ముంబై వలసజీవులారా తెలంగాణలోని కుల జనగణనలో పాల్గొనండి !--ముంబై నేతల పిలుపు
ముంబై వలసజీవులారా తెలంగాణలోని కుల జనగణనలో పాల్గొనండి !--ముంబై నేతల పిలుపు
ముంబై నవంబర్ 09:
తెలంగాణ గ్రామాల నుంచి పొట్టకూటి కోసం ముంబైకి వెళ్ళిన అశేష వలసజీవుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఒక కాలు ముంబైలో ఉంటే మరొక కాలు తన స్వగ్రామంలో ఉంటాయనేది తెల్సిందే. అయితే తమ యథార్థ జీవిత పరిస్థితి ప్రభుత్వపరంగా నమోదు కావాలని, గ్రామాలకు తరలి వెళ్ళాలని ముంబైలోని ప్రఖ్యాత అదానీ కంపనీ డైనమిక్ కార్మిక నేత సిరిపంగి రవీందర్, ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎటిబిఎఫ్) కన్వీనర్ సి.ఎచ్ గణేష్ ముదిరాజ్ లు తమ ముంబై ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన ఇంటింటికి కుల జనగణన సర్వే ఇటీవల ప్రారంభమైంది. సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయని, వీటి నుంచి సమాచారం సేకరిస్తారని, భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్లకు చెప్పాల్సి ఉంటుందని ఆయన ముంబైకర్లకు తెలియజేశారు.
ఇంతేగాకుండా తమ ఓ/బీసీ ఎస్సీ ఎస్టీల జాతి వివరాలు స్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముంబైకర్లు ప్రభుత్వపు సర్వేలో పాల్గొని సులువుగా వివరాలు అందించి, తమ అస్తిత్వాన్ని చాటండని రవీందర్, గణేష్ లు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల
![బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0177.jpg)
మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం
![మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0534.jpg)
ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
![ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0530.jpg)
పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
![పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0529.jpg)
ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్
![ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0506.jpg)
భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య
![భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250120_201616.jpg)
మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం
![మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0526.jpg)
మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,
![మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0525.jpg)
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
![ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa05081.jpg)
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
![ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0510.jpg)
కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?
![కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0511.jpg)
ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి
![ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/20250120_171844.jpg)