ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూలై 8 (ప్రజా మంటలు) :
మలేరియా, డెంగ్యూ మరియు కలరా వ్యాధుల పై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివిధ శాఖల యొక్క పాత్ర మరియు బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి జ్వరముకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో రాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది పట్టణ ప్రాంతాలలో ప్రతి ఇంటిని విధిగా సందర్శించి దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్మూలిచ్చేటువంటి సూచనలు చేశారు. అది నివాసం పెరిగే ప్రదేశాల గురించి విధిగా ప్రచారం చేయండి అవగాహన కల్పించాలి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న డెంగ్యూ జ్వరాలనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కేసులు కూడా ప్రతిరోజు నమోదు చేస్తూ అట్టి వివరాలను తెలియజేయాలని తద్వారా శాఖల యొక్క సహకారంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తగిన చర్యలు చెప్పడానికి వీలవుతుందని తెలిపారు అదే మాదిరిగా జిల్లాలో గుర్తించినటువంటి 38 హైరిస్ కెరియర్స్ ని యొక్క వివరాలను సంబంధిత అన్ని శాఖలకు సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నారు దాంతో పాటుగా దోమల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటర్ స్థానిక పాంట్స్ ని నీటిని ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడం వాటిని తొలగించడం ఒక విధంగా తొలగించడానికి ఆయిల్ బాల్స్ వేయడం చేయాలని, ఆయా గ్రామాల్లో పట్టణంలో గాని తాళం వేసి ఉన్నటువంటి ఇండ్లను గుర్తించడం ఆయా పరిసరాలలో దోమలను ఉండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం శిథిలావస్థకు వచ్చినటువంటి గృహాలను గుర్తించి వాటిలో వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడం వంటివి చేయాలని తెలిపారు. అన్ని పట్టణాల కమిషనర్ వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఐరిస్ ఏరియాస్ ని పంపడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి తెగిన చర్ల చేపట్టాలని సూచించడం జరిగినది లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రదేశాలు వాటి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది ప్రతి వార్డులో ఫాగింగ్ చేయడము ద్వారా దోమల అభివృద్ధి నివారించాలని తెలియజేశారు. వైద్యాధికారులు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలను విధిగా సందర్శించి వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. వాటి వల్ల రవాణా సంబంధాలు తెగిపోయేటువంటి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల లోపల ఎవరైనా గదిలో ఉన్నట్టయితే వారిని ప్రసవానికి సమీపంలో ఉన్నటువంటి గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ ను ప్రతిరోజు వారి వద్దకు వచ్చేటువంటి వారిని డెంగ్యూ టెస్ట్ నిర్వహించి వారి ఆ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదికలు పంపాలని తెలిపారు.
జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి మరియు ఆసుపత్రి లో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి రోగుల యొక్క వివరాలను నమోదు చేయుటకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘువరన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
“మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .
అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల... దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల నవంబర్ 19(ప్రజా మంటలు)దేశ సమగ్రత కోసం,పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిర చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు.ఎమ్మేల్యే మాట్లాడుతూదేశ... శ్రీ సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి ప్రధాని విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి
పుట్టపర్తి నవంబర్ 19 ( ప్రజా మంటలు)శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.. FCI Ap Director వనగొందివిజయలక్ష్మిబీజేపీ పార్టీ లో కష్టపడి... అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం
మహబూబ్నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది.
ఎంతో కష్టాల్లో కుటుంబం
ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్... లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్జీని ఏపీ ఎన్కౌంటర్లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ... ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం
బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన
(సిహెచ్.వి. ప్రభాకర్ రావు)
బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు... పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు
యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు
సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల
వివరాలు... హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్ సజ్జనార్
“క్రమబద్ధమైన ఆన్లైన్ వేధింపుల ముఠా పని చేస్తోంది” — మహిళా జర్నలిస్ట్ లు
ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీస్ కమిషనర్ — వీడియోలు, లింకులు అందించైనా జర్నలిస్టులు
హైదరాబాద్ నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్లైన్ ట్రోలింగ్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి.... సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి
ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు
హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):
శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన
రాష్ట్ర... డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు..
సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు):
డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా , నేరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీబయాటిక్ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి ప్రసంగించారు వివిధ రోగాల ట్రీట్మెంట్ కు... శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయం ను జగిత్యాల డిఎస్పి సందర్శించి రాబోయే ఏడువారాల జాతరకు జాతర ఏర్పాట్ల పర్యవేక్షించారు ఆయన వెంట ధర్మపురి సిఐ,రామ్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా డిఎస్పి , రఘు చందర్ మాట్లాడుతూ జాతరకు తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్ల ట్రాఫిక్... 