పహాడి హన్మాన్​ ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

On
పహాడి హన్మాన్​ ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

పహాడి హన్మాన్​ ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

సికింద్రాబాద్​ ఫిబ్రవరి 04 (ప్రజామంటలు):

సికింద్రాబాద్ తుకారం గేట్ లో నెలకొని ఉన్న శ్రీ పహాడి హనుమాన్ దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం శ్రీ పహాడ్ హనుమాన్ దేవాలయంలో జరిగింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదం  భరత్ కుమార్, ఆదం సుజన్, అండాలు  సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్, ఆలయ ఈవో రవికాంత్ శర్మ, ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది.  ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం వెంకటరమణచార్యులు ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ మేకల లక్ష్మణ ప్రసాద్ కు , కమిటీ మెంబర్లు ఎల్ మూర్తి , విష్ణు ప్రకాష్ , విటల్ రావు , సంతోష్ కుమార్, లలిత్ కుమార్, భాష్యం వెంకటరమణచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫిషియో  మెంబర్   ఆలయంలో  పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు, శేషా వస్త్రాలు అందజేశారు. ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం అనంతరం,  ఆలయ కమిటీ చైర్మన్ గా మేకల లక్ష్మణ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణస్వీకారం చైర్మన్ మేకల లక్ష్మణ ప్రసాద్ మాట్లాడుతూ...  ఆలయ అభివృద్ధి లక్ష్యంగా తమ కమిటీ పని చేస్తారు అని అన్నారు. ఆలయంలో అనేక సమస్యలున్నాయని, ఆలయం వర్షాకాలంలో నీరు లీకు అవుతుందని, ఆలయానికి సరైన రక్షణ లేదని, ఆలయ భూములు ,ఆస్తి  కాపాడుతానని పేర్కొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ గంట రాజు సాగర్ , ఆలయ సిబ్బంది సైదులు,విజయకుమార్ ,లక్ష్మణరావు,కాంగ్రెస్ మహిళా  నాయకులు లక్ష్మి ,సులోచన చంద్రకళ ,కొమరమ్మ, భక్తులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు): పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం  చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ...
Read More...
Local News 

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):    ఆపదలో ఉండే వారికి సంజీవని  లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా దాదాపు...
Read More...
Local News  Spiritual  

శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు

శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):  సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో  "జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబందన‎ మహా‎ కుంభభిషేకం‎ లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఉదయం  యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభఆరాధన , ప్రాతరారాధన, అర్చన,--...
Read More...
Local News 

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌ పై ప్రత్యేక  దృష్టి సారించాలి మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు  తనిఖీ సందర్భంగా ఎస్పీ  స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు....
Read More...

రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష

రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష మాస్కో అక్టోబర్ 27: ప్రపంచ రక్షణ రంగాన్ని కుదిపేస్తూ రష్యా మరో విప్లవాత్మక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. రష్యా రక్షణ శాఖ ప్రపంచంలోనే తొలి అణుశక్తితో నడిచే క్రూజ్ మిసైల్ “బురేవస్త్నిక్-9M739” ను సఫలంగా పరీక్షించిందని అధికారికంగా ప్రకటించింది. 🔸 ముఖ్యాంశాలు: రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తి ఆధారిత క్రూజ్ మిసైల్ “అనంత రేంజ్ ఉన్న...
Read More...
Local News 

తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘ  మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘ  మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ)  సంఘ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి ఎన్నికయ్యారు. హైదరాబాదులో సోమవారం జరిగిన సంఘ సమావేశంలో రాష్ట్ర నాయకులు అంతా కలిసి ఏకగ్రీవంగా ఆమెను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ..తనపై విశ్వాసంతో అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని..పెరిక...
Read More...
Local News 

వీధి కుక్కల బారి నుండి రక్షించండి 

వీధి కుక్కల బారి నుండి రక్షించండి  (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండల కేంద్రంలో  గత కొన్ని నెలలుగా  వీధి కుక్కలు  సంఖ్య ఎక్కువైపోయింది. ఆవి రాత్రి పగలు తేడా లేకుండా వీధులలో తిరుగుతూ చిన్నపిల్లలను, పెద్దలను కరుస్తున్నాయి ప్రజలు  కుక్క కాట్ల వల్ల గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భాలు ఉన్నాయి, భయంతో, ఆరోగ్య ప్రజలకు...
Read More...

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు): సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా...
Read More...
Local News  State News 

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు తమకే మంత్రుల అండదండ ఉందంటూ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం.. బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహకరిస్తాం కరీంనగర్ అక్టోబర్ 27 (ప్రజా మంటలు): జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్చార్జి మంత్రిగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప...
Read More...
Local News 

సారంగాపూర్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సారంగాపూర్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ జగిత్యాల (రూరల్), అక్టోబర్‌ 27 (ప్రజా మంటలు):సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 2 లక్షల 46 వేల విలువగల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్‌ కుమార్‌  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
National  International  

"No Kings" ఉద్యమంలో 40 ఏళ్ల విద్యావంతులైన తెల్లజాతి మహిళల ఆధిక్యం: నిపుణుల విశ్లేషణ

(సిహెచ్ వి ప్రభాకర్ రావు) వాషింగ్టన్‌ అక్టోబర్ 27: అమెరికాలో ఇటీవల బలంగా కొనసాగుతున్న “No Kings” ఉద్యమం పై నిపుణులు చేసిన తాజా విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. New York Post నివేదిక ప్రకారం, ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారి పెద్దశాతం 40ల వయస్సులో ఉన్న, ఉన్నత విద్యావంతులైన తెల్లజాతి మహిళలు అని తేలింది....
Read More...
State News 

సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు.

సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు. హైదరాబాద్ అక్టోబర్ 27: యువరచయితలు ,కవులు,కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు పిలుపునిచ్చారు.తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించానని తెలిపారు.దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్...
Read More...