పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే

On
పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే

IMG-20250116-WA0152(2)
జెడ్పి మాజీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)
పసుపు బోర్డు ఏర్పాటుకు ఆనాటి ఎంపీ కవిత ముఖ్య కారణం అన్నారు మాజీ జెడ్పి చైర్పర్సన్ దావా వసంత .ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయం అని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో పసుపు రైతులతో కలిసి కెసిఆర్  మరియు కవితక్క  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ....


నిజమాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయినందుకు  పసుపు రైతులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటం,ఆనాటి ఎంపీ కవితక్క  నాయకత్వంలో BRS పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు,ప్రధాన మంత్రి ని కలవటం, మరియు పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం కవితక్క  పార్లమెంట్ లో గళమెత్తటం  లాంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డ్ ఏర్పాటు కల ఫలించింది.


ఎమ్మెల్యే లతో కలిసి పసుపు పండించే రాష్ట్రాల సి.ఎం లతో కేంద్రానికి పసుపు బోర్టు ఏర్పాటు కొరకు లేఖలు ఇప్పించడం కోసం ఆనాటి ఎంపీ కవితక్క  చేసిన కృషి ని గుర్తు చేశారు.
పసుపు ఆధారిత పరిశ్రమలలు ఏర్పాటు చేసి,ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలుకు 15000 ఉండేలా చూడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో పసుపు కుగుర్తింపు వచ్చేలా GI TAGGING ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
*పసుపు రైతులు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ కవితక్క  పోరాటం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందని ఈ సందర్భంగా కవితక్క కు పసుపు రైతులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ సదాశివరావు రూరల్ మండలం అధ్యక్షుడు ఆనందరావు మాజీ సర్పంచ్ గుర్ర ప్రవీణ్  నాయకులు  రాం రెడ్డి శేఖర్ రామ కిషన్ గంగారెడ్డి,మహేష్ గౌడ్ హరీష్ రామ స్వామి లక్ష్మణ్, మాలయ్య, లక్ష్మిరాజం రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

రామోజీరావు ఎక్స్లెన్స్ అవార్డుల ప్రకటన

రామోజీరావు ఎక్స్లెన్స్ అవార్డుల ప్రకటన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2025 ఈ సంవత్సరం మరోసారి సేవ, ప్రతిభ, కృషికి ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో నిరూపించాయి. సమాజానికి నిజమైన సేవచేసే వ్యక్తులకు ఇది మరొక ప్రమేయం, మరొక ప్రోత్సాహం.
Read More...
National  State News 

మా నిధుల మూలం ‘గురు దక్షిణ’ : RSS చీఫ్.మోహన్ భగవత్

మా నిధుల మూలం ‘గురు దక్షిణ’ : RSS చీఫ్.మోహన్ భగవత్ స్వయంసేవకులు తమ అవసరాలను తగ్గించుకుని, స్వచ్ఛందంగా సంస్థకు సహకరిస్తారు : మోహన్ భగవత్  జైపూర్‌ రాజస్తాన్, నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ జైపూర్‌లో జరిగిన, వంద సంవత్సరాల RSS సభలో, ఆర్‌ఎస్ఎస్‌ ప్రయాణం, సేవా కార్యకర్తల త్యాగం, సంస్థ నిధుల వ్యవస్థపై విశదీకరించారు. సంఘం...
Read More...
Crime  State News 

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది. మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి...
Read More...

రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్

రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్ తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్  పాట్నా నవంబర్ 16: మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత...
Read More...
National  Sports  State News 

రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్‌లకే ఆలౌట్

రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్‌లకే ఆలౌట్ రాజ్‌కోట్, నవంబర్ 16: రాజ్‌కోట్‌లోని నిరంజన్  స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ...
Read More...
Local News  State News 

నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి

నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్.
Read More...
Local News  State News 

జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక

 జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా  కొత్త కార్యవర్గం ఎన్నిక కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన...
Read More...
National  Sports  International  

2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్

2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్ న్యూయార్క్ నవంబర్ 16: ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్‌కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది. హార్లీ-డేవిడ్సన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్‌స్టర్ 883 ఒకటి. తాజా...
Read More...

కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత

కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత   టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు); తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు...
Read More...

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం    జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక  మాసం  శుక్ల పక్షం ద్వాదశి   ఉ.గం. 5.15 ని.ల...
Read More...

సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ  కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో...
Read More...

స్పెషల్ లోక్–అదాలత్‌లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

స్పెషల్ లోక్–అదాలత్‌లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)స్పెషల్ లోక్–అదాలత్‌ ద్వారా సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20 లక్షల మొత్తం బాధితులకు రీఫండ్   ఈనెల 15 వరకు స్పెషల్ లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జిల్లాలో...
Read More...