ఏసీబీ వలలో చిక్కిన హుజురాబాద్‌ డిపో డి.ఎం. శ్రీకాంత్‌

On
ఏసీబీ వలలో చిక్కిన హుజురాబాద్‌ డిపో డి.ఎం. శ్రీకాంత్‌

ఏసీబీ వలలో చిక్కిన హుజురాబాద్‌ డిపో డి.ఎం. శ్రీకాంత్‌

 

ఎల్కతుర్తి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): ఎల్కతుర్తి మన్విత హోటల్లో డబ్బులు తీసుకున్న డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌.  హుజూరాబాద్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ తాటికొండ రవీందర్‌ కు చార్జి మెమో ఇచ్చిన డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌. చార్జి మెమో ఎత్తేయడానికి రూ. 30 వేలు డిమాండ్‌. రూ. 10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్‌. విసుగు చెంది ఏసీబీని ఆశ్రయించిన డ్రైవర్‌ రవీందర్‌

ఇవ్వాళ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజూరాబాద్‌ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ ను రెడ్‌ హ్యాండెండ్‌ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Tags
Join WhatsApp

More News...

State News 

సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు

సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): హైదరాబాద్ లో సదర్ ఉత్సవ్ మేళా సందర్భంగా, నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. నారాయణగుడా ప్రాంతంలో ఉదయం 7  నుంచి రాత్రి 4 am వరకు (22 అక్టోబర్ 2025 నుంచి 23 అక్టోబర్ 2025 కి) నిర్వహించబడనున్న సదర్ ఉత్సవ్ మేళా-కి సంబంధించిన ట్రాఫిక్...
Read More...
National  International  

ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని

ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని న్యూ డిల్లీ అక్టోబర్ 22 ప్రఖ్యాత హిందీ పండితురాలు, లండన్‌ SOAS విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కా ఓర్సినికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, మంగళవారం సాయంత్రం, ప్రవేశం నిరాకరించబడింది. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, భారత వలస అధికారులు ఆమెను “డిపోర్ట్” చేస్తున్నట్టు మాత్రమే తెలిపారు. ఓర్సిని భారత సాహిత్యం, హిందీ భాషపై విస్తృత పరిశోధనలు...
Read More...
Local News  State News 

ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక

ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక విశాఖపట్నం అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర జిల్లాలకు ‘ఆరెంజ్’, అంతర్రాష్ట్ర జిల్లాలకు ‘ఎల్లో’ అలెర్ట్‌లు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తక్కువ వాయు పీడన...
Read More...
National  International  

అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

అమెరికా వ్యవసాయ రంగంలో  కూలీల కొరత సమస్య ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై దాడుల తీవ్ర ప్రభావం న్యూయార్క్ అక్టోబర్ 22: అమెరికాలో వ్యవసాయ రంగం తీవ్రమైన కూలీల కొరతను ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన వలసదారులపై దాడులు, దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తి వ్యవస్థలను కుదిపేశాయి. అమెరికా కార్మిక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, వలస నియంత్రణ చర్యల వల్ల...
Read More...
Local News 

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్ సికింద్రాబాద్,  అక్టోబర్ 21 (ప్రజా మంటలు):   హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇండ్ల ముందు ఫ్లవర్ పెటల్స్ ( పూల రేకులు)  తో ముగ్గులు వేసిన మహిళలు అందులో దీపాలు పెట్టి అందంగా తీర్చిదిద్దారు. చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాల్చి సంబరాలు
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ. పెన్షనర్ల  సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించాలి.                     -పెన్షనర్ల ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం.              జగిత్యాల అక్టోబర్ 21: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం  ఇంకా జాప్యం చేయక వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా...
Read More...

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు ముజఫర్ పూర్ (బీహార్) అక్టోబర్ 22: బీహార్ ముఖ్యమంత్రి, జెడీయూ అధినేత నితీశ్ కుమార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ముజఫ్ఫర్‌పూర్ జిల్లా మీనాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో ఆయన చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, 75 ఏళ్ల నితీశ్ కుమార్, బీజేపీ అభ్యర్థి రామ నిషాద్కు మాల వేసేందుకు...
Read More...
State News  Spiritual  

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌ హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు):  హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మంగళవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. “భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం...
Read More...
National  State News 

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం చెన్నై అక్టోబర్ 21:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉద్ధయనిధి స్టాలిన్ చేసిన దీపావళి శుభాకాంక్షల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఒక పబ్లిక్ కార్యక్రమంలో ఉద్ధయనిధి మాట్లాడుతూ – “విశ్వాసం ఉన్న వారికే హ్యాపీ దీపావళి” అని చెప్పినందుకు హిందూ సంస్థలు మరియు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ...
Read More...
National  Sports  International  

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు న్యూ ఢిల్లీ అక్టోబర్ 21: ఆసియా కప్ 2025 ట్రోఫీపై BCCI మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. భారత జట్టు టోర్నమెంట్ గెలిచినప్పటికీ, ఇప్పటివరకు ట్రోఫీ అందించలేదు. ఈ నిర్ణయం ఇప్పుడు ICC సమావేశంలో తీసుకోబడనుంది. PCB చీఫ్ మరియు ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ,...
Read More...
National  International  

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై కఠిన హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై 155 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధిస్తామని ఆయన ప్రకటించారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్,“మోదీతో మాట్లాడాను. ఆయన రష్యా చమురు కొనడం ఆపుతానని...
Read More...
Local News 

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు సికింద్రాబాద్, అక్టోబర్ 21 (ప్రజామంటలు) : పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు సిటీలోని ఫుట్ పాత్ లపై దుర్బర జీవితం గడుపుతున్న నిరాశ్రయుల మద్య దీపావళి వేడుకలను నిర్వహించారు. దీపావళి పండుగను నిరాశ్రయులు, అనాథల మధ్య ప్రత్యేకంగా జరిపి వారికి ఆనందం పంచారు. నగరంలోని రోడ్ల పక్కన, వారితో కలిసి దీపాలు వెలిగిస్తూ...
Read More...