ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్ పడకలు ప్రారంభం
On
ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్ పడకలు ప్రారంభం
కోరుట్ల ఆగస్టు15 :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ ప్రభుత్వంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.
నిత్యం రోగులతో నిండటంతో ఇట్టి 5 పడకలు సరిపోవడం లేదని పెరుగుతున్న డయాలసిస్ బాధితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారిని మరో ఐదు అదనపు పడకలను మంజూరు చేయాలని కోరారు..
వాటిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు మంజూరు చేయగా ఈరోజు ఐదు డయాలసిస్ అదనపు పడకలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు.
డయాలసిస్ అదనపు పడకలను మంజూరు చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత
Published On
By Siricilla Rajendar sharma

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.
Published On
By From our Reporter

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,
Published On
By From our Reporter

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
Published On
By From our Reporter

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన
Published On
By From our Reporter

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
