అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

మనస్తాపం చెంది మరణమే శరణ్యం అనుకున్న తీరు హృదయ విచారకర సంఘటన

On
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 06: ప్రజామంటలు

చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది మల్లమారి రవీందర్(52) అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు మల్లమారి రవీందర్ గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. పొద్దుగూకిన ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కలత చెంది వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వెతికారు. అతని ఆచూకీ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తోటి వ్యవసాయదారులు వంగర పోలీసులకు సమాచారం అందించారు. రవీందర్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరి చదువుల నిమిత్తం అప్పులు కాగా పండించిన పంట ఆశించినంత మేర దిగుబడి రాలేదు. దీంతో మనస్థాపం చెందిన రవీందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం    జగిత్యాల నవంబర్ 27 ( ప్రజా  మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో గురువారం శ్రీ భక్త మార్కండేయ స్వామి, శ్రీ గాయత్రి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, శ్రీ గురు దత్త జయంతి సందర్భంగా వారం రోజులపాటు జరిగే  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభించారు. ఈ...
Read More...

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట  బందోబస్తు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట  బందోబస్తు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ కోరుట్ల నవంబర్ 27(ప్రజా మంటలు)అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  సర్పంచ్ ఎన్నికల మొదటి విడత  నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి తెలిపారు.మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని,...
Read More...
National 

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్ న్యూఢిల్లీ నవంబర్ 27:రాజ్యసభ కార్యదర్శితనం జారీ చేసిన తాజా బులెటిన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. MPs తమ ప్రసంగం చివర Jai Hind, Vande Mataram, “Thanks / Thank you” వంటి పదాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ...
Read More...
National 

రాజస్థాన్‌లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్

రాజస్థాన్‌లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్ బార్‌మేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పట్టుబడిన ఇన్‌ట్రూడర్ న్యూ ఢిల్లీ/ బార్‌మేర్ నవంబర్ 27: రాజస్థాన్‌లోని బార్‌మేర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గమనించి, వెంటనే బీఎస్ఎఫ్‌కు సమాచారం ఇవ్వడంతో అతను...
Read More...
National  International  

పాత 5 రూపాయల నోట్లకు బంగారుతో సమాన విలువ! మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే

పాత 5 రూపాయల నోట్లకు బంగారుతో సమాన విలువ! మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే – ఎలా అంటే? పాత నోట్లను చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవసరం లేని కాగితాల్లా భావించి ఎవరికైనా ఇచ్చేస్తారు లేదా చెత్తబస్తాలో వేసేస్తారు. కానీ మీ దగ్గర ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లు ఇప్పుడు మార్కెట్లో లక్షలు తెచ్చిపెడుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. 786 సీరియల్ నంబర్ నోట్లకు గోల్డ్ రేట్!...
Read More...
National  Comment  Edit Page Articles 

Mundhra (1958) vs LIC-Adani (2024–25): ఒకే పాత రాజకీయ మూత — ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?

Mundhra (1958) vs LIC-Adani (2024–25): ఒకే పాత రాజకీయ మూత — ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? స్వతంత్ర భారతదేశంలో మొదటి అతిపెద్ద స్కాం ఆర్థిక మంత్రి రాజీనామాకు దారితీసింది అప్పుడు. మరి ఇప్పుడో? ఒకే పేరుతో — ఒక శతాబ్దం తర్వాత అదే కథ: Mundhra (1958) vs LIC-Adani (2024–25) — నల్లజాడలో ప్రభుత్వ మూత 1958 ముద్ర LIC స్కాం  1958లో జరిగిన Mundhra అవినీతి-కుంభకోణం మన చరిత్రలో ఒక...
Read More...
National  International  

UK బడ్జెట్ ఆన్లైన్​లో ముందే లీక్ – బ్రిటన్ పార్లమెంట్‌లో రాజకీయ కలకలం

UK బడ్జెట్ ఆన్లైన్​లో ముందే లీక్ – బ్రిటన్ పార్లమెంట్‌లో రాజకీయ కలకలం లండన్, నవంబర్ 27: బ్రిటన్‌లో 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రకటనకు కేవలం 40 నిమిషాల ముందే ఆర్థిక అంచనాల పూర్తి పత్రాలు అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించడంతో భారీ వివాదం చెలరేగింది. సాధారణంగా పార్లమెంట్‌లో ఛాన్స్‌లర్ బడ్జెట్ ప్రసంగం చేసిన తర్వాతే ఈ పత్రాలు విడుదల కావాలి. అయితే Office for Budget Responsibility (OBR)...
Read More...
Local News  Crime 

ఆలయ పరిసరప్రాంతంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి

ఆలయ పరిసరప్రాంతంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి (అంకం భూమయ్య ) గొల్లపల్లి నవంబర్ 26 (ప్రజా మంటలు): కొడిమ్యాల గ్రామానికి చెందిన తిప్పరవేణి నాగరాజు సం (38)  కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నవంబర్ 25, రాత్రి సమయంలో కొడిమ్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కార్యక్రమంలో కుమార్తె...
Read More...
National  Edit Page Articles  Crime 

మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక పేరు 

మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక  పేరు  ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —ఒక పేరును మాత్రమే చూడాలి:జ్ఞానేశ్ కుమార్ గుప్తా. 2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.అతను తన నోట్‌లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి...
Read More...
National  International   Crime 

హాంకాంగ్ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి

హాంకాంగ్ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి    హాంకాంగ్ నవంబర్ 26: హాంకాంగ్ నగరంలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదం భవనం 10వ అంతస్తులో ప్రారంభమై క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించింది. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించి చిక్కుకున్నవారిని బయటకు...
Read More...
Local News 

జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం

జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న జరగనున్న దీక్ష దివస్ కార్యక్రమం సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...
Local News  State News 

బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై  కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు

బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై  కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణనలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించడంతో బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గిపోయాయని కవిత...
Read More...