అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జనవరి 20( ప్రజా మంటలు )
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జిల్లాలో 14 వార్డులో 60 లక్షలతో, 15 వ వార్డులో 20 లక్షలతో, 31
వార్డులలో 20 లక్షలతో మొత్తంగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 14వ వార్డులో ఎస్సై కమ్యూనిటీ హాల్ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ గుర్తించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..
అర్హతగల రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పట్టణంలో ఇంటింటి ఫీల్డ్ సర్వేయర్ వార్డు ఆఫీసర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితా రూపొందించాలని సూచించారు. అర్హతగల ప్రతి కుటుంబానికి రేషన్కార్డు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..
జగిత్యాల పట్టణాభివృద్దికి నిరంతర కృషి చేస్తున్నామని, జగిత్యాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దిని కాంక్షిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ది పథకాలను ముఖ్యమంత్రి రెడ్డి చేపట్టారని, ముఖ్యమంత్రి సహకారంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవ చూపి జగిత్యాల అభివృద్దికి నిధులు మంజూరు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, చిరంజీవి, కౌన్సిలు కూతురు పద్మ (శేఖర్), మళ్ళీకార్జున్, ఆజార్, బాలే శంకర్, ఏఈ శరణ్, కౌన్సిలర్లు నాయకులు, ఆయా వార్డుల ప్రజలు, అధికారులు, అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే... కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్లో రేపు భారీ సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు)::
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున8 వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు అదం సంతోష్ కుమార్ తెలిపారు.డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, ప్రజలతో సంభాషణ,... డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పురురవ రెడ్డి
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బన్సీలాల్పేట్ డివిజన్లోని రెండు ప్రదేశాల్లో ఉన్న ఆయన విగ్రహాలకు బీజేపీ రాష్ట్ర యువనేత మర్రి పురురవ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా దేశానికి... యశోదలో అంతర్జాతీయ యు.బి.ఇ. స్పైన్ కాన్ఫరెన్స్ విజయవంతం
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (UBE) స్పైన్ సర్జరీలపై రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్షాప్ జరిగింది. 500 మందికి పైగా స్పైన్ సర్జన్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రధాన అతిథి పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.స్పోర్ట్స్ ఇంజురీస్, వెన్నెముక?... గాంధీ ఆసుపత్రిలో అంబేద్కర్ వర్ధంతి
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి ఓపి బ్లాక్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి సూపరింటెండెంట్ డా.వాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన... డా. బి.ఆర్.అంబేద్కర్కు స్కై ఫౌండేషన్ ఘన నివాళి
సికింద్రాబాద్ డిసెంబర్ 06 (ప్రజామంటలు ):
దేశ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని స్కై ఫౌండేషన్ తరఫున సికింద్రాబాద్ మెట్టు గూడ లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గం, చేసిన సంస్కరణలు నేటికీ దేశానికి దిక్సూచి అని కార్యక్రమంలో ప్రసంగించారు.రాజ్యాంగం, చట్టాలను ప్రతీ భారతీయుడు... గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రి మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1027 సమీపంలోని మెట్రో మెట్ల వద్ద పడి ఉన్న దాదాపు 35-40 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు... జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి, సనాతన ధర్మ సవ్యసాచి,డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే మహాభారత నవహాన్నిక ప్రవచన మహా యజ్ఞం శనివారం ప్రారంభమైంది.
ఉదయం వాసవి మాత ఆలయం... అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన వెల్లుల్ల విద్యార్థులు,
మెట్టుపల్లి డిసెంబర్ 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాడ్మింటన్ సెలెక్షన్స్ నిన్న మంథని JNTU కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుండి పాల్గొన్న విద్యార్థులు... 