పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
రాయికల్ జనవరి 19:
పట్టణంలోని పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ను రాయికల్లోని మార్కండేయ దేవాలయ ఆవరణంలో ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు ఆవిష్కరించారు
మోర హనుమాన్లు మాట్లాడుతూ, పద్మశాలి లు ఐక్యతతో సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఉన్నత పదవులు చేపట్టాలని, సంఘం అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ పద్మశాలి వంశవృక్షం విశిష్టతను వివరించారు
అనంతరం ఇటీవలే పద్మశాలి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ ను శాలువాతో సన్మానించారు,
ఈ కార్యక్రమంలో, సేవా సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, కార్యదర్శులు మామిడాల లక్ష్మీనారాయణ, ఆడేపు రాజీవ్, అనుమల్ల చంద్ర తేజ, క్యాషియర్ చిలువేరి నరసయ్య ఉపాధ్యక్షులు సింగని సతీష్,
కౌన్సిలర్ లు, మ్యాకల కాంతారావు, శ్రీరాముల సత్యనారాయణ, మ్యాకల రమేష్, ఎలిగేటి అనిల్ , మాజీ సంఘం అధ్యక్షులు బొమ్మ కంటి రాంగోపాల్,
గౌరవ అతిధులు press jac ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్ , హనుమాన్ దేవాలయ చైర్మన్ దాసరి గంగాధర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, గార్లకు, విశిష్ట అతిథులుగా అష్టమవాడ పెద్దలు ,పోపా సంఘం అధికారులు ఎలిగేటి రాజా కిషోర్, గుట్ట సత్యనారాయణ గార్లు , ముఖ్య సలహాదారులు సామల గోపాల్ , ఆడెపు నరసయ్య ,పాత్రికేయ సోదరులు సింగనీ శ్యామ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
