సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
* సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి
సికింద్రాబాద్ డిసెంబర్ 03 (ప్రజామంటలు) :
రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల తాము అవగాహన పెంచుకుంటూ, ఇతరులను ఎడ్యుకేట్ చేయాలని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి పేర్కొన్నారు. మంగళవారం ఆమె భోలక్ పూర్ కృష్ణానగర్ లోని కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించారు. మొబైల్స్ కు వచ్చే అనవసర లింకులపై క్లిక్ చేయవద్దని, స్పామ్ కాల్స్ ను అటెండ్ చేయకుండా, వాటిని బ్లాక్ చేయాలన్నారు. ఓటీపీలను ఇతరులకు షేర్ చేయవద్దని, ఏదేని అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్ కు డయల్ చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ సైబర్ క్రైమ్ అవెర్నెస్ ను ప్యారెంట్స్, ఇతరులతో పంచుకొని, వారికి కూడ సైబర్ క్రైమ్ లపై వివరించాలని కోరారు. స్కూల్ కరస్పాండెంట్ డా.మంచాల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
–––––––––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
