మేదిని కళాక్షేత్రం వారి తెలంగాణ బోనాలు ప్రారంభించిన చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
మేదిని కళాక్షేత్రం వారి తెలంగాణ బోనాలు ప్రారంభించిన చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) :
మేదిని కళాక్షేత్రం జగిత్యాల వారి ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కార్యక్రమం ప్రారంభించారు.
తెలంగాణలో కలలు కళాకారులను ప్రోత్సహించేందుకు మేము ఎప్పుడు ముందుంటామని అన్నారు.
నేటి సమాజంలో సంగీత నాటక రంగాలకు అంతరించిపోతున్నాయని ఇలాంటి నృత్య కళాక్షేత్రాలను తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి పంపించాలని అన్నారు.
యువత పెడదారి పట్టకుండా కలల పట్ల మక్కువ ఉండేలాగా చూడాలని తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు ఉన్నత శిఖరాలు అదిరోహిస్తారని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాత్రమే పిల్లలు ఉన్నతవంతులుగా తీర్చిదిద్దగలుగుతారని అన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల సహకారంతో పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి ఒక్క నృత్య కళాకారునిలకు ప్రత్యేక అభినందనలు అన్నారు.
ఈ కార్యక్రమంలో మేదిని కళాక్షేత్రం నాట్యాచార్యులు బొమ్మిడి నరేష్ కుమార్ నాట్య విజ్ఞాన్ నాట్యగురువులు మేదిని భుజంగ రావు డాన్స్ మాస్టర్ రాజేష్ సతీష్ మల్యాల నృత్య విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
