సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి

On
సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,  మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్*

జగిత్యాల జనవరి 17 ( ప్రజా మంటలు)

సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగ పరచుకోవాలి
 అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.


జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని జగిత్యాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.  నియోజవర్గం అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్నీ నిధులు మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పాటు పడుతోందన్నారు.

పురపాలిక పరిధిలోని 5, 20, 21, 37 , వ వార్డుల్లో 85 లక్షలతో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి కౌన్సిలర్స్ కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..


రాష్ట్రంలో విద్య, వైద్య అభివృ ద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే చొరవతో జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో వైద్య కళాశాల ఏర్పాటు చేశామని, మాత శిశు ఆసుపత్రి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృషి చేశారని పేర్కన్నారు.
జగిత్యాల పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పారిశుద్ద సమస్య తీరుతుందని చైర్ పర్సన్ అన్నారు.

రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. 


పారిశ్యుద్ద పరిరక్షణకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధిలైట్లు ఏర్పాటు కృషి చేస్తున్నామని తెలిపారు. 

ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ లు గుగ్గిళ్ళ హరీష్, అల్లే గంగాసాగర్ ,అనుమల్ల కృష్ణ హరి, AE అనిల్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,వార్డు నాయకులు కార్యకర్తలు, వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు. యూసుఫ్‌గూడలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్‌పై...
Read More...
State News 

మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 👇       హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్‌ను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్ ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను అసెంబ్లీ ముందు...
Read More...
State News 

గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్

గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గొప్ప కళాఖండాల కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. కళాకారుల ప్రతిభ స్లాఘనీయమని ఆయన కొనియాడారు. సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని డా. చిన్నారెడ్డి ప్రారంభించారు....
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
State News 

డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే

డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే       హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన డీఏ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) అధ్యక్షుడు వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజేటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎస్.కే. మస్తాన్‌తో కలిసి మాట్లాడారు. 2023...
Read More...
Local News 

మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ

మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ సికింద్రాబాద్,  జనవరి 12 (ప్రజా మంటలు ):  సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. తలసాని అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. తలసాని వ్యాఖ్యలకు నిరసనగా బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు....
Read More...
Local News 

సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు

సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కనికట్ల హరి, మాజీ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజలు ముగ్గులు, పిండి వంటకాలు, పతంగులతో పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం సికింద్రాబాద్,  జనవరి 12 ( ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత హైరిస్క్ శస్ర్త చికిత్సను చేసిన వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇవి..ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (56) గత 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న అర్ధరాత్రి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. రోగికి గుండె సంబంధిత...
Read More...

లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, జనవరి 12 (ప్రజా మంటలు): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన హయాంలో ధర్మపురి మున్సిపాలిటీ ఏర్పాటు, డబుల్ రోడ్లు, హైవే అభివృద్ధి, ఇంటర్నల్ రోడ్లు, బ్రిడ్జిల...
Read More...
Local News 

TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక

TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు): జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు వోడ్నాల రాజశేఖర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై అంకితభావంతో పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం...
Read More...
Local News 

మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి

మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి గొల్లపల్లి జనవరి 12 (ప్రజా మంటలు):  బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి.మండలంలోనీ సర్పంచులు  సమావేశమై మండల ఫోరం అధ్యక్షులుగా  సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి...
Read More...
Local News 

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి 

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి  ఇబ్రహీంపట్నం జనవరి 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్ )   ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి  హిందూ సేన  ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకట్  స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఈ...
Read More...