సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::
అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి
కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా జనవరి 22 (ప్రజామంటలు) :
సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గo సోమవారం హుస్నాబాద్ లోని సివి రామన్ స్కూల్లో నూతనTRSMA రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మరియు ఇతర రాష్ట్ర బాధ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నాగిడి నరసింహారెడ్డి, కార్యదర్శిగా సత్తు మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికార్లు కాయిత నారాయణరెడ్డి,కాశిరెడ్డి ఆదిరెడ్డి, State TRSMA వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలపురం సుభాష్,State joint సెక్రటరీ యాదిగిరి, State వైస్ ప్రెసిడెంట్ బుర్ర రాజేందర్,,Ec మెంబర్ అంజయ్య, మండల సెక్రెటరీ శైలేందర్ TRSMA నాయకులు , రవీందర్, విజయ్, సురేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి ,జగదీష్, సుధాకర్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన
