జగిత్యాల జిల్లా వేంపల్లిలో భార్యను చంపిన భర్త

On
జగిత్యాల జిల్లా వేంపల్లిలో భార్యను చంపిన భర్త

జగిత్యాల జిల్లా వేంపల్లిలో భార్యను చంపిన భర్త

జగిత్యాల అక్టోబర్ 30:

మల్లాపూర్ మండలం వేంపల్లి లో వెల్మల రమేశ్ ఉపాధికోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి..

ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా  భర్త రమేశ్ భార్య సునీతను హతమార్చాడు.

Tags

More News...

Local News 

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.      జగిత్యాల జులై 6( ప్రజా మంటలు)  పట్టణ మార్కండేయ ఆలయం లో ఎమ్మెల్యే  డా.సంజయ్ కుమార్  పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు .   విద్యానగర్ రామాలయంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.   జగిత్యాల పట్టణ గీతా భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్, రోటరీ క్లబ్...
Read More...
Local News 

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం 

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం  జగిత్యాల జులై 6 (ప్రజా మంటలు)  జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయము లో  హనుమాన్ చాలీసా భక్త బృందం మహిళలచే దీపాలంకరణ చేశారు. అనంతరం సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అంతకముందు సంఘనపట్ల నరేందర్ శర్మచే సంకల్పం నిర్వహించి వైదిక కార్యక్రమాన్ని...
Read More...
State News 

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై 06: ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవిత ఈసందర్భంగా మాట్లాడుతూ,: ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కెసిఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని...
Read More...
Local News 

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల   ఇబ్రహీంపట్నం జూలై 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం  మండలం లోని వేములకుర్తి గ్రామంలో గల గంగనాల ప్రాజెక్టు ( మాట్లు) ద్వారా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  దిగువకు ఈరోజు నీటిని  విడుదల చేయడం జరిగింది, ఈ నీటి ద్వారా వేముల కుర్తి గ్రామం తో పాటు దిగివగల యామాపూర్, ఫకీర్ కొండాపూర్,...
Read More...
Local News 

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు సికింద్రాబాద్, జూలై 06 (ప్రజామంటలు): పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో ఆదివారం శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకల్లో వందలాదిమంది భక్తులు హాజరయ్యారు.వేద పండితుల మంత్రోశ్చరణాల మద్య శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణం వైభవంగా...
Read More...
Local News 

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కాపునాడు తెలంగాణ అధ్యక్షుడు గంధం కరుణాకర్ నాయుడు  సికింద్రాబాద్, జూలై 06 (ప్రజా మంటలు):   తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉంటున్న కాపు,మున్నూరు కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని కాపునాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంధం కరుణాకర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని ఏండ్లు గా ఇతర...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము జగిత్యాల జూన్ 5( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్(ఎస్ ఎస్ ఎస్ఎం డి జి   ) స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం అంగరంగ వైభవంగా ఆషాడం మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో విద్యార్థినీలు వివిధ రకాలైన డిజైన్లతో చేతులపై గోరింటాకును అలంకరించుకొని సందడి చేశారు....
Read More...
Local News 

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

పద్మారావునగర్ లో సాయి సప్తాహం సికింద్రాబాద్, జూలై 05 ( ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమంలో శనివారం శ్రీ సాయి సప్తాహంలో భాగంగా భక్తులు సామూహిక సాయి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సాయి పంచముఖ ఆంజనేయ సేవ నిర్వహించారు. సాయంత్రం సద్గురు డాక్టర్...
Read More...
Local News 

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు  *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఉత్తమ డాక్టర్లకు మెడికల్  ఎక్సలెన్సీ అవార్డులు  *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్ సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు): నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని రాజ్భవన్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఉత్తమ వైద్య సేవలను అందిస్తున్న బెస్ట్ డాక్టర్లకు రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి లు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులను...
Read More...
Local News  State News 

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో  - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి రైల్ రోకోకు భీం ఆర్మీ మద్దతు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం ప్రకటించిన నాయకులు హైదరాబాద్ జూలై 05 : ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో పౌర  సమాజం కలిసి...
Read More...
Local News 

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం.. చిన్నారులకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్ల పంపిణీ సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు): అనాథ పిల్లలకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో స్పందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట కృష్ణానగర్ కాలనీలోని ఆక్సిలియం నవజీవన అనాథ బాలిక ఆశ్రమంలో శనివారం చిలకలగూడకు చెందిన రామగిరి ప్రభాకర్ చిన్నారి బాలికలకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ...
Read More...
Local News 

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్  మంచాల వరలక్ష్మీ భేటి సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు ): తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను జాగృతి ఉపాద్యక్షురాలు మంచాల వరలక్ష్మీ శనివారం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత ఆరు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న మంచాల వరలక్ష్మీ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. తన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితను కలసి యోగ...
Read More...