లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.

- పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.

On
లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం  పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు ) : 

జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీ ప్రక్రియ మొదలైంది.

ఇందుకుగాను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.

సోమవారం నాటి పోలింగ్ ప్రక్రియకు ముందురోజు ప్రక్రియను ఆదివారం ఉదయం 7 గంటలనుండే ప్రారంభించారు.

మధ్యాహ్నం నుండి పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్ళాయి.

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవ ర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుఏర్పాటు చేసారు.

ఓటింగ్ యంత్రాలు, సిబ్బందిని తరలించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు. అందులో సెక్టార్ అధికారులకు 80 కార్లు, పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు, 139 మినీ బస్సులు, 22 ఇతర వాహనాలున్నాయి.

పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటేనర్లను సిద్ధంగా ఉంచారు.

  • జిల్లాలో ఎన్నికల విధుల్లో 1104 మంది పోలింగ్ అధికారులు,
  • 1104 సహాయ పోలింగ్ అధికారులు,
  • 2208 మంది ఇతర సిబ్బంది,
  • 116 మంది మైక్రో అజ్జర్వర్లు పాల్గొంటున్నారు.

నియోజకవర్గాల వారీగా....

  • కోరుట్లలో 1261,
  • జగిత్యాలలో 1227,
  • ధర్మపురి 1014,

చొప్పదండి పంపిణీ నియోజకవర్గంలోని

  • మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 517 మంది,

వేములవాడ నియోజకవర్గంలోని

  • మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో 431 మంది

అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

ధర్మపురి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జగిత్యాల కేంద్రంలో ఆర్డీవో పి. మధుసూదన్, కోరుట్ల నియోజకవర్గంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ లు పర్యవేక్షణ గావిస్తున్నారు.

జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జగిత్యాల పంపిణీ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది కలిసి తరలివెళ్లే వాహనాలను పర్యవేక్షణ చేశారు.

ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags

More News...

Local News 

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు): ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్...
Read More...
Local News  State News 

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం చీరతో ఎంట్రీ, ప్యాంట్ షర్ట్ తో ఎగ్జిట్  *సీసీ టీవీ ఫుటేజీలతో లేడీని పట్టుకున్న పోలీసులు  *రూ8లక్షల నగదు,గోల్డ్,సిల్వర్, అర్నమెంట్స్ స్వాధీనం సికింద్రాబాద్ మే 31 (ప్రజామంటలు) : తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లే టార్గెట్ గా, వారు ఇంట్లో లేని సమయాల్లో  మారువేషం ధరించి రాత్రి వేళలో  తాళం వేసి ఉన్న ఇంట్లో...
Read More...
Local News 

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర* సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):   రాజమాత అహల్యా బాయి హోల్కర్  త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర  నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్ ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) ప్రతినిధులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం కలిసి, జూడాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈమేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. పీజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అధిక...
Read More...
Local News 

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ.. *మూడు బయోమెట్రిక్ లకు కాస్తా గ్యాప్ అవసరం   *సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి   *అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఆర్ కృష్ణవేణి    సికింద్రాబాద్ మే31 (ప్రజామంటలు):    కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఇవ్వనున్న రేషన్ సన్న బియ్యం మూడు నెలలకు సంబందించిన  పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసారి...
Read More...
Local News 

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన  రాణి అహల్యాబాయి హోల్కర్

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన  రాణి అహల్యాబాయి హోల్కర్    -సామాజిక సమరత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్  జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)      జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహిల్యా బాయి హోల్కర్  జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల మే 31(ప్రజా మంటలు) భూ భారతి పై జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. శనివారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి మీటింగ్ హాల్లో నిర్వహించిన భూ భారతి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్.భూ భారతి గ్రామ...
Read More...
Local News 

మహిళా చట్టాలపై  జిల్లా షీ టీం, బరోసా టీం  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు  అవగాహన సదస్సు

మహిళా చట్టాలపై  జిల్లా షీ టీం, బరోసా టీం  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు  అవగాహన సదస్సు   జగిత్యాల మే 31 (ప్రజా మంటలు) మహిళల రక్షణ,వారి చట్టాలపై అవగాహన  లక్ష్యంగా  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మహిళల పై జరిగే నేరాలపై పోలీసులకు సంప్రదించవలసిన తీరుపై, షీ టీం, భరోసా సెంటర్  యొక్క పనితీరు గురించి జిల్లా కేంద్రం లోని  జెడ్ పి హెచ్ ఎస్  స్కూల్ , ధరూర్...
Read More...
Local News 

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల మే 31(ప్రజా మంటలు)   పట్టణంలో ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్  ఉపాధ్యాయుల 5 రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనీ ,ప్రసంగించినజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా బోధన చేయాలి ... విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా...
Read More...
Local News 

సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం.  జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..    జగిత్యాల మే 31(ప్రజా మంటలు) పరిపాలనకు స్ఫూర్తి అహల్య భాయ్ జీవితమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి అన్నారు.పుణ్యశ్లోక, రాజమాత రాణి అహల్యబాయి హోల్కర్  30 ఏళ్ల పరిపాలన కాలం స్వర్ణయుగం లాంటిదని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న కులవృత్తులను చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చి కులవృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించిందని...
Read More...

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం గొల్లపల్లి మే 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ,జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వాలీబాల్ శిక్షణ కేంద్రం నేటితో పూర్తయిన సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన శిక్షణ అదేవిధంగా...
Read More...
State News 

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు  - ఎస్పి శ్రీ అశోక్ కుమార్  గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  గుర్తుతెలియని...
Read More...