స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.

- జిల్లా యువజన క్రీడల అధికారి డా. కోరుకంటి రవికుమార్.

On
స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జూన్ 19( ప్రజా మంటలు)

రాష్ట్ర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు జిల్లా స్థాయి ఎంపికలు (4వ) నాల్గోవ తరగతి తేది: 28.06.2024 (శుక్రవారం) రోజున జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ద్వారా నిర్వహించడము జరుగుతుందాని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. కోరుకంటే రవి కుమార్ తెలిపారు.

ఇందుకు ఎంపికైన విద్యార్ధులను రాష్ట్ర స్థాయి 8 జూలైలో ఎంపిక పోటీలకు హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ కు పంపడకు జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) గారిని కలిసి వివరాలను తెలుసుకోవాలి.

అర్హతలు:

1. ఎంపికలకు వచ్చే అభ్యర్ధుల వయస్సు

(4వ తరగతి కొరకు 8 సంవత్సరాలలోపు అనగా 01.09.2015 నుండి 31.08.2016 లోపు)

2. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

3. మండల స్థాయి ఎంపికైన నాల్గవ తరగతి అభ్యర్ధులు తేది .06.2024 రోజున స్వామి వివేకానంద స్టేడియం, గొల్లపల్లి రోడ్, జగిత్యాలలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగును.

4. జిల్లా స్థాయిలో 20 మంది బాలురు మరియు 20. బాలికల ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఎంపికలకు స్పోర్ట్స్స్కూల్, హకీంపేటకు పంపించటం జరుగుతుంది.

5. రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక తేది 08.07.2024 స్పోర్ట్స్ స్కూల్, హకీంపేటలో జరుగును.

జిల్లా స్థాయి క్రీడా పోటీలకు హాజరగు విద్యార్థిని విద్యార్థులు తీసుకురావలసిన పత్రాలు:

1. Aadhar card Original & Xerox Copy

2. Bonafide Certificate From Present School

3. Birth Registration Certificate of the candidate 4th Class 01.09.2015 to 31.08.2016 (Age 8)

Progress reports of Class 3

5. (10) Ten pass port size photographs

6. Caste/ Community certificate

జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు నిర్వహించబడే పరిక్షలు:

1. Anthropometric

a) ఎత్తు

b) బరువు

ప్లేయింగ్ స్టార్ట్

b) స్టాండింగ్ బ్రాడ్ జంప్) 6X10 ష

2. Motor qualities

a) 30 మీటర్స్

షటిల్ రన్

d) వర్టికల్ జంప్

2) ఫ్లెక్సిబిలిటీ టెస్ట్

f) | కేజీ, మెడిసిన్ బాల్ ఫుట్

g) 800 మీటర్స్ రన్

ఏజ్ వెరిఫికేషన్.

3. మెడికల్ టెస్ట్

కావున జగిత్యాల జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు ఎంపిక చేయబడిన మండలాలకు సంబంధించి ఆసక్తి గల జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తేది 28.06.2024 రోజున ఉదయం 8.00 గంటలకు స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికకు పై తెలిపిన ద్రువీకరణ పత్రాలతో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయికి హాజరు కావాలని కోరనైనది.

Tags
Join WhatsApp

More News...

State News 

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం జగిత్యాల, జనవరి 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారాం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం...
Read More...

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం  జనవరి 9 (ప్రజా మంటలు): నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చలు మరియు పరస్పర సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలి” అని...
Read More...
Crime  State News 

వీడియో కాల్‌లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్

వీడియో కాల్‌లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్ కోరుట్ల జనవరి 09 (ప్రజా మంటలు): కోరుట్ల పట్టణంలో వీడియో కాల్ ద్వారా తుపాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం… కోరుట్ల పట్టణంలోని “కోరుట్ల సెల్ పాయింట్ అసోసియేషన్” పేరిట మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగడ్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ బిజినెస్...
Read More...
State News 

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు): గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక...
Read More...

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్   జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆకస్మిక తనిఖీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్  రమణ రావు  జగిత్యాల జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రాబోయే ఐ పి ఈ మార్చ్ 2026 అండ్  ప్రాక్టికల్ ఎగ్జామ్స్  కు సంబంధించిన మౌలిక...
Read More...

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 9( ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి,  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.   ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ టీఎన్జీవో
Read More...

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి  ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ  ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ    జగిత్యాల జనవరి 9 ( ప్రజా మంటలు) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న సిరిసిల్ల రాజేంద్ర శర్మ లు  కేంద్ర రాష్ట్ర...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ     చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ కొండగట్టు జనవరి 9 ( ప్రజా మంటలు)మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి...
Read More...
Local News 

అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి

అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీర్పూర్, జనవరి 09 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్టు ముత్తడి ప్రాంతాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టు స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో పాటు కాలువ మరమ్మత్తుల అవసరాన్ని రైతులు తన దృష్టికి తీసుకురావడంతో, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో చర్చించి తక్షణ చర్యలు చేపట్టించినట్లు...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్, జనవరి 09 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక...
Read More...
Crime  State News 

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన కేసులో రూ.8 లక్షల అదనపు పరిహారం

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన కేసులో రూ.8 లక్షల అదనపు పరిహారం హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):   వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స అనంతరం శ్రీమతి ఎం. లలిత మృతి చెందడానికి వైద్య నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించిన కమీషన్, ఇందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని వికేరియస్ లయబిలిటీకి లోబరచిందని, డా. జస్టిస్ షమీమ్ అక్తర్    అధ్యక్షతన ఉన్న తెలంగాణ మానవ...
Read More...

ఈనెల 11 ఓసి జేఏసీ చలో వరంగల్ విజయవంతం చేయండి

ఈనెల 11 ఓసి జేఏసీ చలో వరంగల్ విజయవంతం చేయండి   ధర్మపురి /వెల్కటూర్/ గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) ఈనెల 11న వరంగల్లో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓసి జెఏ సి సింహ గర్జన కార్యక్రమానికి ఓసీలు అధిక సంఖ్య లో తరలి రావాలని ఓ సి జెఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మపురి, వెల్కటూర్ ,గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఓసి జేఏసీ...
Read More...