పదవి బాధ్యతలు ముగిస్తూ మొక్కలు నాటిన జడ్పీ చైర్పర్సన్ వసంత
పదవి బాధ్యతలు ముగిస్తూ, మొక్కలు నాటిన జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) :
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు ముగుస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ మొక్కలు నాటినారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌ.కెసిఆర్ రాబోయే భవిష్యత్తు తరాలకు నీళ్లను కొనుగోలు చేసే విధంగా గాలిని కొనుగోలు చేసే దుస్థితి రాకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చ దనం పరిశుభ్రత పై దృష్టి పెట్టి హరిత-హారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి పల్లెలో పచ్చటి చెట్లతో ఆహ్లాదకరమైన వాతవరణాన్ని సృష్టించిన ఘనత గౌ.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు..
కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఐదు సంవత్సరాల పదవి కాలంలో నాకు చాల ఇష్టమైన కార్యక్రమం హరిత హారం అనే అన్నారు.
ఐదు సంవత్సరాల పదవి కాలంలో దాదాపుగా 380 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు,మంకీ ఫుడ్ కోర్టు, అహ్లాదకరమైన చెట్లను నాటి రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిపి అనేక అవార్డులను పొందామంటే దినంతటికి కారణం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయంతోనే సాధ్యం అయిందని అన్నారు.
హరిత హారం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి మీ పుట్టిన రోజున కాని మరేదైనా శుభకార్యం రోజున ఒక్క మొక్కను నాటి భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన గాలిని ఇవ్వచ్చన్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన హరితహరం కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇప్పటి ప్రభుత్వం వనమహోత్సవంగా పేరు మర్చారు.
జగిత్యాల జిల్లా ప్రజలందరం భాగస్వామ్యమై కలిసి కట్టుగా ఇంటిల్లి పాదినీ ఆరోగ్యకరంగా ఉంచుకునేందుకు చెట్లను నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈఓ రఘువరణ్ పి ఆర్ ఈ ఈ రహమాన్ మరియు జిల్లా పరిషత్, పంచాయితి రాజ్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
