చీనాబ్ రైల్వే బ్రిడ్జీపై ట్రయల్ రన్ విజయవంతం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జమ్మూ జూన్ 16 (ప్రజా మంటలు) :
జమ్మూ లోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెనపై ఈ రోజు నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ట్రైన్ ఇంజన్ ను టెస్ట్ చేయగా విజయవంతంగా అది రియాసి స్టేషన్ కు చేరుకుందని తెలిపారు.
దీంతో, త్వరలోనే రాంబన్ జిల్లా లోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి..
Tags