తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనాలని ఉద్యమకారులకు పిలుపు
On
జైలుకెళ్లిన ఉద్యమకారులకు ప్రత్యేక ఆహ్వానం
భీమదేవరపల్లి జూన్ 1 (ప్రజామంటలు) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మండలంలోని తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డ్యాగల సారయ్య, కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, 2009 నుండి 2014 వరకు వివిధ దశలలో జేఏసీ పిలుపు మేరకు అన్ని రకాల నిరసన కార్యక్రమాలలో భీమదేవరపల్లి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని, గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్లి కోట్లాడిన ఘనత మండల ఉద్యమకారులదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని తరిమికొట్టిన ఘనత, గవర్నర్ రాకను అడ్డుకున్న ఘనత, ఢిల్లీలో సంసద్ యాత్రలో అరెస్ట్ అయిన ఘన చరిత్ర మండల ఉద్యమకారులదని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భీమదేవరపల్లి ప్రత్యేక స్థానం పొందడం మండలానికి గర్వకారణం అని అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్కౌంటర్లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు
Published On
By From our Reporter
హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
కుటుంబ సభ్యుల ప్రకారం,... జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ.
A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు.
డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి... ఆదిలాబాద్లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా
Published On
By From our Reporter
ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు... ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం
Published On
By From our Reporter
కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని... స్కాలర్ షిప్ లు ప్రభుత్వ బిక్ష కాదు - విద్యార్థుల హక్కు : ఏబీవీపి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు) :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సికింద్రాబాద్ జిల్లా మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మారేడ్ పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గేట్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎబివిపి... బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్లో కూడా తగ్గుదల
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 27: బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150... సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 46వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14... ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో తో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత స్వీకరించారు.
ఈ సందర్భంగా... చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు):
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ... గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
ఆపదలో ఉండే వారికి సంజీవని లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా
దాదాపు... శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో "జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబందన మహా కుంభభిషేకం లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభఆరాధన , ప్రాతరారాధన, అర్చన,--... వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తనిఖీ సందర్భంగా ఎస్పీ స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్లను పరిశీలించారు.... 