రైతు నేస్తం సీఎం వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
రైతు నేస్తం సీఎం వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మేడిపల్లి జూలై 18 (ప్రజా మంటలు) :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 500 కేంద్రాలలోని రైతు వేదికల వద్ద *”రైతు నేస్తం” కార్యక్రమం మరియు రైతులతో పరస్పర చర్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులతో పరస్పరం మాట్లాడటానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, వ్యవసాయ అధికారి వాణి, తహశీల్దార్లు,ఎంపిడిఓలు,మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, రైతు సంఘ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు రైతు వేదిక వద్ద రైతులు ముఖ్యమంత్రి రుణ మాఫీ చేసిన సందర్భంగా బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
