పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే

On
పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే

IMG-20250116-WA0152(2)
జెడ్పి మాజీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)
పసుపు బోర్డు ఏర్పాటుకు ఆనాటి ఎంపీ కవిత ముఖ్య కారణం అన్నారు మాజీ జెడ్పి చైర్పర్సన్ దావా వసంత .ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయం అని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో పసుపు రైతులతో కలిసి కెసిఆర్  మరియు కవితక్క  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ....


నిజమాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయినందుకు  పసుపు రైతులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటం,ఆనాటి ఎంపీ కవితక్క  నాయకత్వంలో BRS పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు,ప్రధాన మంత్రి ని కలవటం, మరియు పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం కవితక్క  పార్లమెంట్ లో గళమెత్తటం  లాంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డ్ ఏర్పాటు కల ఫలించింది.


ఎమ్మెల్యే లతో కలిసి పసుపు పండించే రాష్ట్రాల సి.ఎం లతో కేంద్రానికి పసుపు బోర్టు ఏర్పాటు కొరకు లేఖలు ఇప్పించడం కోసం ఆనాటి ఎంపీ కవితక్క  చేసిన కృషి ని గుర్తు చేశారు.
పసుపు ఆధారిత పరిశ్రమలలు ఏర్పాటు చేసి,ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలుకు 15000 ఉండేలా చూడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో పసుపు కుగుర్తింపు వచ్చేలా GI TAGGING ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
*పసుపు రైతులు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ కవితక్క  పోరాటం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందని ఈ సందర్భంగా కవితక్క కు పసుపు రైతులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ సదాశివరావు రూరల్ మండలం అధ్యక్షుడు ఆనందరావు మాజీ సర్పంచ్ గుర్ర ప్రవీణ్  నాయకులు  రాం రెడ్డి శేఖర్ రామ కిషన్ గంగారెడ్డి,మహేష్ గౌడ్ హరీష్ రామ స్వామి లక్ష్మణ్, మాలయ్య, లక్ష్మిరాజం రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష  ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం  ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ధర్మపురి సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవదాయ కమిషనర్ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా ధర్మపురి పట్టణానికి విచ్చేసిన దేవదాయ కమిషనర్...
Read More...
Local News  State News 

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి (రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494) ధర్మపురి సెప్టెంబర్ 15: 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని, అందుకు, వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా  (రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో...
Read More...
Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...
Local News 

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి లెఫ్ట్నెంట్ అధికారిగా జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర గౌరవ  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీన...
Read More...
Local News 

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): హైదరాబాద్ విముక్తి దినోత్సవం,విశ్వకర్మ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా నిజాం పాలన నుండి విముక్తి సాధించిన ఘనతను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ జరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ    సికింద్రాబాద్‌, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : వృత్తి నిబద్ధతతో చేసే సేవలే అధికారులకు శాశ్వత గుర్తింపునిస్తాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. గాంధీ ఆస్పత్రి సెమినార్‌ హాలులో బుధవారం రంగారెడ్డి జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు, అభినందన సభ ఉత్సాహంగా జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ వాణి...
Read More...
Local News 

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ సభ్యులు. సెప్టెంబర్ 24వ తేదీన గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేసి,గౌడ పారిశ్రామిక సహకార సంఘం, వనదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్*ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్ లు ఆరిఫ్ అలీ ఖాన్,అనిల్ కుమార్, రామ్ నరసింహారెడ్డి,సుధాకర్, కరుణాకర్ ఆర్.ఐ...
Read More...
Local News 

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు):తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( టీ జూడా) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ పీజీలు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థుల తరఫున తమ  ఆందోళనను వ్యక్తం చేసింది. వేతన భత్యాల...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):  గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ వెలుగు చూసింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మెయిన్ గేటు వద్ద పడి ఉన్న గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ ( దాదాపు  45-50 ఏళ్ల వయసు) కనిపించింది....
Read More...