ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో ఎస్సి స్టడీ సర్కిల్ లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అమరవీరుల స్థూపానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో SC స్టడీ సర్కిల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగ పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ.....
ఎందరో త్యాగ మూర్తుల త్యాగ పలంగా తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నామని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పడటం వల్ల మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతున్నాయని అన్నారు. విద్యార్తులు క్రమశిక్షణ తో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనాలని చూచించారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. రక్తదానం చేసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్, ఇండియా రెడ్ క్రోస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు టీవీ సూర్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
