33 34 45 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, చైర్పర్సన్
జగిత్యాల జనవరి 19 (ప్రజా మంటలు)
పట్టణ 33,34,45 వార్డులో TUFIDC నిధులు 70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి,34వ వార్డులో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,ప్రజ్ఞ మున్నూరు కాపు యువజన సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి తో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా..
70 కోట్లతో జగిత్యాల పట్టణంలో మరియు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
దాదాపు 20వేల మంది ప్రజలు డబల్ బెడ్ రూం ఇండ్లలో ఉండబోతున్నారు.
ప్రాథమిక సౌకర్యాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం అన్నారు.
జగిత్యాల పట్టణం లో 5 కోట్లతో ఇందిర మహిళా శక్తి భవనం ఏర్పాటు,
రైతు బజార్ తో హోల్ సేల్ మార్కెట్ అభివృద్ధి అయిందనీ
జగిత్యాల పట్టణం లో 6500 మందికి నూతన రేషన్ కార్డులు అందించబడ్డాయి.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
40 కోట్లతో గ్రామాల్లో త్వరలోనే నిర్మాణ నిర్మాణం కోసం అభివ్రుద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తాము అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతిష్,వైఎస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు,బోడ్ల జగదీష్,రజనీ నరేందర్,
కుసరి అనిల్,కూతురు రాజేష్,కూతురు పద్మ,లత జగన్,గుర్రం రాము,జుంబర్తి రాజ్ కుమార్,కోరే గంగమల్లు ,అల్లెగంగసాగర్,నాయకులు క్యాదసు నాగయ్య, దుమాల రాజ్ కుమార్,వెంకన్న,ఆరుముల్ల పవన్, చిట్ల రవి,గంగం వేణు,కత్రోజ్ గిరి,సుమన్ రావు,ప్రభాత్,శరత్ రావు,రంగుమహేష్,పుల్ల మల్లయ్య,పోతునుక మహేష్ ,అహమ్మద్,
పవన్ గౌడ్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులుసాయి,రెడ్డి,శ్రీనివాస్,మహేష్,గట్టు రాజు, ఏనుగుల రాజు,జంగిలి శశి,కోటేశ్వర రావు,దాసరి ప్రవీణ్,,లవంగ శ్రీనివాస్,సంకే మహేష్,AEఅనిల్,నాయకులు,తదితరులు ఉంటాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే... కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్లో రేపు భారీ సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు)::
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున8 వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు అదం సంతోష్ కుమార్ తెలిపారు.డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, ప్రజలతో సంభాషణ,... డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పురురవ రెడ్డి
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బన్సీలాల్పేట్ డివిజన్లోని రెండు ప్రదేశాల్లో ఉన్న ఆయన విగ్రహాలకు బీజేపీ రాష్ట్ర యువనేత మర్రి పురురవ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా దేశానికి... యశోదలో అంతర్జాతీయ యు.బి.ఇ. స్పైన్ కాన్ఫరెన్స్ విజయవంతం
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (UBE) స్పైన్ సర్జరీలపై రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్షాప్ జరిగింది. 500 మందికి పైగా స్పైన్ సర్జన్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రధాన అతిథి పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.స్పోర్ట్స్ ఇంజురీస్, వెన్నెముక?... గాంధీ ఆసుపత్రిలో అంబేద్కర్ వర్ధంతి
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి ఓపి బ్లాక్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి సూపరింటెండెంట్ డా.వాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన... డా. బి.ఆర్.అంబేద్కర్కు స్కై ఫౌండేషన్ ఘన నివాళి
సికింద్రాబాద్ డిసెంబర్ 06 (ప్రజామంటలు ):
దేశ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని స్కై ఫౌండేషన్ తరఫున సికింద్రాబాద్ మెట్టు గూడ లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గం, చేసిన సంస్కరణలు నేటికీ దేశానికి దిక్సూచి అని కార్యక్రమంలో ప్రసంగించారు.రాజ్యాంగం, చట్టాలను ప్రతీ భారతీయుడు... గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రి మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1027 సమీపంలోని మెట్రో మెట్ల వద్ద పడి ఉన్న దాదాపు 35-40 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు... జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి, సనాతన ధర్మ సవ్యసాచి,డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే మహాభారత నవహాన్నిక ప్రవచన మహా యజ్ఞం శనివారం ప్రారంభమైంది.
ఉదయం వాసవి మాత ఆలయం... అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన వెల్లుల్ల విద్యార్థులు,
మెట్టుపల్లి డిసెంబర్ 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాడ్మింటన్ సెలెక్షన్స్ నిన్న మంథని JNTU కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుండి పాల్గొన్న విద్యార్థులు... ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 6(ప్రజా మంటలు)అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా గంగాధర్ ను శాలువాతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ... సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు - ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అశోక్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 6 ( ప్రజా మంటలు):
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ తనిఖీలు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం జరిగిందనీ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీ ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన రాయపట్నం చెక్పోస్ట్ను, వెల్గటూర్ పోలీస్... శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
జిల్లాలో ఘనంగా హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్
63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నందు హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ... 