సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::
అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి
కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా జనవరి 22 (ప్రజామంటలు) :
సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గo సోమవారం హుస్నాబాద్ లోని సివి రామన్ స్కూల్లో నూతనTRSMA రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మరియు ఇతర రాష్ట్ర బాధ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నాగిడి నరసింహారెడ్డి, కార్యదర్శిగా సత్తు మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికార్లు కాయిత నారాయణరెడ్డి,కాశిరెడ్డి ఆదిరెడ్డి, State TRSMA వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలపురం సుభాష్,State joint సెక్రటరీ యాదిగిరి, State వైస్ ప్రెసిడెంట్ బుర్ర రాజేందర్,,Ec మెంబర్ అంజయ్య, మండల సెక్రెటరీ శైలేందర్ TRSMA నాయకులు , రవీందర్, విజయ్, సురేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి ,జగదీష్, సుధాకర్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
