స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.
- జిల్లా యువజన క్రీడల అధికారి డా. కోరుకంటి రవికుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 19( ప్రజా మంటలు)
రాష్ట్ర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు జిల్లా స్థాయి ఎంపికలు (4వ) నాల్గోవ తరగతి తేది: 28.06.2024 (శుక్రవారం) రోజున జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ద్వారా నిర్వహించడము జరుగుతుందాని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. కోరుకంటే రవి కుమార్ తెలిపారు.
ఇందుకు ఎంపికైన విద్యార్ధులను రాష్ట్ర స్థాయి 8 జూలైలో ఎంపిక పోటీలకు హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ కు పంపడకు జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) గారిని కలిసి వివరాలను తెలుసుకోవాలి.
అర్హతలు:
1. ఎంపికలకు వచ్చే అభ్యర్ధుల వయస్సు
(4వ తరగతి కొరకు 8 సంవత్సరాలలోపు అనగా 01.09.2015 నుండి 31.08.2016 లోపు)
2. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
3. మండల స్థాయి ఎంపికైన నాల్గవ తరగతి అభ్యర్ధులు తేది .06.2024 రోజున స్వామి వివేకానంద స్టేడియం, గొల్లపల్లి రోడ్, జగిత్యాలలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగును.
4. జిల్లా స్థాయిలో 20 మంది బాలురు మరియు 20. బాలికల ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఎంపికలకు స్పోర్ట్స్స్కూల్, హకీంపేటకు పంపించటం జరుగుతుంది.
5. రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక తేది 08.07.2024 స్పోర్ట్స్ స్కూల్, హకీంపేటలో జరుగును.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు హాజరగు విద్యార్థిని విద్యార్థులు తీసుకురావలసిన పత్రాలు:
1. Aadhar card Original & Xerox Copy
2. Bonafide Certificate From Present School
3. Birth Registration Certificate of the candidate 4th Class 01.09.2015 to 31.08.2016 (Age 8)
Progress reports of Class 3
5. (10) Ten pass port size photographs
6. Caste/ Community certificate
జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు నిర్వహించబడే పరిక్షలు:
1. Anthropometric
a) ఎత్తు
b) బరువు
ప్లేయింగ్ స్టార్ట్
b) స్టాండింగ్ బ్రాడ్ జంప్) 6X10 ష
2. Motor qualities
a) 30 మీటర్స్
షటిల్ రన్
d) వర్టికల్ జంప్
2) ఫ్లెక్సిబిలిటీ టెస్ట్
f) | కేజీ, మెడిసిన్ బాల్ ఫుట్
g) 800 మీటర్స్ రన్
ఏజ్ వెరిఫికేషన్.
3. మెడికల్ టెస్ట్
కావున జగిత్యాల జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు ఎంపిక చేయబడిన మండలాలకు సంబంధించి ఆసక్తి గల జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తేది 28.06.2024 రోజున ఉదయం 8.00 గంటలకు స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికకు పై తెలిపిన ద్రువీకరణ పత్రాలతో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయికి హాజరు కావాలని కోరనైనది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత
మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి... హైదరాబాద్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐ క్యాంపస్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్... వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు.
మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య
.... కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... దళిత యువకుడి కస్టోడియల్ డెత్పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
సుర్యాపేటలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు కస్టడీలో జరిగిన అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత ఈ ఘటనపై స్పందిస్తూ,“దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా... అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు
కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి... 