రైతులపై ఉన్న ఉద్యమ కేసులు వెంటనే ఎత్తివేయాలి
రైతులపై ఉన్న ఉద్యమ కేసులు వెంటనే ఎత్తివేయాలి
గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ ఉద్యమ కేసులు ఎత్తివేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా రైతు ఉద్యమ కేసులను ఎత్తివేయకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నదాని రైతులు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా భే షరతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమ కేసులను అన్నిటినీ ఎత్తివేయాలని రైతు ఉద్యమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారు ఎకరాన సంవత్సరానికి 15వేలు రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తానని హామీ ఈ రబీ సీజన్ ప్రారంభం అయింది కాబట్టి వెంటనే విడుదల చేస్తే రైతులకు పెట్టుబడి సాయం ఉపయోగపడుతుందని రైతులు కోరుతున్నారు. మిగతా పూర్తి స్థాయి రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా పేరుతెచ్చుకోవాలని కోరారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అమలుపరచాలని .ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి,కటిపల్లి గంగారెడ్డి,చింతలపల్లి గంగారెడ్డి, ఐలేని సాగర రావు,నేరెళ్ళ భూమరెడ్డి,జనార్దన్ రెడ్డి,మల్లయ్య,రాంరెడ్డి,గోపాల్ రెడ్డి,రత్నాకర్ రెడ్డి,శ్యాం సుందర్,నోముల గోపాల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
