వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదు. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ నవంబర్ 3 (ప్రజా మంటలు) :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాల జిల్లా ఆద్వర్యం లో జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్ పల్లి గ్రామం లో ఉచిత ఆరోగ్య శిబిరం,ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రజలు వైద్యం విషయం లో నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సామాజిక సేవలో మొదటి వరుసలో ఉండాలని జగిత్యాల డయాగ్నిస్టిక్ లో 135 రోగాలకు ఉచిత పరీక్షలు చేస్తారు.ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మెడికల్ కాలేజి,సూపర్ స్పెసిలిటీ ఆసుపత్రి ఏర్పాటు తో ప్రజలకు నాన్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ మంచాల కృష్ణ, ప్యాక్స్ ఛైర్మెన్ సందీప్ రావు,రోటరీ క్లబ్ సభ్యులు,జిల్లా ఎస్సి ఎస్టి మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్,డా.జైపాల్,వైద్యులు,నాయకులు బాల ముకుందం,గడ్డం నారాయణ రెడ్డి,చెరుకు జాన్,మహేశ్వర్ రావు, చిర్ర నరేష్,అంజయ్య,మల్లయ్య,పరశురామ్ గౌడ్,రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్,గంగారాజం,గంగన్న,మహేష్,శ్రీపాల్,తిరుపతి,మోహన్,మల్లేష్,రమేష్,సత్యనారాయణ రావు,అంజి రెడ్డి, బీరయ్య,వైద్యులు,ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో గురువారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది.... బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా
దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు
సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను
సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ... డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా ఇటీవలే నియమితులైన బి. శివధర్ రెడ్డి ను మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ... అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
అమెరికా ఆంక్షలు 21 నవంబర్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ అక్టోబర్ 23:భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పాటు, నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే రోస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) కంపెనీలపై అమెరికా ఆంక్షలు ఈ నిర్ణయానికి... సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల స్థల పరిశీలన కొరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాంఘీక మైనారిటీ పాఠశాల సిఇ ఎండి, షఫీమియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.
చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాదిగ సంఘ నాయకులు...
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన గాధరి కిషోర్ దిష్టిబొమ్మను డప్పులతో ఉరేగించి, దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు కట్కూరి మహేందర్ రాపల్లి మరియు చందం రాజేష్ వెల్గటూర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా సన్మానించారు కట్కూరి మహేందర్ ,నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, చంద... శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు
ధర్మపురి అక్టోబర్ 23 (ప్రజా మంటలు)
”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయం లో గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్యహోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం విశేష సంఖ్యలో భక్తులు... మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పి ఎం జె జె బి వై,పీఎం ఎస్బివై, అటల్ పెన్షన్ యోజన , సైబర్ సెక్యూరిటీ సుకన్య సమృద్ధి యోజన మరియు బ్యాంకు
కార్యక్రమానికి... ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న , మై భారత్ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ , స్పోర్ట్స్, హో మై అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్, గురువారం ముగింపుకు చేరుకుం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు... 37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 23 ( ప్రజా మంటలు):
పట్టణ 38వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు,37 వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అంతకముందు 38వ వార్డు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో టాస్కా జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా సీనియర్... 