BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్
BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 05 :
బి ఆర్ యస్ పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ లు పత్రిక విలేఖరుల సమావేశంలో ఖండించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ రాజ్యాంగం నడుస్తుందనీ,కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా, మౌళిక సదుపాయల కల్పన... మంచి పరిపాలన అందించారని గుర్తు చేశారు..!
ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో స్నేహపూర్వక వాతావరణం వుండేదాని... కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ లను అడ్డం పెట్టుకొని..అక్రమ అరెస్ట్ లు... చేస్తుందన్నారు...!
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విషయంలో ఫిర్యాదు చేయడానికి వస్తే తన మీదే కేసు పెట్టి... రేవంత్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు...!
మాజీ మంత్రి హరీష్ రావు, అక్రమ కేసులు, కేటీఆర్ గార్ల పై రాజకీయ కక్ష తోనే కేసులు పెట్టాలని మండి పడ్డారు.
ప్రధాన ప్రతిపక్షం గా ఉండి 420 హామీలు నెరవేర్చాలని అడగటం తప్పా అని రేవంత్ రెడ్డి సర్కార్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
గురుకుల పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేస్తే.. దీని వెనుక బిఆర్ఎస్ హస్తం ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు.
విద్యార్థుల సమస్యపై గురుకుల లకు వెలితే అక్రమ అరెస్ట్ లు...! ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం ఉండాలన్నారు.
రైతురుణమాఫీ, రైతు భరోసా గురించి రైతులు, గురుకుల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని,మంచి పరిపాలన అందించి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, భారతదేశంలో 1978 లో ఇందిర గాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణాలో ఎమర్జెన్సీ తలపిస్తున్నదని,మాట్లాడితే అరెస్ట్ లు, జూట మాటలతొ ప్రజలను నమ్మిస్తూన్నాడనీ విమర్శించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,
ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉంటామని,
రేవంతరెడ్డి కి ఊహించని పదవి వచ్చిందని.. పిచ్చి మాటలు బంద్ చేయాలనీ, ఇచ్చిన హామీలు అమలు చేసి మంచి పాలన అందించాలని హితవు పలికారు..
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఎ సి పి,సీఐ, ఫిర్యాదు తీసుకోకపోవడం... తిరిగి కౌశిక్ రెడ్డి పై కేసు పెట్టడం, మాజీమంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే లపై అక్రమ కేసులు పెట్టడాన్ని జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
మేము హామీలు నెరవేర్చాలని అడగటం తప్పా,
ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దా...
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు...
గురుకుల పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేపడితే.. దీని వెనుక బి ఆర్ యస్ హస్తం ఉందనడం..మద్దతుగా గురుకులాలకు వెళితే అరెస్ట్ లు చేయడం అన్యాయమని అన్నారు.
ఈ కార్యక్రమం లో లోక బాపు రెడ్డి,హరిచరణ్ రావు, గోస్కుల జలంధర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం లో లోక బాపు రెడ్డి, హరిచరణ్ రావు, గోస్కుల జలంధర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?
నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?
తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?
(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)
తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,... చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు):
సారంగాపూర్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా... ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత
ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
బాన్సువాడ –... హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్
సందర్శించిన అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు)::
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫోటో ప్రదర్శనను గురువారం తెలంగాణ హైకోర్టు భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు.... భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.
ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)... ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్
ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు... నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు.
జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
త్వరలోనే నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్... బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత
సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు) సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కులగణన... ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.
ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును... గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు
(అంకం భూమయ్య):
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ కార్యక్రమం కింద అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ విద్యార్థులు, తల్లులు,... తంజావూర్లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్కుమార్
తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:
తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది.
ప్రేమలో విఫలం – ఘాతుకానికి... సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు
అమరావతి నవంబర్ 27:
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది.
విజిలెన్స్ నివేదిక –... 