పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టీఎన్జీవోలు
(సిరిసిల్ల.రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) :
జగిత్యాల జూన్ 6( ప్రజా మంటలు)
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మరియు జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఐఎఎస్ ని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి ప్రజలకు ఓటు విలువ తెలియజేస్తూ ఉద్యోగులందరికీ సమయానుకూలంగా తగు సూచనలు చేస్తూ పోలింగ్ శాతం పెరిగేలా చేసి ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూసినందుకు జిల్లా కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలయజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఐఎఎస్ మాట్లాడుతూ... ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి లెక్కింపు పూర్తయ్యేంతవరకు అన్ని స్థాయిల ఉద్యోగులు సమన్వయంతో కష్టపడి పనిచేసినందుకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.
జిల్లా లోని ఉద్యోగులందరి సమిష్టి కృషి వలననే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ నాయకులు రవి కుమార్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, భాస్కర్, శంకర్, శ్రీనివాస్, అయూబ్, కిరణ్, శ్రీకాంత్, మమత, శైలజ, ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీలో కలకలం
“ప్రభుత్వం స్థిరంగానే ఉంది” — సిద్ధరామయ్య ధీమా!డీకే శివకుమార్ లెక్కలు మారుతున్నాయా?న్యూఢిల్లీ, నవంబర్ 10:కర్ణాటకలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. నవంబర్లోనే మార్పు జరుగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుండగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు ఢిల్లీ–బెంగళూరు మార్గంలో బిజీగా తిరుగుతున్న... అసోం లోని #Draft: Add Your Titleఉదాల్గురిలో 10,000 మందికి పైగా సంతాల్ విద్యార్థుల ర్యాలీ
గౌహతి అస్సాం నవంబర్ 10:
ఉదాల్గురిలో సోమవారం భారీ ఎత్తున జరిగిన సంతాల్ సమాజ ర్యాలీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆల్ సంతాల్ స్టూడెంట్స్ యూనియన్ (ASSU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో 10,000 మందికి పైగా ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
మోన్పూర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరం... ANM ట్రైనింగ్ స్కూల్లో ట్రైనర్ యువతి ఆత్మహత్య?
పాట్నాలో 25 ఏళ్ల టీచర్ అనుమానాస్పద మృతి
పట్నా నవంబర్ 10:
పట్నాలోని ప్రైవేట్ ANM ట్రైనింగ్ స్కూల్లో సోమవారం ఉదయం ఓ యువతి టీచర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఫస్ట్ ఫ్లోర్ గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్కు ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.... హార్ట్ స్ట్రోక్తో బాత్ రూంలోనే అందెశ్రీ మృతి?
హార్ట్ స్ట్రోక్తో గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ మృతి
హైదరాబాద్, నవంబర్ 10:హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ (వయసు సుమారు 45 సంవత్సరాలు) హార్ట్ స్ట్రోక్తో మృతి చెందారు.
ఉదయం 7:20 గంటలకు కుటుంబ సభ్యులు అందెశ్రీని గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు, కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.... అందెశ్రీ మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలోని శక్తివంతమైన స్వరమైన డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు గాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
“తెలంగాణ సాహిత్య లోకానికి అందెశ్రీ అకాల మరణం తీరని లోటు.... ఎమ్మెల్యేను కలిసి కొత్తచెరువు ఒకే కులానికి ఇవ్వద్దని అల్లిపూర్ ప్రజల వినతి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాయికల్ మండలం ఆలూరు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సమస్యలను వివరించారు. గ్రామంలో ఉన్న కొత్తచెరువును ఒకే కులానికి, ఒకే కుల సొసైటీకి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు.
గ్రామపంచాయతి ఏర్పడినప్పటి నుండి... జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ఐఎంఏ భవన్లో కాలు లేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (Jaipur Foot) కొలతల శిబిరం నిర్వహించబడింది. ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల, జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో… రోటరీ క్లబ్ నిజామాబాద్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు... టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం –
గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం
ధార్మిక సంఘాల ఆగ్రహం
విశాఖపట్నం, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో సంచలన ఘటన వెలుగు చూసింది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నిర్వహిస్తున్న కోల్డ్ స్టోరేజీలో టన్నుల కొద్దీ గోమాంసం లభించడం రాష్ట్రవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది.
వివరాల ప్రకారం,బాపట్ల... "భారాస నుంచి నన్ను అవమానకరంగా పంపారు… ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" — కవిత
హనుమకొండ, బాలసముద్రం నవంబర్ 10 (ప్రజా మంటలు)"భారాస నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. నేను తప్పు చేసి ఉంటే కనీసం ఒక నోటీసైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు భారాసతో నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు," అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కళ్వకుంట్ల కవిత అన్నారు.
హనుమకొండలోని బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్... అందెశ్రీ మృతదేహం వినోబా నగర్కి చేరింది –లాలపేట ఇండోర్ స్టేడియంలోప్రజల దర్శనార్థం ఏర్పాట్లు
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ కళాకారుడు అందెశ్రీ మృతదేహం ఈరోజు లాలాపేట్లోని వినోబా నగర్లోని వారి నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో విచారంతో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
అందెశ్రీ మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు వినోబా నగర్లోని ఇండోర్ స్టేడియంలో దర్శనార్థం ఉంచనున్నట్లు... Telangana’s Renowned Poet Ande Sri Passes Away
By Ch V Prabhakar Rao.
Hyderabad November 10 (Praja Mantalu):
A tragic incident shocked Telangana on Monday. Celebrated poet, lyricist and Telangana movement icon Dr. Ande Sri (64) passed away. On Monday early mirning , Ande Sri suddenly collapsed at... ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
సికింద్రాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ, ఉదయం 7.25 ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.ప్రపంచమంతా తిరిగి నదుల పుట్టుకపై దీర్ఘ కావ్యం రాసారు. తెలంగ ఉద్యమం, చరిత్రపై ఈయన రాసిన 100 పేజీల గ్రంథం అనేక ప్రశంసలను అందుకొంది .1961 జూలై... 