పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే

On
పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే

IMG-20250116-WA0152(2)
జెడ్పి మాజీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)
పసుపు బోర్డు ఏర్పాటుకు ఆనాటి ఎంపీ కవిత ముఖ్య కారణం అన్నారు మాజీ జెడ్పి చైర్పర్సన్ దావా వసంత .ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయం అని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో పసుపు రైతులతో కలిసి కెసిఆర్  మరియు కవితక్క  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ....


నిజమాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయినందుకు  పసుపు రైతులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటం,ఆనాటి ఎంపీ కవితక్క  నాయకత్వంలో BRS పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు,ప్రధాన మంత్రి ని కలవటం, మరియు పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం కవితక్క  పార్లమెంట్ లో గళమెత్తటం  లాంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డ్ ఏర్పాటు కల ఫలించింది.


ఎమ్మెల్యే లతో కలిసి పసుపు పండించే రాష్ట్రాల సి.ఎం లతో కేంద్రానికి పసుపు బోర్టు ఏర్పాటు కొరకు లేఖలు ఇప్పించడం కోసం ఆనాటి ఎంపీ కవితక్క  చేసిన కృషి ని గుర్తు చేశారు.
పసుపు ఆధారిత పరిశ్రమలలు ఏర్పాటు చేసి,ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలుకు 15000 ఉండేలా చూడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో పసుపు కుగుర్తింపు వచ్చేలా GI TAGGING ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
*పసుపు రైతులు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ కవితక్క  పోరాటం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందని ఈ సందర్భంగా కవితక్క కు పసుపు రైతులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ సదాశివరావు రూరల్ మండలం అధ్యక్షుడు ఆనందరావు మాజీ సర్పంచ్ గుర్ర ప్రవీణ్  నాయకులు  రాం రెడ్డి శేఖర్ రామ కిషన్ గంగారెడ్డి,మహేష్ గౌడ్ హరీష్ రామ స్వామి లక్ష్మణ్, మాలయ్య, లక్ష్మిరాజం రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Crime  State News 

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌ తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:   తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది. ప్రేమలో విఫలం – ఘాతుకానికి...
Read More...
Crime  State News 

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు అమరావతి నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది. విజిలెన్స్ నివేదిక –...
Read More...
Local News  Crime 

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వివరాలు - మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు...
Read More...
Local News  Crime 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం శివారులో మగ్గిడి  ఆరెపల్లి గ్రామాల నుండి గోదావరి లోని ఇసుక అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్ల ను ధర్మపురి మండల తాహసిల్దార్ వారి సిబ్బందితో పట్టుకున్నామని తెలిపారు. టిప్పర్ల ను  పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆర్ఐ ఫిర్యాదు మేరకు  టిప్పర్ల...
Read More...
Filmi News  State News 

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్ హైదరాబాద్ నవంబర్ 27 (ప్రజా మంటలు): ప్రసిద్ధ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటివాడయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి (Harinya Reddy)తో పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు...
Read More...
State News 

కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్

కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్ చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27: కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.   జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు కవిత పిలుపు వెంటనే యాక్షన్‌కు దిగిన జాగృతి నాయకులు చౌటుప్పల్ మండలం ...
Read More...
Local News 

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్ హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు. టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు 2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు...
Read More...
Local News 

జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం జగిత్యాల, నవంబర్ 27 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు చార్టెడ్ అకౌంటెన్సీ (CA) కోర్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పాల్గొని విద్యార్థులకు...
Read More...
National  Spiritual   State News 

హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు

హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు): హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కంచన్‌బాగ్ ఎస్‌ఐ కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోపై పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు...
Read More...
Local News 

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్ కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ, తూకం విధానం, 17% తేమ శాతం పరిశీలన, రైతులకు అందుబాటులో ఉంచిన వసతులపై...
Read More...
Local News 

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు కోరుట్ల/మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్, కల్వకోట, కట్లకుంటతో పాటు కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట గ్రామాల నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు....
Read More...

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం    జగిత్యాల నవంబర్ 27 ( ప్రజా  మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో గురువారం శ్రీ భక్త మార్కండేయ స్వామి, శ్రీ గాయత్రి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, శ్రీ గురు దత్త జయంతి సందర్భంగా వారం రోజులపాటు జరిగే  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభించారు. ఈ...
Read More...