సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
* సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి
సికింద్రాబాద్ డిసెంబర్ 03 (ప్రజామంటలు) :
రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల తాము అవగాహన పెంచుకుంటూ, ఇతరులను ఎడ్యుకేట్ చేయాలని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి పేర్కొన్నారు. మంగళవారం ఆమె భోలక్ పూర్ కృష్ణానగర్ లోని కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించారు. మొబైల్స్ కు వచ్చే అనవసర లింకులపై క్లిక్ చేయవద్దని, స్పామ్ కాల్స్ ను అటెండ్ చేయకుండా, వాటిని బ్లాక్ చేయాలన్నారు. ఓటీపీలను ఇతరులకు షేర్ చేయవద్దని, ఏదేని అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్ కు డయల్ చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ సైబర్ క్రైమ్ అవెర్నెస్ ను ప్యారెంట్స్, ఇతరులతో పంచుకొని, వారికి కూడ సైబర్ క్రైమ్ లపై వివరించాలని కోరారు. స్కూల్ కరస్పాండెంట్ డా.మంచాల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
–––––––––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
