ఘనంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం.

On
ఘనంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348421113)        

జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ....., విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసి, రానున్న పోటీ పరీక్షలలో విజయదుందుభి మ్రోగించి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని, అలాగే ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి అనుభవాలను నేర్చుకోవాలని సూచించారు.

కళాశాల సాధించిన గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రగతిని ప్రభుత్వ నివేదించారు.

దీనిలో పీఎం ఉష కింద కళాశాలకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, 12 తరగతి గదులను, రెండు కంప్యూటర్ ల్యాబ్ లను, 100 కంప్యూటర్లను కళాశాలకు కేటాయించినందుకు కళాశాల ఉన్నత విద్యా కమిషనకు ధన్యవాదాలు తెలియజేశారు.

కళాశాలలో అత్యున్నతమైన ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేసే మానవ వనరులైన కళాశాల అధ్యాపకులు, నిష్ణాతులైన అధ్యాపకులు, విద్యార్థులకు అనునిత్యం విద్యా బోధనతోపాటు, సమాజ బాధ్యతను, పోటీ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, కళాశాలలో అన్ని రకాల కరికలర్, కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయని, ఎన్ఎస్ఎస్ 3 యూనిట్ల వాలంటీర్లు మల్లన్న స్వామి జాతర, పెద్దాపూర్. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారని కళాశాలలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారని, కళాశాల నుంచి ఎన్నికల విధుల్లో అందరూ అధ్యాపకులు సెక్టోరల్ ఆఫీసర్లుగా పాల్గొంటున్నారని, అదేవిధంగా కళాశాల నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ గా డాక్టర్ పడాల తిరుపతి ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ హరిజోత్ కౌర్ ఎంపికయ్యారని అదేవిధంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కే కిరణ్మయి తో పాటుగా జిల్లా ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ పడాల తిరుపతి ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. అనంతరం కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, మంచి విందు భోజనం ఆరగించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా, అకాడమిక్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అంబాల శంకరయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతికౌర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే కిరణ్ మై, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా జాతీయ ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, రాపర్తి శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి తాటి స్వరూప రాణి, ఏ రజిని, వి జమున, డి సునీత, శ్రీమతి ఈ జ్యోత్స్న, ఎస్ సత్యం, ఆర్ మాధవి, సంగీత, సాయి, కొండ సంతోష్, గొల్లపల్లి తిరుపతి, సలీం, నరసయ్య, ఎదునూరి నవీన్, రశ్మిత, సురేష్, ఇర్ఫాన్ ఆ బేగం, యాస్మిన్ సుల్తానా, వాలంటీర్లు, విద్యార్థులు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు

Tags

More News...

Local News  State News  Crime 

భువనేశ్వర్‌–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ ఆటకట్టు

భువనేశ్వర్‌–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ ఆటకట్టు 8 కోట్ల విలువైన 16 టన్నుల గంజాయి స్వాధీనం  కింద్రాబాద్, సెప్టెంబర్18 (ప్రజామంటలు): , సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు(జీఆర్పీ) రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16.166 కిలోల పొడి గంజాయి (విలువ రూ.8,08,300/-)ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈకేసులో వడాలా ఈస్ట్‌, అంటాప్‌హిల్‌, ముంబయి, మహారాష్ట్ర...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్‌ క్యాంపు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్‌ క్యాంపు సికింద్రాబాద్,సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు): భారత ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్‌ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ ఇందు గ్రేవాల్‌ గురువారం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పీడియాట్రిక్‌ ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు పొందాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో గురువారం రోజున ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం...
Read More...
Local News 

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు -  స్పందించిన ముల్కనూర్ పోలీస్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు -  స్పందించిన ముల్కనూర్ పోలీస్ జెసిబి సహాయంతో చెట్ల పొదలను తొలగింపు
Read More...
Local News 

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష  ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం  ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ధర్మపురి సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవదాయ కమిషనర్ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా ధర్మపురి పట్టణానికి విచ్చేసిన దేవదాయ కమిషనర్...
Read More...
Local News  State News 

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి (రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494) ధర్మపురి సెప్టెంబర్ 15: 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని, అందుకు, వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా  (రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో...
Read More...
Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...
Local News 

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి లెఫ్ట్నెంట్ అధికారిగా జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర గౌరవ  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీన...
Read More...
Local News 

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): హైదరాబాద్ విముక్తి దినోత్సవం,విశ్వకర్మ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా నిజాం పాలన నుండి విముక్తి సాధించిన ఘనతను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ జరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ    సికింద్రాబాద్‌, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : వృత్తి నిబద్ధతతో చేసే సేవలే అధికారులకు శాశ్వత గుర్తింపునిస్తాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. గాంధీ ఆస్పత్రి సెమినార్‌ హాలులో బుధవారం రంగారెడ్డి జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు, అభినందన సభ ఉత్సాహంగా జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ వాణి...
Read More...