ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో ఎస్సి స్టడీ సర్కిల్ లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అమరవీరుల స్థూపానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో SC స్టడీ సర్కిల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగ పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ.....
ఎందరో త్యాగ మూర్తుల త్యాగ పలంగా తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నామని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పడటం వల్ల మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతున్నాయని అన్నారు. విద్యార్తులు క్రమశిక్షణ తో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనాలని చూచించారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. రక్తదానం చేసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్, ఇండియా రెడ్ క్రోస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు టీవీ సూర్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చీట్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 27:
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను రద్దు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఈ మేరకు సీబీఐ ప్రత్యేక... న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:
క్లాస్–8 సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థను అవినీతిగ్రస్త సంస్థగా చిత్రీకరించడం వెనుక “లోతైన, పద్ధతిగల కుట్ర” ఉందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.స్వయంచాలకంగా (సుయో మోటు) కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం,ఈ పాఠ్యాంశాలు చిన్న వయసు విద్యార్థుల “అమాయక మనసుల్లో”... నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్
జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు)నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామము మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మౌనికను కాలుతో తన్ని ఆ చిన్నారి మరణానికి కారణమైన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిసి ఎస్సి ఎస్టి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆ చిన్నారి ఆత్మకు శాంతి... పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)మేడిపెల్లి, కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా గురువారం మేడిపెల్లి కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం లో పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్... ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినటట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా... ఈషా గౌతమ స్కూల్ పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్- పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ఈషా, గౌతమ స్కూల్ వారి పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొనీ స్పోర్ట్స్ మీట్ జెండా ఆవిష్కరణ చేసి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించినజగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
నేటి సమాజంలో విద్య తో పాటు క్రీడలు చాలా... ఇజ్రాయెల్తో భారత్ దృఢంగా నిలుస్తుంది: క్నెసెట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
టెలిఆవివ్ ఫిబ్రవరి 26:
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ **క్నెసెట్**ను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, “ఇజ్రాయెల్తో భారత్ సంపూర్ణ విశ్వాసంతో దృఢంగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్కు జీరో టాలరెన్స్ విధానం ఉందని, ఇందులో ఎలాంటి... జగిత్యాల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా సమీండ్ల వాణి పదవీ బాధ్యతల స్వీకరణ
.జగిత్యాల, ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా సమీండ్ల వాణి శ్రీనివాస్ గారు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్పర్సన్కు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్... పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల ఫిబ్రవరి 25 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ (బాలుర) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.... ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి_ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జగిత్యాల ఫిబ్రవరి 24 (ప్రజా మంటలు)పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... గడ్డి మందు వినియోగంలో రైతుల ఆలోచనలో మార్పు రావాలి డా ఏం.మహేశ్ రెడ్డి
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి దీని వినియోగంలో రైతుల్లో మార్పు రావాలని వైద్యులు మర్రి మహేష్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపురం గ్రామంలో డా,,మర్రి మహేష్ రెడ్డి ఆద్వర్యంలో పారాక్వాట్ గడ్డి మందు మరియు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించబడింది.... ఎమ్మెల్యే ,పలువురు మంత్రులతో సీఎం ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన సమిండ్ల వాణీ శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ఈ... 