పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

On
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) :

సహజ వనరుల సంరక్షణ ప్రజలందరి బాధ్యత... సుస్థిరమైన పర్యావరణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... సహజ వనరులను భూమాతను కాపాడి సస్యశ్యామలమైన భారతాన్ని సృష్టించాలి.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యా ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షెట్టిపేట, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాద్.. వృక్ష శాస్త్ర విభాగము, విద్యా విభాగం, గ్రీన్ ఆడిట్ సెల్ మరియు జాతీయ సేవా పథకము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ సెమినార్ నిర్వహించడం జరిగింది.

దీనికి కన్వీనర్ గా డాక్టర్ పడాల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్ర విభాగము ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాల మరియు కోఆర్డినేటర్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, విద్యా విభాగము ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట వ్యవహరించారు.

దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రౌతు రాధాకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృక్షశాస్త్ర విభాగాధిపతి ఎస్ కే ఎన్ ఆర్ హాట్ అండ్ సైన్స్ కళాశాల జగిత్యాల వ్యవహరించారు.

దీనికి సహా అధ్యక్షులుగా డాక్టర్ జి చంద్రయ్య వృక్షశాస్త్ర విభాగాధిపతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వివరించగా, ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ మహిళ డిగ్రీ కళాశాల ఇది 25వ జాతీయస్థాయి వేబినారు అని, ప్రకృతి పట్ల, జీవవైవిద్యo పట్ల, పరిసరాల పట్ల పర్యావరణం పట్ల అవగాహన కోసం అనేక ఆన్లైన్ సెమినార్లు నిర్వహించడం వృక్ష శాస్త్ర విభాగాన్ని అభినందించారు. ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్సెన్షన్స్ కళాశాల, నోడల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అరిగెల అశోక్ మాట్లాడుతూ సుస్థిరమైన పర్యావరణం కోసం పేర్కొన్నారు.

డాక్టర్ జై కిషన్ ఓజా ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట గారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని దీని వెనుక ప్రతి ఒక్క అధ్యాపకుడి కృషి ఉందని, విద్యార్థులందరూ భాగస్వామ్యం అయ్యారని పర్యావరణం పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు గా పని చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ అచ్చి శ్రీనివాస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సైన్స్, ఆదిలాబాద్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణం కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని అందులో భారతదేశం ముందంజలో ఉండాలని వారు పేర్కొన్నారు.

అనంతరం కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్ గారు కీలక ఉపన్యాసం చేస్తూ రెండు గంటల పాటు పర్యావరణం కోసం పచ్చదనం కోసం ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు అనాది కాలము నుంచి వేద కాలు నుంచి ఇప్పటివరకు ఏ విధంగా సంరక్షిస్తూ వచ్చారని పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ జ్యోత్స్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ కోఆర్డినేట్ చేశారు, డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ ఒడిటి వినయ్ కుమార్, డాక్టర్ జాడీ ఇందు, మహమ్మద్ అష్రాఫ్ అలీ డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ బి సంధ్యారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటని కి నోట్ స్పీకర్ను పరిచయం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, రీసెర్చ్ కాలర్లు, టీచర్లు వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రకారం,...
Read More...
Local News 

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక   డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ. A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు.  డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి...
Read More...
Crime  State News 

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు): వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు...
Read More...
Crime  State News 

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం   కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు): కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని...
Read More...
Local News  State News 

స్కాలర్ షిప్ లు  ప్రభుత్వ బిక్ష కాదు  - విద్యార్థుల హక్కు : ఏబీవీపి

స్కాలర్ షిప్ లు  ప్రభుత్వ బిక్ష కాదు  - విద్యార్థుల హక్కు : ఏబీవీపి సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) సికింద్రాబాద్‌ జిల్లా మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం  మారేడ్ పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గేట్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి...
Read More...
Local News  State News 

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల హైదరాబాద్ అక్టోబర్ 27: బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150...
Read More...
Local News 

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 46వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి  అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత    జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)           ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో తో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత స్వీకరించారు.   ఈ సందర్భంగా...
Read More...
Local News 

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు): పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం  చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ...
Read More...
Local News 

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):    ఆపదలో ఉండే వారికి సంజీవని  లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా దాదాపు...
Read More...
Local News  Spiritual  

శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు

శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):  సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో  "జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబందన‎ మహా‎ కుంభభిషేకం‎ లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఉదయం  యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభఆరాధన , ప్రాతరారాధన, అర్చన,--...
Read More...
Local News 

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌ పై ప్రత్యేక  దృష్టి సారించాలి మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు  తనిఖీ సందర్భంగా ఎస్పీ  స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు....
Read More...