ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూలై 8 (ప్రజా మంటలు) :
మలేరియా, డెంగ్యూ మరియు కలరా వ్యాధుల పై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివిధ శాఖల యొక్క పాత్ర మరియు బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి జ్వరముకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో రాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది పట్టణ ప్రాంతాలలో ప్రతి ఇంటిని విధిగా సందర్శించి దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్మూలిచ్చేటువంటి సూచనలు చేశారు. అది నివాసం పెరిగే ప్రదేశాల గురించి విధిగా ప్రచారం చేయండి అవగాహన కల్పించాలి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న డెంగ్యూ జ్వరాలనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కేసులు కూడా ప్రతిరోజు నమోదు చేస్తూ అట్టి వివరాలను తెలియజేయాలని తద్వారా శాఖల యొక్క సహకారంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తగిన చర్యలు చెప్పడానికి వీలవుతుందని తెలిపారు అదే మాదిరిగా జిల్లాలో గుర్తించినటువంటి 38 హైరిస్ కెరియర్స్ ని యొక్క వివరాలను సంబంధిత అన్ని శాఖలకు సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నారు దాంతో పాటుగా దోమల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటర్ స్థానిక పాంట్స్ ని నీటిని ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడం వాటిని తొలగించడం ఒక విధంగా తొలగించడానికి ఆయిల్ బాల్స్ వేయడం చేయాలని, ఆయా గ్రామాల్లో పట్టణంలో గాని తాళం వేసి ఉన్నటువంటి ఇండ్లను గుర్తించడం ఆయా పరిసరాలలో దోమలను ఉండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం శిథిలావస్థకు వచ్చినటువంటి గృహాలను గుర్తించి వాటిలో వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడం వంటివి చేయాలని తెలిపారు. అన్ని పట్టణాల కమిషనర్ వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఐరిస్ ఏరియాస్ ని పంపడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి తెగిన చర్ల చేపట్టాలని సూచించడం జరిగినది లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రదేశాలు వాటి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది ప్రతి వార్డులో ఫాగింగ్ చేయడము ద్వారా దోమల అభివృద్ధి నివారించాలని తెలియజేశారు. వైద్యాధికారులు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలను విధిగా సందర్శించి వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. వాటి వల్ల రవాణా సంబంధాలు తెగిపోయేటువంటి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల లోపల ఎవరైనా గదిలో ఉన్నట్టయితే వారిని ప్రసవానికి సమీపంలో ఉన్నటువంటి గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ ను ప్రతిరోజు వారి వద్దకు వచ్చేటువంటి వారిని డెంగ్యూ టెస్ట్ నిర్వహించి వారి ఆ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదికలు పంపాలని తెలిపారు.
జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి మరియు ఆసుపత్రి లో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి రోగుల యొక్క వివరాలను నమోదు చేయుటకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘువరన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు
హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
వి. ప్రకాష్ అనే వ్యక్తి... మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు... పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు) మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్కూరి... భారత మార్కెట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... మెహదీపట్నం రైతు బజార్ను సందర్శించిన కవిత – మోడ్రన్ మల్టీ లెవల్ మార్కెట్గా అభివృద్ధి చేయాలని డిమాండ్
మెహందీపట్నం డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
మెహదీపట్నం రైతు బజార్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు లేకపోవటంతో చాలా మందికి ఇది రైతు... ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటే ఆయుధం: మాజీ మంత్రి రాజేశం గౌడ్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ గారు సతీమణి శ్యామలాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు... సీసీ కెమెరాల నూతన నైపుణ్యాలపై భారత్ భవన్లో ముగిసిన మూడు రోజుల ప్రదర్శనలు
ఢిల్లీ డిసెంబర్ 14 (ప్రజా మంటలు)ఢిల్లీలో ప్రతి ఏటా సీసీ కెమెరాలపై ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పోకడలు వాడే ఉపకరణాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా ఈనెల 11 12 13 తేదీలలోభారత్ భవన్ మంటపం లో ప్రదర్శనలు నిర్వహించారు.
దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రోబోలు సెక్యూరిటీగా వ్యవహరించడం... ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు
సభ... 493 ఓట్ల మెజారిటి తో రాజగోపాల్ రావు విజయం
బీర్పూర్, డిసెంబర్, 14( ప్రజా మంటలు )
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామస్టులు రాజగోపాల్ రావు 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఓటేసి అక్కున చేర్చుకున్నారు.
35 ఏళ్ల నాడు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ వచ్చి ఆయన... జగిత్యాల జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో కలిపి మొత్తం 2,08,168 ఓట్లు ఉండగా 1,63,074 ఓట్లు పోలవ్వడంతో 78.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం... ఒకే కుటుంబం నుండి ముగ్గురు వార్డు సభ్యుల గెలుపుపై గ్రామస్తుల హర్షం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో జరిగినరెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ముగ్గురు గెలిచిన సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుటుంబం పైన ప్రజలకు విశ్వాసం వెరసి ఒకే కుటుంబం నుండి ముగ్గురు అభ్యర్థులు గెలవడం ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసం అని గ్రామస్తులు... ఎంటర్టైన్మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం
హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
"జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్టైన్మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల... 