33 34 45 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, చైర్పర్సన్

On

20250119_135915జగిత్యాల జనవరి 19 (ప్రజా మంటలు)
పట్టణ 33,34,45 వార్డులో TUFIDC నిధులు 70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి,34వ వార్డులో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,ప్రజ్ఞ మున్నూరు కాపు యువజన సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

ఎమ్మెల్యే మాట్లాడుతూ 

ముఖ్యమంత్రి తో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా..

 70 కోట్లతో జగిత్యాల పట్టణంలో మరియు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

దాదాపు 20వేల మంది ప్రజలు డబల్ బెడ్ రూం ఇండ్లలో ఉండబోతున్నారు.

ప్రాథమిక సౌకర్యాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం అన్నారు.

జగిత్యాల పట్టణం లో 5 కోట్లతో ఇందిర మహిళా శక్తి భవనం ఏర్పాటు,

రైతు బజార్ తో హోల్ సేల్ మార్కెట్ అభివృద్ధి అయిందనీ

జగిత్యాల పట్టణం లో 6500 మందికి నూతన రేషన్ కార్డులు అందించబడ్డాయి.

అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

40 కోట్లతో గ్రామాల్లో త్వరలోనే నిర్మాణ నిర్మాణం కోసం అభివ్రుద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తాము అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతిష్,వైఎస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు,బోడ్ల జగదీష్,రజనీ నరేందర్,
కుసరి అనిల్,కూతురు రాజేష్,కూతురు పద్మ,లత జగన్,గుర్రం రాము,జుంబర్తి రాజ్ కుమార్,కోరే గంగమల్లు ,అల్లెగంగసాగర్,నాయకులు క్యాదసు నాగయ్య, దుమాల రాజ్ కుమార్,వెంకన్న,ఆరుముల్ల పవన్, చిట్ల రవి,గంగం వేణు,కత్రోజ్ గిరి,సుమన్ రావు,ప్రభాత్,శరత్ రావు,రంగుమహేష్,పుల్ల మల్లయ్య,పోతునుక మహేష్ ,అహమ్మద్,
పవన్ గౌడ్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులుసాయి,రెడ్డి,శ్రీనివాస్,మహేష్,గట్టు రాజు, ఏనుగుల రాజు,జంగిలి శశి,కోటేశ్వర రావు,దాసరి ప్రవీణ్,,లవంగ శ్రీనివాస్,సంకే మహేష్,AEఅనిల్,నాయకులు,తదితరులు ఉంటాయి.

Tags
Join WhatsApp

More News...

ఐ–బొమ్మ పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన

ఐ–బొమ్మ  పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా...
Read More...
Local News  State News 

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం
Read More...
Local News 

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) : బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ నార్త్‌ జోన్‌ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం...
Read More...
National  State News 

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే...
Read More...
Local News 

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.  

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.   జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు): కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని     బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80)    అనే వృద్దురాలిని ఆమె నడిపి  కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి...
Read More...
National  Sports  State News 

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు జపాన్ డెఫ్లింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్‌కు ప్రభుత్వ అండ.
Read More...

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సానుభూతి ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల...
Read More...

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం పెరిగింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా రిజర్వేషన్లపై హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు...
Read More...
Local News  Crime  State News 

రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు  చేసి, చంపారు.?

రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు  చేసి, చంపారు.? విచారణ చేయకుండానే రిమాండ్ చేశారని ఆరోపణ   గాంధీ ఆసుపత్రి వద్ద ఫ్యామిలీమెంబర్స్, ధర్మ స్టూడెంట్స్ నేతల ఆందోళన
Read More...
Local News 

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి హైదరాబాద్‌, నవంబర్‌ 17 (ప్రజా మంటలు): చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) డా. దినేష్ కుమార్ గట్టుకు టూరిజం మేనేజ్‌మెంట్‌లో పిహెచ్.డి డాక్టోరల్ డిగ్రీని ప్రకటించింది. ఆయన పరిశోధన ‘తెలంగాణలోని అమ్యూజ్‌మెంట్ పార్కులపై పర్యాటకుల అవగాహన, వైఖరి మరియు సంతృప్తి’పై ఆధారితం. ఈ పరిశోధన ప్రొఫెసర్ జి. విజయ్ పర్యవేక్షణలో పూర్తయింది. యూనివర్సిటీ అధికారులు...
Read More...

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు మేడిపల్లి నవంబర్ 17 ( ప్రజా మంటలు)జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్, ఆదేశాల మేరకు మేడిపల్లి ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రంగా పూర్ – భీమరం రహదారిపై ఫ్లడ్ కాలువ సమీపంలోని మూలమలుపు(కర్వ్ పాయింట్‌)లో దట్టంగా పెరిగిన పొదలు, మొక్కలు కారణంగా...
Read More...

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 24                                    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్ లు మరియు ఆర్డీఓల...
Read More...