పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.

On
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.

(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి) 
 
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
  • కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ? 
  • ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
  • ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???

 

జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :

పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే సందేహం స్పష్టంగా కనిపిస్తుండగా,గతంలో నుండి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నుండి ఇప్పటి వరకు హిందుత్వం, క్రింది స్థాయి కార్యకర్తల సంకల్పం బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ లోని నియోజకవర్గాల ప్రచారంలో భాగస్వాములు కాకపోగా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నరనే ప్రజల్లో చర్చ ఒక వైపు.

గతంలో వివేకానంద నే తమ పెద్ద దిక్కు గా ఎంపీ గా ,ఎమ్మెల్యే గా తనపై ఆశలు పెట్టుకొని వారితో మమ్మేకమై వారితో బీజేపీ పార్టీలో పని చేసిన సెంటిమెంట్ తో ప్రస్తుతం నాయకులు కాషాయ పార్టీ కోసం పోరాటం చేస్తారా లేదా అనే సందేహం మరోవైపు అన్నట్లుంది.

పెద్దపల్లి పార్లమెంట్ లో కాషాయం ఖాతా తియలేక పార్టీని వదలలేక కార్యకర్తలలో మనో వేదన మొదలైంది.

కారు పార్టీలో జోష్ నింపుతున్న మాజీ సీఎం కెసిఆర్ తరచూ రోడ్డు షో లతో ప్రజలకు దగ్గరవుతున్నరు.మాజీ మంత్రి,తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికులు గా అనుభవం కల్గిన కొప్పుల ఈశ్వర్ మిస్టర్ కూల్ గా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి లో తనకున్న మంచి పేరు,వ్యక్తిత్వం, ఆదరణ అభిమానాలు తనని గట్టెకిస్తాయి అని ప్రగడమైన విశ్వసం తో తనతో కలిసి పని చేసిన నాయకులు,తాను చేసిన అభివృద్ధి పనులు తనకు కొండంత అండగా ఉంటాయని నమ్ముతున్నారు.

యువత కు స్ఫూర్తిగా గులాబీ శ్రేణులలో ఉత్సహం నింపుతూ తన కూతురు నందిని ప్రజలతో మాట్లాడుతు ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈశ్వర్ అన్నగా మీముందుకు వచ్చిండు, మీరు నమ్మిన మీ స్థానిక నాయకులు మిమ్ములను మోసం చేసి ఇబ్బంది పెట్టినారు కానీ నాయకులు మిమ్ములను ఇబ్బంది పెడితే వారికీ స్థానిక ఎలక్షన్ లలో బుద్ది చెప్పండి.

న్యాయం ధర్మం కోసం పరితపించే మీ ఈశ్వరుడు అయిన మా నాన్న కి పెద్దపల్లి ఎంపీ గా అవకాశం ఇవ్వండి అని ప్రజలను వేడుకోవడం చర్చనీయ అంశం.

సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలకు జనం నిరంజనాలు పలుకుతుండగా పెద్దపల్లి ఎంపీ కాకా కుటుంబానికే దక్కనుందా అనే చర్చ ప్రజల్లో విస్తృత కొనసాగుతుంది.

పెద్దపల్లి పార్లమెంట్ పై పట్టున్న తాత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కుటుంబ నేపథ్యంలో తండ్రి వివేక్ ఎంపీ చేసి ప్రజలతో, నాయకులతో కలసిపోయే బలమైన నాయకులు కాగా మంత్రి శ్రీధర్ బాబు అండదండలు,పార్టీ ఆపదలో ఉన్న సమయం లో నేనున్న అంటూ అప్పటి మాజీ మంత్రి గా, ఎమ్మెల్యే గా ప్రస్తుతం మంత్రి గా మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి నియోజకవర్గం లపై పట్టు సాధించిన సౌమ్యులు గా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ ఇంచార్జ్ గా హస్తం భారీ మెజారిటీ తో ప్రభంజనం సృష్టించం కాయంగా ప్రచార హోరు జరుగున్న పరిస్థితులు కనబడటం ఒక ఎత్తు.

పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గం లలో శాసనసభ్యులు గా ప్రతిపక్షం కి అవకాశం ఇవ్వకుండా మంచి మెజారిటీ తో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడం ప్రతి నియోజకవర్గం లో తామే పార్లమెంట్ అభ్యర్థి అన్నట్లుగా ప్రచారాలు ఉదృతం చేయడం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి కలిసోచ్చే కాలం గా పార్లమెంట్ పరిధిలో వాతావరణం మారిపోయింది.

పది సంవత్సరాలనుండి కసి తో ఎప్పుడా అని ఎదిరి చూసిన బలమైన నాయకులు, క్రమశిక్షణ తో మేమున్నాం అంటూ పని చేసే కార్యకర్తలు మిగితా పార్టీలకు మేమేమి తీసుపోము అన్నట్లు కార్యకర్తలే ప్రచారం ముమ్మరం చేయడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది.

ఏది ఏమైనప్పటికి గతం లో కంచుకోటగా కాంగ్రెస్ కి, పది సంవత్సరాలు బి ఆర్ యస్ కు అవకాశం ఇచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లకు ఓటు వేస్తారా?

సాగు త్రాగు నీటి ప్రాజెక్టులు,రోడ్లు,ప్రజలకు అందించిన పథకాలు, అన్ని తామే అభివృద్ధి చేశాం అనే బి ఆర్ యస్ కు వేస్తారా?

లేదా నమో మోడి, జై శ్రీరామ్, హిందుత్వం కోసం మేమున్నాం అంటున్న,మోడీ కేంద్ర ప్రభుత్వం హయంలో చేసిన పలు జన సంక్షేమ ప్రయోజనాలు అందించిన బీజేపీ కి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.

Tags

More News...

Local News 

ధర్మపురి మండల ఆర్.ఎ..పి, పిఎంపీ అధ్యక్షుడు గా నరేష్..

ధర్మపురి మండల ఆర్.ఎ..పి, పిఎంపీ అధ్యక్షుడు గా నరేష్.. ధర్మపురి మే 19: మండల ఆర్ఎంపీ ,పిఎంపి అధ్యక్షుడు గా ధర్మపురి పట్టణానికి చెందిన వేముల నరేష్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక ఆర్ఎంపీ,పిఎంపి భవనం లో జిల్లా బాద్యులు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మామిడాల రవీందర్ పై వేముల నరేష్ గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి గా ఒడ్డెటి నరేష్, కోశాధికారి గా కడారి గంగాధర్ లు...
Read More...
Local News 

ఘనంగా అంబేడ్కర్ 134 జయంతి ఉత్సవాలు

ఘనంగా అంబేడ్కర్ 134 జయంతి ఉత్సవాలు పలువురుకి దళిత రత్న అవార్డుల ప్రధానం సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు): 2025 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల 134 వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం కంటోన్మెంట్ బాలం రాయి లోని  క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్...
Read More...
Local News  State News 

డాక్టర్ ప్రతాప్‌రెడ్డి పార్థీవదేహం గాంధీ మెడికల్‌కాలేజీకే

డాక్టర్ ప్రతాప్‌రెడ్డి పార్థీవదేహం గాంధీ మెడికల్‌కాలేజీకే ఆయనకు నివాళులు అర్పించిన వైద్యాధికారులు, సిబ్బంది. రెండు రూపాయలకే వైద్యం అందించిన ప్రతాప్ రెడ్డి : సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు):   ఆదివారం కన్నుమూసిన గాంధీ వైద్య కళాశాల అలుమ్నీ అసోషియేషన్‌మాజీ అధ్యక్షుడు, స్టేట్ ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్‌ప్రతాప్‌రెడ్డి (75) పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనాల  కోసం సోమవారం గాంధీ మెడికల్ కాలేజీ అనంతరం...
Read More...
National  Local News  State News 

బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థకు జాతీయ స్థాయి అవార్డు

  బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థకు జాతీయ స్థాయి అవార్డు సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) :  బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఉత్తమ సంస్థ అవార్డు లభించింది.  అమెరికాలోని వరల్డ్ లా కాంగ్రెస్ వరల్డ్ జురియస్ట్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు, 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్' వ్యవస్థాపకుడు భువన్ రిభు చేతుల మీదుగా...
Read More...
National  State News 

న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు. - ఉలిక్కిపడ్డ రైల్ కళారంగ్ కాలనీ

న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు. - ఉలిక్కిపడ్డ రైల్ కళారంగ్ కాలనీ సమీర్ అరెస్ట్ తో భయాందోళనలో స్థానికులు సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) : బాంబు పేలుళ్ల కుట్రతో సంబంధం కలిగిన సూత్రధారులు దొరకడంతో సికింద్రాబాద్ లోని న్యూ బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు....
Read More...
Local News 

బీబీకే ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అభినందనీయం

బీబీకే ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అభినందనీయం గొల్లపల్లి మే 19 (ప్రజా మంటలు):  బిబికే ( భీమ్ రాజ్ పల్లి బొమ్మెన కుమార్ ) ట్రస్ట్ అండ్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల నిర్వహణ అభినందనీయమని గొల్లపల్లి ఎస్సై సతీష్ అన్నారు. మండలంలోని భీమ్ రాజ్ పల్లి  గ్రామంలో గత ఐదు రోజుల నిర్వహిస్తున్న బి బి కే  క్రికెట్ టోర్నమెంట్ లో...
Read More...
Local News 

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్...

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్...    జగిత్యాల మే 19 (ప్రజా మంటలు) జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో  కార్యాలయంలో సోమవారంఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని 31,58,500 రూపాయల విలువ గల 102 చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు...
Read More...
Local News 

మాదిగ హక్కుల దండోరా జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా మంతెన స్వామి మాదిగ నియామకం

మాదిగ హక్కుల దండోరా జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా మంతెన స్వామి మాదిగ నియామకం          జగిత్యాల, మే 19 (ప్రజా మంటలు) మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, మాదిగల సంక్షేమం, హక్కుల సాధన లక్ష్యంగా జరుగుతున్న ఉద్యమాన్ని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా జిల్లా కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా ఎండపల్లి మండలం రాజరాంపల్లె గ్రామానికి చెందిన మంతెన...
Read More...

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 4 రోజులు జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 4 రోజులు జైలు శిక్ష గొల్లపెల్లి మే 19(ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్.ఐ సతీష్ తమ సిబ్బందితో కలిసి  డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో  ఆళ్ళ రవీందర్ (45),వెలుగుమట్ల గ్రామానికి  వ్యక్తి   మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగా , అతని పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు...
Read More...
Local News 

బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యం

బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యం    జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల మే 19 (ప్రజా మంటలు)  బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని  జిల్లా  ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే...
Read More...
Local News 

వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి

వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటలకు శ్రీకారం చుడుతారు అయితే వేసవి సెలవుల దృష్ట్యా చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుకు సంబంధించిన విషయమే కాకుండా సహ పాఠ్యప్రణాళికలుగా స్విమ్మింగ్ లేదా డాన్సింగ్ కరాటే ,కంప్యూటర్ క్లాస్సెస్ తదితర విషయాలపై విద్యార్థులకు జ్ఞానం సమపార్జనకై...
Read More...
Local News 

వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి

వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటలకు శ్రీకారం చుడుతారు అయితే వేసవి సెలవుల దృష్ట్యా చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుకు సంబంధించిన విషయమే కాకుండా సహ పాఠ్యప్రణాళికలుగా స్విమ్మింగ్ లేదా డాన్సింగ్ కరాటే ,కంప్యూటర్ క్లాస్సెస్ తదితర విషయాలపై విద్యార్థులకు జ్ఞానం సమపార్జనకై...
Read More...