స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమములో ప్రజలంతా భాగస్వాములు కావాలి
ముత్తారం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మాలతి రెడ్డి
పోచమ్మ దేవాలయం ముందు గడ్డి తొలగింపు
భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం - పరిశుభ్రత విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మాలతి రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో మంగళవారం గ్రామస్తుల సహకారంతో గ్రామంలోని పోచమ్మ దేవాలయం ముందు ఉన్న గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి డాక్టర్ మాలతి రెడ్డి మాట్లాడుతూ, ఐదు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు అందరి కృషి ఉండాలని అన్నారు. మొక్కలు లేని ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊరడి జయపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, దేవరాజు శంకర్, ఏనుగు కోటేశ్వర్ రెడ్డి, రేనికుంట్ల ఎదాస్, పోగుల ప్రసాద్, కాశిరెడ్డి రాంరెడ్డి, నద్దునూరి చొక్కయ్య, మోకిడి భరత్, పంచాయతీ సిబ్బంది రేనికుంట్ల ఫిలిప్, ఒల్లాల కొమురయ్య, వీరమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
