాలికలు హైస్కూల్  విద్యార్థులు హాజరై , పోలీస్ స్టేషన్లో,రిసెప్షన్ సెంటర్, లాకప్, బెల్...
Read More...
National  Filmi News 

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు కొచ్చి, అక్టోబర్ 24:మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పై ఉన్న ఏనుగు దంతాల (ఐవరీ) కలిగిన కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 2011లో నమోదు చేయబడింది. 2023లో ఎర్నాకുളം జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసు ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించింది, అంటే...
Read More...

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు జెరుసేలం అక్టోబర్ 24: ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను “అమానుషం”గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూదులు తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని వారు కోరారు. ఈ మేరకు 450 మందికి పైగా యూదు మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మాజీ ఇజ్రాయెల్ అధికారులు కలిసి ఓ...
Read More...

కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు

కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు పూర్తి అమలు కొరకు కొన్నాళ్ళు వేచిచూడాలా? నిర్బంధ చాకిరి నుండి వేలాది మందికి విముక్తి (సిహెచ్ వి ప్రభాకర్ రావు) హైదరాబాద్, అక్టోబర్ 24:సౌదీ అరేబియా ప్రభుత్వము కాఫాలా (Kafala) వ్యవస్థను అధికారికంగా రద్దు చేయడం, భారతదేశం నుండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మెదక్) జిల్లాల నుండి వేలాది...
Read More...

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు): పసిడి ప్రియులకు మంచి సమాచారం – ఇటీవల కొద్దీ క్ర‌మంగా దిగుముఖంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మళ్లీ మార్పులు చూపాయి. ముఖ్యంగా గ్రాము బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నాణ్యతలు మరియు క్యారెట్ల ప్రకారం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు, ఉప‌భో‌క్తార‌కు ఇది గమనించదగ్గ సమయం...
Read More...
Crime  State News 

నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం 

నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం  ధర్మపురి అక్టోబర్ 24 (ప్రజా మంటలు): జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన ప్రమాదం.పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో  బస్సు టైరు ఊడిపోయింది.డ్రైవర్ అప్రమత్తతో, బస్సును ఆపివేయడంతో, ప్రమాదం  తప్పింది. ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో...
Read More...
National  Crime  State News 

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి?

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి? కర్నూలు అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 33 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. స్థలం: చిన్నటెకూరు, కర్నూలు జిల్లా సమయం: తెల్లవారుజామున...
Read More...