బోగోజీ.ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ వరద భాధితుల "సహాయ నిధి"కార్యక్రమం
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 07 జులై (ప్రజా మంటలు) :
జగిత్యాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బోగోజీ. ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ వరద భాధితుల "సహాయ నిధి"కార్యక్రమం స్థానిక ఇందిరా భవన్ లో సేవాదళ్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జి నీల కoటేశ్వర్ రావ్ చేతుల మీదుగా ప్రారంభించిడం జరిగింది.
ఈ సందర్బంగా నీల కoటేశ్వర్ రావ్ మాట్లాడుతూ.... కేరళ వాయనాడ్ లో వరదల వల్ల చాలా మంది ఇండ్లు కోల్పోయి నిర్వసితులుగా మారారని, చాలా మంది మరణించారాని, వారందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, సేవాదళ్ కాంగ్రెస్ ద్వారా సహాయ నిధి ఏర్పాటు చేసి, అందరికి అండగా ఉంటామని ఇట్టి కార్యక్రమం లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మారుతీ బాపూజీ, ధర్మ పురి సేవాదళ్ అధ్యక్షులు చెంద్రయ్య,పీసీసీ సభ్యులు గిరి. నాగ బూషణం, పీసీసీ కార్యదర్శి బండ. శెంకర్, రాజేందర్, రాజు ప్రకాష్ కుమార్, అజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
