BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన  మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ 

On
BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన  మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ 

BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన  మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ 

జగిత్యాల డిసెంబర్ 05 :
బి ఆర్ యస్ పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ లు పత్రిక విలేఖరుల సమావేశంలో ఖండించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ రాజ్యాంగం నడుస్తుందనీ,కేసీఆర్  తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా, మౌళిక సదుపాయల కల్పన... మంచి పరిపాలన అందించారని గుర్తు చేశారు..!

ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో  స్నేహపూర్వక వాతావరణం వుండేదాని... కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ లను అడ్డం పెట్టుకొని..అక్రమ అరెస్ట్ లు... చేస్తుందన్నారు...!

ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి విషయంలో ఫిర్యాదు చేయడానికి వస్తే తన మీదే కేసు పెట్టి... రేవంత్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు...!

మాజీ మంత్రి హరీష్ రావు, అక్రమ కేసులు, కేటీఆర్ గార్ల పై రాజకీయ కక్ష తోనే కేసులు పెట్టాలని మండి పడ్డారు.
ప్రధాన ప్రతిపక్షం గా ఉండి 420 హామీలు నెరవేర్చాలని అడగటం తప్పా అని రేవంత్ రెడ్డి సర్కార్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.

గురుకుల పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేస్తే.. దీని వెనుక బిఆర్ఎస్  హస్తం ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు.

విద్యార్థుల సమస్యపై గురుకుల లకు వెలితే అక్రమ అరెస్ట్ లు...! ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం ఉండాలన్నారు.

రైతురుణమాఫీ, రైతు భరోసా గురించి రైతులు, గురుకుల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని,మంచి పరిపాలన అందించి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,  అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు.

పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, భారతదేశంలో 1978 లో ఇందిర గాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణాలో ఎమర్జెన్సీ తలపిస్తున్నదని,మాట్లాడితే అరెస్ట్ లు, జూట మాటలతొ ప్రజలను నమ్మిస్తూన్నాడనీ విమర్శించారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,
ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉంటామని,
 రేవంతరెడ్డి కి ఊహించని పదవి వచ్చిందని.. పిచ్చి మాటలు బంద్ చేయాలనీ, ఇచ్చిన హామీలు అమలు చేసి మంచి పాలన అందించాలని హితవు పలికారు..
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  కంప్లైంట్ ఇస్తే ఎ సి పి,సీఐ, ఫిర్యాదు తీసుకోకపోవడం... తిరిగి కౌశిక్ రెడ్డి పై కేసు పెట్టడం, మాజీమంత్రి హరీష్ రావు,  జగదీశ్వర్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే లపై అక్రమ కేసులు పెట్టడాన్ని జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

మేము హామీలు నెరవేర్చాలని అడగటం తప్పా,

ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దా...
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు...
గురుకుల పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేపడితే.. దీని వెనుక బి ఆర్ యస్ హస్తం ఉందనడం..మద్దతుగా గురుకులాలకు వెళితే అరెస్ట్ లు చేయడం అన్యాయమని అన్నారు.

ఈ కార్యక్రమం లో లోక బాపు రెడ్డి,హరిచరణ్ రావు,  గోస్కుల జలంధర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం లో లోక బాపు రెడ్డి, హరిచరణ్ రావు,  గోస్కుల జలంధర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Tags

More News...

Local News 

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్ సికింద్రాబాద్, జూలై 14 (ప్రజామంటలు): హైదరాబాద్ సైదాబాద్ లోని అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం  కమ్యూనిటీ మస్జీద్ లో రక్తదాన శిభిరాన్ని  నిర్వహించారు. కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు  పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా రక్తదానం చేశారు. 1889 లో హజ్రత్ మీర్జా గులాం అహ్మాద్ స్థాపించిన ఈ కమ్యూనిటీ లో వరసగా సామాజిక...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.  జగిత్యాల జులై 14 ( ప్రజా మంటలు) జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్య వర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించిన టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం...
Read More...
Local News 

బోనాల  జాతరలో భక్తులకు సేవ చేయడం  అదృష్టం 

బోనాల  జాతరలో భక్తులకు సేవ చేయడం  అదృష్టం  మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్ సికింద్రాబాద్, జులై 14 (ప్రజామంటలు)  సికింద్రాబాద్ లష్కర్  శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా, శుక్రవారం మినీ జాతరగా తలపించే రోజు తోపాటు ఆదివారం బోనాల పండుగ సందర్భంలో, సోమవారం రంగం, అంబారి ఊరేగింపులో తమదైన శైలిలో భక్తి పరవశంతో క్రమం తప్పకుండా మక్తల...
Read More...
Local News 

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత నాకు బలి ఇచ్చి, రక్తం చూపించాలి...లేనట్లయితే అల్లకల్లోలం చేస్తా..    - నాకు ఇబ్బంది కలిగించిన వారు రక్తం కక్కుకుంటారు..    - ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయి..    - రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత సికింద్రాబాద్ జూలై 14 (ప్రజామంటలు) :    ఈ ఏడాది వర్షాలు బాగా  కురుస్తాయి... పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.... కానీ...
Read More...
Local News 

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు ప్రజామంటలు – వేలేరు వేలేరు మండలానికి చెందిన తొలి మహిళా జెడ్పీటీసీగా సేవలందించిన చాడ సరిత అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన షోడాషపల్లికి తరలించగా, సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు స్టేషనుగణ్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే...
Read More...
Local News  State News 

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు ముందు లెక్కలు తేల్చండి  - ఎన్నికలు నిర్వహించండి - జిల్లా కలెక్టర్ కు "చుక్క గంగారెడ్డి" విజ్ఞప్తి    బుగ్గారం జూలై 14 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ లెక్కలు తేల్చి దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకునే దాకా బుగ్గారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించ వద్దని...
Read More...
Local News  State News 

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నాయకుల ఆందోళన హైదరాబాద్ జూలై 14: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో ఈమేరకు ఫిర్యాదు చేశారు....
Read More...

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి గొల్లపల్లి జూలై 14 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు ఉన్నత పాఠశాలలో 2025 పి ఆర్ టి యు సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీ ఆర్ టీ యు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్ నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ ఆర్ టీ యు జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి సికింద్రాబాద్, జూలై 14 (ప్రజా మంటలు):: నిరాశ్రయులు, సంచార జాతులవారి కోసం పద్మారావు నగర్ లోని స్కై ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు280వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోడ్ల పక్కన నివసిస్తున్న వారికి ఫుడ్డు ప్యాకెట్లను అందజేశారు. సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై దుర్భర జీవితం గడుపుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఫుడ్...
Read More...
Local News 

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు   బిజెపి మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి.  ఇబ్రహీంపట్నం జూలై 13 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల కేంద్రoలోని గంగపుత్ర సంఘానికి నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిదుల నుండి 4లక్షలు మంజూరుచేసిన ప్రొసీడ్ కాపీని సంఘ సభ్యులకు ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి అందజేశారు. లింగారెడ్డి మాట్లాడుతూ నిజామాబాదు...
Read More...
National  Filmi News  State News 

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత 

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత  హైదరాబాద్ జూలై 14: ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87),బెంగళూరు లోని తన నివాసంలో సోమవారం రోజు ఉదయత్పూర్వం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. ఆమ్పఈ తెలుగుతో పాటు, భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి...
Read More...
Local News  State News 

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు? నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి? - తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి* తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు హైదరాబాద్ జూలై 13:ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
Read More...