ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూలై 8 (ప్రజా మంటలు) :
మలేరియా, డెంగ్యూ మరియు కలరా వ్యాధుల పై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివిధ శాఖల యొక్క పాత్ర మరియు బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి జ్వరముకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో రాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది పట్టణ ప్రాంతాలలో ప్రతి ఇంటిని విధిగా సందర్శించి దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్మూలిచ్చేటువంటి సూచనలు చేశారు. అది నివాసం పెరిగే ప్రదేశాల గురించి విధిగా ప్రచారం చేయండి అవగాహన కల్పించాలి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న డెంగ్యూ జ్వరాలనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కేసులు కూడా ప్రతిరోజు నమోదు చేస్తూ అట్టి వివరాలను తెలియజేయాలని తద్వారా శాఖల యొక్క సహకారంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తగిన చర్యలు చెప్పడానికి వీలవుతుందని తెలిపారు అదే మాదిరిగా జిల్లాలో గుర్తించినటువంటి 38 హైరిస్ కెరియర్స్ ని యొక్క వివరాలను సంబంధిత అన్ని శాఖలకు సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నారు దాంతో పాటుగా దోమల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటర్ స్థానిక పాంట్స్ ని నీటిని ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడం వాటిని తొలగించడం ఒక విధంగా తొలగించడానికి ఆయిల్ బాల్స్ వేయడం చేయాలని, ఆయా గ్రామాల్లో పట్టణంలో గాని తాళం వేసి ఉన్నటువంటి ఇండ్లను గుర్తించడం ఆయా పరిసరాలలో దోమలను ఉండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం శిథిలావస్థకు వచ్చినటువంటి గృహాలను గుర్తించి వాటిలో వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడం వంటివి చేయాలని తెలిపారు. అన్ని పట్టణాల కమిషనర్ వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఐరిస్ ఏరియాస్ ని పంపడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి తెగిన చర్ల చేపట్టాలని సూచించడం జరిగినది లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రదేశాలు వాటి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది ప్రతి వార్డులో ఫాగింగ్ చేయడము ద్వారా దోమల అభివృద్ధి నివారించాలని తెలియజేశారు. వైద్యాధికారులు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలను విధిగా సందర్శించి వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. వాటి వల్ల రవాణా సంబంధాలు తెగిపోయేటువంటి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల లోపల ఎవరైనా గదిలో ఉన్నట్టయితే వారిని ప్రసవానికి సమీపంలో ఉన్నటువంటి గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ ను ప్రతిరోజు వారి వద్దకు వచ్చేటువంటి వారిని డెంగ్యూ టెస్ట్ నిర్వహించి వారి ఆ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదికలు పంపాలని తెలిపారు.
జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి మరియు ఆసుపత్రి లో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి రోగుల యొక్క వివరాలను నమోదు చేయుటకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘువరన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది
సోన్భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16:
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు.
ఘటన ఎలా జరిగింది?
సాక్షులు... బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు. జనగామ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం — ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టి ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
ll హఫీజ్పేట్లో రుమాల్ హోటల్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
హైదరాబాద్ హఫీజ్పేట్లోని రుమాల్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన
పూడూరు నవంబర్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి పై శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామం వద్ద స్థానిక రైతులు రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం
పూడూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు లేకపోవడం, ప్రభుత్వ... కరీంనగర్లో అమానవీయ ఘటన:
కరీంనగర్ నవంబర్ 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి ప్రాంతంలో శుక్రవారం ఉదయం అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, పిల్లల అంగవైకల్యం కారణంగా తండ్రి మల్లేశం తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కూతురిని హత్య చేసిన మల్లేశంమల్లేశం ముందుగా తన... ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని... రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.
మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్)
పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
కార్తీక ఏకాదశి పర్వదినాన... రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
హైదరాబాద్కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్ను పొందిన వారిలో ఆమెనే... వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి
సికింద్రాబాద్, నవంబర్ 15 ( ప్రజా మంటలు):
ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు.... 