నూక పెల్లి శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, వసంత పంచమి వేడుకలు.
చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది...
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) :
జగిత్యాల జిల్లా లోని నూక పెళ్లి కొండపై వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
వసంత పంచమి ఈ సందర్భంగా చదువుల తల్లిని సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది.
సోమవారం ఉదయం నుంచే అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు పలకపై అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం భక్తులు చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు
