పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

On
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) :

సహజ వనరుల సంరక్షణ ప్రజలందరి బాధ్యత... సుస్థిరమైన పర్యావరణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... సహజ వనరులను భూమాతను కాపాడి సస్యశ్యామలమైన భారతాన్ని సృష్టించాలి.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యా ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షెట్టిపేట, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాద్.. వృక్ష శాస్త్ర విభాగము, విద్యా విభాగం, గ్రీన్ ఆడిట్ సెల్ మరియు జాతీయ సేవా పథకము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ సెమినార్ నిర్వహించడం జరిగింది.

దీనికి కన్వీనర్ గా డాక్టర్ పడాల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్ర విభాగము ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాల మరియు కోఆర్డినేటర్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, విద్యా విభాగము ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట వ్యవహరించారు.

దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రౌతు రాధాకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృక్షశాస్త్ర విభాగాధిపతి ఎస్ కే ఎన్ ఆర్ హాట్ అండ్ సైన్స్ కళాశాల జగిత్యాల వ్యవహరించారు.

దీనికి సహా అధ్యక్షులుగా డాక్టర్ జి చంద్రయ్య వృక్షశాస్త్ర విభాగాధిపతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వివరించగా, ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ మహిళ డిగ్రీ కళాశాల ఇది 25వ జాతీయస్థాయి వేబినారు అని, ప్రకృతి పట్ల, జీవవైవిద్యo పట్ల, పరిసరాల పట్ల పర్యావరణం పట్ల అవగాహన కోసం అనేక ఆన్లైన్ సెమినార్లు నిర్వహించడం వృక్ష శాస్త్ర విభాగాన్ని అభినందించారు. ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్సెన్షన్స్ కళాశాల, నోడల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అరిగెల అశోక్ మాట్లాడుతూ సుస్థిరమైన పర్యావరణం కోసం పేర్కొన్నారు.

డాక్టర్ జై కిషన్ ఓజా ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట గారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని దీని వెనుక ప్రతి ఒక్క అధ్యాపకుడి కృషి ఉందని, విద్యార్థులందరూ భాగస్వామ్యం అయ్యారని పర్యావరణం పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు గా పని చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ అచ్చి శ్రీనివాస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సైన్స్, ఆదిలాబాద్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణం కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని అందులో భారతదేశం ముందంజలో ఉండాలని వారు పేర్కొన్నారు.

అనంతరం కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్ గారు కీలక ఉపన్యాసం చేస్తూ రెండు గంటల పాటు పర్యావరణం కోసం పచ్చదనం కోసం ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు అనాది కాలము నుంచి వేద కాలు నుంచి ఇప్పటివరకు ఏ విధంగా సంరక్షిస్తూ వచ్చారని పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ జ్యోత్స్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ కోఆర్డినేట్ చేశారు, డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ ఒడిటి వినయ్ కుమార్, డాక్టర్ జాడీ ఇందు, మహమ్మద్ అష్రాఫ్ అలీ డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ బి సంధ్యారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటని కి నోట్ స్పీకర్ను పరిచయం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, రీసెర్చ్ కాలర్లు, టీచర్లు వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక  శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్...
Read More...
Local News 

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం * అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి    భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):  ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ...
Read More...
State News 

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు...
Read More...

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర...
Read More...

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.   రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన కవిత రామంతపూర్ ఇందిరానగర్‌లోని చాకలి...
Read More...

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం     జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక  కార్యక్రమ  క్రతువు నిర్వహించారు. సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,...
Read More...

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ  ఆనంద్  కె డి సి...
Read More...
National 

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్ కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): బెంగాల్‌లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది. హుమాయున్ కబీర్...
Read More...
National 

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య ప్రతిపక్షం తీవ్ర విమర్శలు పాట్నా డిసెంబర్ 04: బీహార్‌లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,...
Read More...

ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా...
Read More...

హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి

 హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ను కుదిపేసింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.   నిందితులు:బండి...
Read More...

MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి

MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు) జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో  జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే...
Read More...