పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ
పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల జూన్ 23( ప్రజా మంటలు) :
రూరల్ మరియు అర్బన్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ప్రారంభించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నమన్నారు.మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరాన్ని ప్రారంభించి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక పరంగా బలపడాలని అని అన్నారు...
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ జెడ్పీటీసీ మహేష్,రూరల్ మండల ఎంపీపీ మహేష్,అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మీ,పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఎంపీటీసీ ఆరే సౌజన్య,మాజీ సర్పంచ్లు రజితశేఖర్,నరేష్,దామోదర్,ప్రవీణ్ గౌడ్,మరియు మున్నూరు కాపు కుల బాందవులు,స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
