సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
* సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి
సికింద్రాబాద్ డిసెంబర్ 03 (ప్రజామంటలు) :
రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల తాము అవగాహన పెంచుకుంటూ, ఇతరులను ఎడ్యుకేట్ చేయాలని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి పేర్కొన్నారు. మంగళవారం ఆమె భోలక్ పూర్ కృష్ణానగర్ లోని కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించారు. మొబైల్స్ కు వచ్చే అనవసర లింకులపై క్లిక్ చేయవద్దని, స్పామ్ కాల్స్ ను అటెండ్ చేయకుండా, వాటిని బ్లాక్ చేయాలన్నారు. ఓటీపీలను ఇతరులకు షేర్ చేయవద్దని, ఏదేని అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్ కు డయల్ చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ సైబర్ క్రైమ్ అవెర్నెస్ ను ప్యారెంట్స్, ఇతరులతో పంచుకొని, వారికి కూడ సైబర్ క్రైమ్ లపై వివరించాలని కోరారు. స్కూల్ కరస్పాండెంట్ డా.మంచాల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
–––––––––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
