బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 17( ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీ రామ మందిరం అధ్యక్షులు మొటల. సాయన్న మరియు ధర్మకర్తలు అయిల్నేని. శోభారాణి, బెత్తం లక్ష్మణ్ దంపతులు, గుమ్ముల భూమయ్య, కొంగరి చెన్నారెడ్డి, తదితరులు బ్రాహ్మణ వీధి హరిహరాలయం నుండి కళ్యాణ అక్షితలను మరియు పట్టు వస్త్రాలను మంగళవాద్యాలతో శ్రీరామ మందిరానికి వేంచేపు చేసి ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు కళ్యాణ అనంతరం కళ్యాణ అక్షితలు, తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం చేశారు.
వైదిక క్రతువులు పాలెపు వెంకటేశ్వర శర్మ, అల్వాల దత్తాత్రి శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ,సిరిసిల్ల రఘుపతి శర్మ బండపల్లి చంద్రశేఖర్ శర్మ, రుద్రాంగి మహదేవ్ శర్మ, తదితరులు నిర్వహించారు రామనామ స్మరణతో మందిరము అంతా మారుమోగింది.
కళ్యాణ వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు బట్టాజి గోపాల్ శర్మ దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
