స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.

- జిల్లా యువజన క్రీడల అధికారి డా. కోరుకంటి రవికుమార్.

On
స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జూన్ 19( ప్రజా మంటలు)

రాష్ట్ర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు జిల్లా స్థాయి ఎంపికలు (4వ) నాల్గోవ తరగతి తేది: 28.06.2024 (శుక్రవారం) రోజున జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ద్వారా నిర్వహించడము జరుగుతుందాని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. కోరుకంటే రవి కుమార్ తెలిపారు.

ఇందుకు ఎంపికైన విద్యార్ధులను రాష్ట్ర స్థాయి 8 జూలైలో ఎంపిక పోటీలకు హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ కు పంపడకు జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) గారిని కలిసి వివరాలను తెలుసుకోవాలి.

అర్హతలు:

1. ఎంపికలకు వచ్చే అభ్యర్ధుల వయస్సు

(4వ తరగతి కొరకు 8 సంవత్సరాలలోపు అనగా 01.09.2015 నుండి 31.08.2016 లోపు)

2. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

3. మండల స్థాయి ఎంపికైన నాల్గవ తరగతి అభ్యర్ధులు తేది .06.2024 రోజున స్వామి వివేకానంద స్టేడియం, గొల్లపల్లి రోడ్, జగిత్యాలలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగును.

4. జిల్లా స్థాయిలో 20 మంది బాలురు మరియు 20. బాలికల ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఎంపికలకు స్పోర్ట్స్స్కూల్, హకీంపేటకు పంపించటం జరుగుతుంది.

5. రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక తేది 08.07.2024 స్పోర్ట్స్ స్కూల్, హకీంపేటలో జరుగును.

జిల్లా స్థాయి క్రీడా పోటీలకు హాజరగు విద్యార్థిని విద్యార్థులు తీసుకురావలసిన పత్రాలు:

1. Aadhar card Original & Xerox Copy

2. Bonafide Certificate From Present School

3. Birth Registration Certificate of the candidate 4th Class 01.09.2015 to 31.08.2016 (Age 8)

Progress reports of Class 3

5. (10) Ten pass port size photographs

6. Caste/ Community certificate

జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు నిర్వహించబడే పరిక్షలు:

1. Anthropometric

a) ఎత్తు

b) బరువు

ప్లేయింగ్ స్టార్ట్

b) స్టాండింగ్ బ్రాడ్ జంప్) 6X10 ష

2. Motor qualities

a) 30 మీటర్స్

షటిల్ రన్

d) వర్టికల్ జంప్

2) ఫ్లెక్సిబిలిటీ టెస్ట్

f) | కేజీ, మెడిసిన్ బాల్ ఫుట్

g) 800 మీటర్స్ రన్

ఏజ్ వెరిఫికేషన్.

3. మెడికల్ టెస్ట్

కావున జగిత్యాల జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు ఎంపిక చేయబడిన మండలాలకు సంబంధించి ఆసక్తి గల జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తేది 28.06.2024 రోజున ఉదయం 8.00 గంటలకు స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికకు పై తెలిపిన ద్రువీకరణ పత్రాలతో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయికి హాజరు కావాలని కోరనైనది.

Tags
Join WhatsApp

More News...

National  International   State News 

ఢిల్లీ విమానాశ్రయంలో  ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు

ఢిల్లీ విమానాశ్రయంలో  ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు 400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు. ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు: దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది....
Read More...
Crime  State News 

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత – బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 07  (ప్రజా మంటలు): చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...
Read More...
Local News  State News 

హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం  ఆది బజార్–2025’

హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం  ఆది బజార్–2025’ గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్‌: దివ్య దేవరాజన్ హైదరాబాద్‌, నవంబర్‌ 7 ( ప్రజా మంటలు): హైటెక్‌ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,...
Read More...
Local News  State News 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు....
Read More...
Local News 

ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు

ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు): రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–...
Read More...
Local News 

అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..

అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ.. బీజేపీ  రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి... సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):    భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజ్యాంగాన్ని...
Read More...

మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ

మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్...
Read More...

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు: ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం...
Read More...
Local News 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ  సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):  దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్‌ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్ 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్  సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.మూర్తి డిమాండ్‌ చేశారు.శుక్రవారం ముషీరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్‌ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ...
Read More...
Local News 

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు): సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు...
Read More...
Local News  Crime  State News 

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్‌మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది.
Read More...