సైబర్​ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

On
సైబర్​ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

సైబర్​ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
  * సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ అసోసియేట్​ డైరెక్టర్​ సీమా సిక్రి

సికింద్రాబాద్​ డిసెంబర్​ 03 (ప్రజామంటలు) :

రోజురోజుకి పెరుగుతున్న సైబర్​ క్రైమ్​ ల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, సైబర్​ నేరాల పట్ల తాము అవగాహన పెంచుకుంటూ, ఇతరులను ఎడ్యుకేట్​ చేయాలని హైదరాబాద్​ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ అసోసియేట్​ డైరెక్టర్​ సీమా సిక్రి పేర్కొన్నారు. మంగళవారం ఆమె భోలక్​ పూర్​ కృష్ణానగర్​ లోని కృష్ణవేణి టాలెంట్​ హైస్కూల్​ స్టూడెంట్స్​ కు సైబర్​ క్రైమ్​ లపై అవగాహన కల్పించారు. మొబైల్స్​ కు వచ్చే అనవసర లింకులపై క్లిక్​ చేయవద్దని, స్పామ్​ కాల్స్​ ను అటెండ్​ చేయకుండా, వాటిని బ్లాక్​ చేయాలన్నారు. ఓటీపీలను ఇతరులకు షేర్​ చేయవద్దని, ఏదేని అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్​ కు డయల్​ చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ సైబర్​ క్రైమ్​ అవెర్​నెస్​ ను ప్యారెంట్స్​, ఇతరులతో పంచుకొని, వారికి కూడ సైబర్​ క్రైమ్​ లపై వివరించాలని కోరారు. స్కూల్ కరస్పాండెంట్​ డా.మంచాల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
–––––––––
–ఫొటో:

Tags

More News...

Local News 

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం జగిత్యాల జూలై 02 (ప్రజా మంటలు): ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్ గల్ఫ్ దేశానికి  వెళ్ళిన,జిల్లా కేంద్రానికి చెందిన  రేవెల్ల రవీందర్ (57) విధులు నిర్వర్తిసుండగా, గత జూన్ నెల గుండెపోటుతో మరణించాడు. మృతదేహం జగిత్యాల పట్టణానికి తరలించడానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్ఆర్ఐ వైస్ చైర్మన్  భీమ్ రెడ్డి,మాజీ మంత్రి రాజేశం గౌడ్,గిత్యాల...
Read More...
Local News 

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గొల్లపల్లి జూలై 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామానికి చెందిన రాగం సత్తయ్య సం 44 గొల్లపల్లి నుండి తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గొల్లపల్లి గ్రామ శివారులో  మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనీ మృతి చెందడంతో అతని భార్య  రాగం రాజవ్వ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు...
Read More...
Local News 

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు 

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు  గొల్లపల్లి జూలై 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని శంకర్రావుపేటకు చెందిన కీర్తిశేషులు ఎడమల ఎల్లారెడ్డి స్మారకార్థం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మనవడు ఎడమల భోజేందర్ రెడ్డి  తాను చదువుకున్న మల్లన్న పేట ఉన్నత పాఠశాల పైన  మమకారంతో విద్యార్థులకు ప్రోత్సకాలు అందజేశారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మల్లన్న...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ..     - ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.        

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ..     -  ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.                                      జగిత్యాల జులై 2 ప్రజా మంటలు): సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం  అండగా  ఉన్నదని ,వారి సమస్యల పరిష్కారానికి  తాను ఏళ్ళవేళలా  తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పొన్నాల గార్డెన్స్ లో  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు...
Read More...
Local News 

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు      

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు           -సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు           జగిత్యాల జులై 01 (ప్రజా మంటలు): వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు  అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో...
Read More...
State News 

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత పటాన్చెరువు జూలై 01 (ప్రజా మంటలు): సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధితుల తో, అక్కడి డాక్టర్లతో ఆమె మాట్లాడరు. ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలను...
Read More...
Local News 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్  సికింద్రాబాద్  జూలై01 (ప్రజామంటలు): :  మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు  రఘునందన్ రావు ను బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం  ఆయన పలువురు బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్ల  ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయన...
Read More...
Local News 

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు సికింద్రాబాద్ జూలై 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి మేళా తాళాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఘటము కళాసిగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమ,పసుపులు...
Read More...
Local News  State News 

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : పాశమైలారం ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్...
Read More...
Local News 

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, జూలై 01 ( ప్రజామంటలు) : డాక్టర్స్ డే సందర్భంగా భారత రత్న డాక్టర్ బీ.సీ రాయ్ ని  స్మరిస్తూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి,ఇతర వైద్యులు ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులు గా ఉండడం అత్యంత అదృష్టం గా...
Read More...
State News 

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు)::పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దోమన్ యాదవ్ పాట్నా యూనివర్శిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు....
Read More...
Local News 

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని చుట్టాల బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,ఆపదలో ఉన్న వారి...
Read More...