జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో బోగ అశోక్ కు బహుమతి
జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో బోగ అశోక్ కు బహుమతి
జగిత్యాల నవంబర్ 04:
ఒంగోల్ ఆర్ట్ ఫెస్ట్ -2024 లో భాగంగా ప్రాచీన్ భారత్ థీమ్ పై కళా యజ్ఞం, సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీలలో జగిత్యాల వాసి అశోక్ బోగ వేసిన ఆక్రిలిక్ పెయింటింగ్ స్పెషల్ ప్రైజ్ దక్కించుకొంది.ప్రముఖ చిత్రకారులు,శిల్పి శేష బ్రహ్మం , తమిళనాడు రియలిస్టిక్ ఆర్టిస్ట్ గోకులం విజయ్, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కి చెందిన రియలిస్టిక్ ఆర్టిస్ట్ లు అబ్దుల్ రాయబోసు,పంతంగి శ్రీనివాస్, రచయిత సుబ్బు ఆర్వి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందుకోవడం ఆనందాన్ని కలిగించినట్లు అశోక్ చెప్పారు, ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 120 మంది చిత్రకారులు ఎంపికవగా వారిలో వివిధ కేటగిరీలలో బహుమతులు అందించగా తెలంగాణ నుండి అశోక్ కి ప్రత్యేక బహుమతి లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవార్డ్ అశోక్ గారికి ఎనలేని ప్రోత్సాహాన్ని,ప్రేరణ ను అందించింది. పెయింటింగ్ కళా యజ్ఞం నిర్వాహకులు శేష బ్రహ్మం, నెస్ట్ సృష్టి ఆర్ట్ అకాడమీ తమ్మిడి ఆర్గనైజర్ డా.రవీంద్ర లకు అశోక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
