స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.
- జిల్లా యువజన క్రీడల అధికారి డా. కోరుకంటి రవికుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 19( ప్రజా మంటలు)
రాష్ట్ర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు జిల్లా స్థాయి ఎంపికలు (4వ) నాల్గోవ తరగతి తేది: 28.06.2024 (శుక్రవారం) రోజున జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ద్వారా నిర్వహించడము జరుగుతుందాని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. కోరుకంటే రవి కుమార్ తెలిపారు.
ఇందుకు ఎంపికైన విద్యార్ధులను రాష్ట్ర స్థాయి 8 జూలైలో ఎంపిక పోటీలకు హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ కు పంపడకు జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) గారిని కలిసి వివరాలను తెలుసుకోవాలి.
అర్హతలు:
1. ఎంపికలకు వచ్చే అభ్యర్ధుల వయస్సు
(4వ తరగతి కొరకు 8 సంవత్సరాలలోపు అనగా 01.09.2015 నుండి 31.08.2016 లోపు)
2. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
3. మండల స్థాయి ఎంపికైన నాల్గవ తరగతి అభ్యర్ధులు తేది .06.2024 రోజున స్వామి వివేకానంద స్టేడియం, గొల్లపల్లి రోడ్, జగిత్యాలలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగును.
4. జిల్లా స్థాయిలో 20 మంది బాలురు మరియు 20. బాలికల ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఎంపికలకు స్పోర్ట్స్స్కూల్, హకీంపేటకు పంపించటం జరుగుతుంది.
5. రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక తేది 08.07.2024 స్పోర్ట్స్ స్కూల్, హకీంపేటలో జరుగును.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు హాజరగు విద్యార్థిని విద్యార్థులు తీసుకురావలసిన పత్రాలు:
1. Aadhar card Original & Xerox Copy
2. Bonafide Certificate From Present School
3. Birth Registration Certificate of the candidate 4th Class 01.09.2015 to 31.08.2016 (Age 8)
Progress reports of Class 3
5. (10) Ten pass port size photographs
6. Caste/ Community certificate
జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు నిర్వహించబడే పరిక్షలు:
1. Anthropometric
a) ఎత్తు
b) బరువు
ప్లేయింగ్ స్టార్ట్
b) స్టాండింగ్ బ్రాడ్ జంప్) 6X10 ష
2. Motor qualities
a) 30 మీటర్స్
షటిల్ రన్
d) వర్టికల్ జంప్
2) ఫ్లెక్సిబిలిటీ టెస్ట్
f) | కేజీ, మెడిసిన్ బాల్ ఫుట్
g) 800 మీటర్స్ రన్
ఏజ్ వెరిఫికేషన్.
3. మెడికల్ టెస్ట్
కావున జగిత్యాల జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు ఎంపిక చేయబడిన మండలాలకు సంబంధించి ఆసక్తి గల జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తేది 28.06.2024 రోజున ఉదయం 8.00 గంటలకు స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికకు పై తెలిపిన ద్రువీకరణ పత్రాలతో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయికి హాజరు కావాలని కోరనైనది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
మెటుపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా... గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు
సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్ బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను
3... డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు హనుమండ్ల జయశ్రీ వినతి
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక... పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
వట్టెం రిజర్వాయర్,... జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు... అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ... అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... 