సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::
అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి
కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా జనవరి 22 (ప్రజామంటలు) :
సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గo సోమవారం హుస్నాబాద్ లోని సివి రామన్ స్కూల్లో నూతనTRSMA రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మరియు ఇతర రాష్ట్ర బాధ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నాగిడి నరసింహారెడ్డి, కార్యదర్శిగా సత్తు మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికార్లు కాయిత నారాయణరెడ్డి,కాశిరెడ్డి ఆదిరెడ్డి, State TRSMA వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలపురం సుభాష్,State joint సెక్రటరీ యాదిగిరి, State వైస్ ప్రెసిడెంట్ బుర్ర రాజేందర్,,Ec మెంబర్ అంజయ్య, మండల సెక్రెటరీ శైలేందర్ TRSMA నాయకులు , రవీందర్, విజయ్, సురేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి ,జగదీష్, సుధాకర్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)