కొండోజు నరసింహ చారి హైదరాబాద్ లో చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల లో దుకాణాల బంద్.
(రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 17 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో స్వర్ణకారుల సంఘం నాయకులు కొండోజు నరసింహ చారి మంగళ వారం చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల స్వర్ణకారులు దుకాణాలు మంగళవారం ఉదయం 9 గంటలకు నుంచి బంద్ పాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఎక్కడో దొంగలు ఎత్తుకొచ్చిన బంగారం మీరు కొన్నారని పోలీస్ అధికారులు స్వర్ణకారులను వేధించడం తగదన్నారు.
దొంగ బంగారం రికవరీ కోసం స్వర్ణకారులను పోలీస్ లు వేధించి అక్రమంగా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బంగారం అమ్మడానికి వచ్చిన వ్యక్తి దొంగ నా ... దొర నా .... అతను బంగారం ఎక్కడి నుండి తెచ్చారో మాకు ఎలా తెలుస్తుంది అని వాపోయారు.
గత ప్రభుత్వం మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఈ ప్రభుత్వం అయినా స్పందించి మా సమస్య పరిష్కారం చేయాలని కోరారు.
ఈ నిరసన లో జిల్లాలోని వివిధ ప్రాంతాల స్వర్ణకారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
