YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం

On
YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) : 

తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా యందలి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ని తెలంగాణ లోని జగిత్యాల యందు గల గాయత్రి కో ఆపరేటవ్ అర్బన్ బ్యాంక్ యందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమొదించడం జరిగింది.

ఇట్టి సమ్మేళనం తేదీ 10-06-2024 నుండి అమలులోకి వస్తుంది. 6 శాఖలతో 170.74 కోట్ల వ్యాపారం కలిగిన ఇట్టి YLNS బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ యందు విలీనం చేస్తున్నాం. ఇకపై YLNS బ్యాంక్ యొక్క 6 బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలు గా పని చేస్తాయి. 

మీ అందరికీ తెలిసిన విధంగా తేది 11-09-2000 న ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణ లో మల్టి స్టేట్ బ్యాంక్ గా గత 24 సంవత్సరాలుగా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో బ్యాంకింగ్ సేవలందిస్తూ ఉన్నాము.

ప్రస్తుతము 39 బ్రాంచిలతో పని చేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో 45 బ్రాంచిలకు చేరుకొనున్నము, మరియు ఈ సవత్సరంథానికి 60 బ్రాంచీలు చేరుకోవాలని లక్యంగా పెట్టుకున్నాము.

వ్యాపార పరంగా చూసినట్లయితే, విలీనం అనంతరం రు: 1635.86 కోట్ల డిపాజిట్స్ రు 1177.82 కోట్ల రుణాల తో రు. 2813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నాము. అలాగే గాయత్రి బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్ తో సౌత్ ఇండియా లోనే అగ్ర స్థానంలో ఉండగా ylns బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉండగా విలీనం తో 7.69 లక్షలను కలిగి ఉన్నము.

మరియు రాబోవు కాలం లో ఒక మిలియన్ కస్టమర్ బేస్ కి చెరవలేనన్న లక్ష్యం తో పని చేస్తున్నాము.

2000 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చివరి బ్యాంక్ గా ప్రారంభించబడి 24 వసంతాలలో రెండవ పెద్ద బ్యాంక్ గా అవతరించింది. రాబోవు జూన్ క్వార్టర్ ముగింపు నాటికి మొదటి స్థానంలో కి చేరుకోవడానికి కృషి చేస్తున్నాము.

గాయత్రీ బ్యాంక్‌లో, కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు నైతిక బ్యాంకింగ్ పద్ధతులపై బలమైన దృష్టితో, బ్యాంక్ విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను సేవలను అందిస్తుంది అని నమ్ముతున్నాము.

డిజిటల్‌గా కూడా గాయత్రీ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UP) వంటి ఉత్పత్తుల పరిచయంతో డిజిటల్ కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఒక ఆవిష్కర్తగా ఉద్భవించింది.

భద్రతా చర్యలపై 24 x 7 నిఘాతో బ్యాంకింగ్ లావాదేవీల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాము.

మేము ప్రస్తుతం 432 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాము మరియు YLNS బ్యాంక్ నుండి మరో 56 మంది ఉద్యోగులు మా కుటుంబంలో చేర్చబడతారు మరియు మరో 210 మంది ఉద్యోగులను నియమించవలసిన అవసరం ఉంది కాగా మొత్తం 698 మంది ఉద్యోగులకు చేరుకోనున్నారు.

మేము సెంట్రల్ పేమెంట్ సిస్టమ్‌లో ప్రత్యక్ష సభ్యులుగా కూడా మారబోతున్నాము మరియు త్వరలో, షెడ్యూల్డ్ బ్యాంక్‌గా మారడం ద్వారా మేము మరో మైలురాయిని చేరుకుంటాము, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావలసి ఉన్నవి.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు గాయత్రీ బ్యాంక్ బృందం మొత్తం నిబద్ధత మరియు అంకితభావంతో ప్రజలకు చేరుకోని సేవ చేయడానికి మరింత బాధ్యతను కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

మా గాయత్రీ బ్యాంక్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు స్టాఫ్ మెంబర్‌ల తరపున, విలీనానికి సంబంధించిన స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్న YLNS బ్యాంక్ డైరెక్టర్లందరికీ, మరియు మా వాటాదారులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

బ్యాంక్ లక్ష్యాలు మరియు గమ్యాలను చేరుకొని ముందుకు సాగడానికి మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహాము ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కోరారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది” “బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున పోటీ చేసిన మాగంటి సునీత ఎంతో కష్టపడి పనిచేశారని, ఆమెకు తోడ్పడ్డ ప్రతి...
Read More...
Local News  State News 

సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు

సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు): బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్  సంచార జాతుల చిన్నారులతో కలిసి ఆనందంగా వేడుకలను నిర్వహించింది. రోడ్ల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న చిన్నారులకు పలకలు, బలపాలు, ఆట వస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు పూచించారు. నేటి...
Read More...
Local News 

భోలక్ పూర్ లో ఘనంగా చిల్ర్డన్స్ డే సెలబ్రేషన్స్..

భోలక్ పూర్ లో ఘనంగా చిల్ర్డన్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు): మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా శుక్రవారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో చిల్ర్డన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్కేజీ,యూకేజీ చిన్నారి విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ లలో చాచా నెహ్రు,రాణి రుద్రమదేవి,డాక్టర్స్ ,నర్సులు,పోలీస్ , రైతులుగా,వివిద రాష్ర్టాల ఆహార్యం ధరించి చేసిన ర్యాంప్...
Read More...
Local News  State News 

తెలంగాణ లోని యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న ప్యాక్రియాటిక్ క్యాన్సర్

తెలంగాణ లోని యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న ప్యాక్రియాటిక్ క్యాన్సర్ సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు):తెలంగాణలో యువ వయస్సు వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.  35–50 ఏళ్ల మధ్య...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం సికింద్రాబాద్, నవంబర్ 14 ( ప్రజామంటలు) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ప్రతీక అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్‌నగర్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆమె,...
Read More...
Local News 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్ 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్    (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు రవిరాజా కార్యదర్శి రమేష్, శుక్రవారం శాలువాతో సన్మానించారు గతంలో పెద్దపెల్లి మున్సిపాలిటీ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం జగిత్యాల (రూరల్) నవంబర్ (ప్రజా మంటలు):  జగిత్యాల పట్టణంలోని రైతు మార్కెట్‌ వల్ల ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ సమర్పించిన అభ్యర్థనలో, రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌గా తీర్చిదిద్దిన తర్వాత ప్రారంభంలో ప్రజలు ఆనందపడినా, తగిన విధంగా నిర్వహణ లేకపోవడంతో...
Read More...

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)  అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న...
Read More...
Local News 

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు): బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ...
Read More...
Local News 

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం...
Read More...
National  State News 

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం న్యూ ఢిల్లీ నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండుమూడొంతులకుపైగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తుండగా, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు మరింత పెంచారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఏళ్లలో ఎదుర్కొన్న 95 ఓటముల జాబితాను పటంగా రూపొందించి బీజేపీ సామాజిక మాధ్యమాల్లో...
Read More...

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  కోరుట్ల నవంబర్ 14 (ప్రజా మంటలు)  ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి   ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో ఈ...
Read More...