రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్పీ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోమ్ గార్డ్ కుటుంబానికి పోలీస్ అదికారులు, సిబ్బంది చేయూత
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల విూదుగా కుటుంబ సభ్యులకు రూ.లక్ష ముప్పై వేలు అందజేత.
ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యునికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అశోక్
జగిత్యాల జూలై3( ప్రజా మంటలు):
గత నెలలో పూడూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోమ్ గార్డ్ ఇమ్రానుద్దీన్ కు పోలీస్ అదికారులు, సిబ్బంది హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సేకరించిన 1,30,000/- రూపాయలును జిల్లా అశోక్ కుమార్ ఐపిఎస్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇమ్రానుద్దీన్ కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తాం అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతూ నిత్యం ప్రయాణాలు చేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విదులు నిర్వర్తించే పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్, ఆర్ ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
-------
ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యునికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అశోక్
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
