ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన శ్రీ చక్ర స్పేస్ స్కూల్ బస్సు..
ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన శ్రీ చక్ర స్పేస్ స్కూల్ బస్సు..
మెట్టుపల్లి పిభ్రవరి 3(ప్రజా మంటలు )
జగిత్యాల జిల్లా మెట్ పల్లి అరపేట్ శివారులోని, శ్రీ చక్ర స్పేస్ స్కూల్ బస్సు డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీ చక్ర స్పేస్ హైస్కూల్ బస్సు విద్యార్థులను స్కూలు నుంచి ఇంటికి తీసుకు వెళుతున్న క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల భారత్ పెట్రోల్ బంక్ వీధి మూలమలుపు వద్ద ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తల్లిని బైక్ పై ఎక్కించుకొని భారత్ పెట్రోల్ బంక్ వీధి గుండా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్తున్న నేపథ్యంలో స్కూలు బస్సు ఢీకొనడంతో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని అన్నారు.
స్థానికులు గమనించి బస్సు నిలిపి, నిర్లక్ష్యంగా ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను మందలించారు. ఈ సంఘటనలో యువకుడి కాలికి, తల్లికి తలకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినట్లుగా సమాచారం.
More News...
<%- node_title %>
<%- node_title %>
యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది
సోన్భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16:
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు.
ఘటన ఎలా జరిగింది?
సాక్షులు... బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు. జనగామ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం — ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టి ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
ll హఫీజ్పేట్లో రుమాల్ హోటల్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
హైదరాబాద్ హఫీజ్పేట్లోని రుమాల్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన
పూడూరు నవంబర్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి పై శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామం వద్ద స్థానిక రైతులు రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం
పూడూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు లేకపోవడం, ప్రభుత్వ... కరీంనగర్లో అమానవీయ ఘటన:
కరీంనగర్ నవంబర్ 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి ప్రాంతంలో శుక్రవారం ఉదయం అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, పిల్లల అంగవైకల్యం కారణంగా తండ్రి మల్లేశం తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కూతురిని హత్య చేసిన మల్లేశంమల్లేశం ముందుగా తన... ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని... రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.
మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్)
పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
కార్తీక ఏకాదశి పర్వదినాన... రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
హైదరాబాద్కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్ను పొందిన వారిలో ఆమెనే... వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి
సికింద్రాబాద్, నవంబర్ 15 ( ప్రజా మంటలు):
ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు.... 